అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు చొరవతో దమ్మపేటలో నూతన కోర్టు భవన ఏర్పాటు పనులు వేగవంతంగా సాగుతున్నాయని కొత్తగూడెం జిల్లా జడ్జి పసుపులేటి చంద్రశేఖర్ ప్రసాద్ పేర్కొన్నారు.
గోదాముల్లో నిల్వ ఉంచిన 500 కిలోల గంజాయిని ఎలుకలు తినేశాయని యూపీ పోలీసులు కోర్టుకు చెప్పుకొచ్చారు. పోలీసుల కథ నమ్మని కోర్టు సాక్ష్యాధారాలతో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. యూపీలోని మథుర జిల్లాలో రెండు వేర్�
ఓ వ్యక్తి జేబులో నుంచి 45 రూపాయలు కొట్టేసిన దొంగను పట్టుకుని 24 ఏండ్లకు జైలు శిక్ష విధించారు. వినడానికి కాస్త ఫన్నీగా.. ఉత్తరప్రదేశ్ ఇచ్చిన తీర్పు ఇప్పుడు వైరల్గా మారింది.
హైదరాబాద్లో భారీ విధ్వంసానికి కుట్ర పన్నిన ముగ్గురు ఉగ్రవాదులను పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. వీళ్లతో సంబంధాలున్న మరో నలుగురికీ నోటీసులు జారీచేశారు.
దేశంలో పై కోర్టు నుంచి కింది కోర్టుల వరకు లక్షల సంఖ్యలో కేసులు పేరుకుపోతున్న విషయం తెలిసిందే. దీనికి కారణం సరిపడా కోర్టులను ఏర్పాటు చేయకపోవడం, న్యాయవాదుల కొరత అనే వాదనలు ఉన్నాయి
ఢిల్లీలోని చారిత్రక కుతుబ్ మినార్ భూమి యాజమాన్య హక్కులపై సాకేత్ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. కుతుబ్ మినార్తోపాటు సమీపంలోని కువ్వత్ ఉల్ ఇస్లాం మసీదు భూమికి తానే హక్కుదారునని, ఆ భూమిని తనకు అ�
ఒకే కంపెనీలో ఉద్యోగం చేసే సమయంలో సంతోషాలు పంచుకునేందుకు కొలీగ్స్ కౌగిలించుకోవడం, హైఫైలు ఇచ్చుకోవడం సహజమే. అయితే ఇలా చేసిన ఒక వ్యక్తికి రూ.1.16 లక్షల ఫైన్ వేసిందో కోర్టు. దీనికి బలమైన కారణం ఉందండోయ్. ఈ ఘటన చైన
దేశవ్యాప్తంగా ఫ్యామిలీ కోర్టుల్లో 11.4 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని త్వరితగతిన పరిష్కరించాల్సిన అవసరం ఉన్నదని పలువురు లోక్సభ ఎంపీలు పేర్కొన్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజుజు మంగళ
ఇంటి ముందు నీళ్లు పట్టుకునేందుకు వచ్చిన యువతిని గదిలోకి లాక్కెళ్లి అత్యాచారం చేసిన వ్యక్తికి పదేండ్ల జైలుశిక్ష పడింది. వరంగల్ జిల్లాకు చెందిన తక్కళ్లపల్లి రవీందర్రావు అలియాస్ రవీందర్(45) ఫిలింనగర్�
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 31 మందిపై కేసు నమోదు చేసిన మలక్పేట ట్రాఫిక్ పోలీసులు.. వారిని నాంపల్లి 3వ ఎంఎం కోర్టులో (డీడీ కోర్టు) ప్రవేశపెట్టారు. అందులో ఆరుగురి