ఢిల్లీలోని చారిత్రక కుతుబ్ మినార్ భూమి యాజమాన్య హక్కులపై సాకేత్ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. కుతుబ్ మినార్తోపాటు సమీపంలోని కువ్వత్ ఉల్ ఇస్లాం మసీదు భూమికి తానే హక్కుదారునని, ఆ భూమిని తనకు అ�
ఒకే కంపెనీలో ఉద్యోగం చేసే సమయంలో సంతోషాలు పంచుకునేందుకు కొలీగ్స్ కౌగిలించుకోవడం, హైఫైలు ఇచ్చుకోవడం సహజమే. అయితే ఇలా చేసిన ఒక వ్యక్తికి రూ.1.16 లక్షల ఫైన్ వేసిందో కోర్టు. దీనికి బలమైన కారణం ఉందండోయ్. ఈ ఘటన చైన
దేశవ్యాప్తంగా ఫ్యామిలీ కోర్టుల్లో 11.4 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని త్వరితగతిన పరిష్కరించాల్సిన అవసరం ఉన్నదని పలువురు లోక్సభ ఎంపీలు పేర్కొన్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజుజు మంగళ
ఇంటి ముందు నీళ్లు పట్టుకునేందుకు వచ్చిన యువతిని గదిలోకి లాక్కెళ్లి అత్యాచారం చేసిన వ్యక్తికి పదేండ్ల జైలుశిక్ష పడింది. వరంగల్ జిల్లాకు చెందిన తక్కళ్లపల్లి రవీందర్రావు అలియాస్ రవీందర్(45) ఫిలింనగర్�
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 31 మందిపై కేసు నమోదు చేసిన మలక్పేట ట్రాఫిక్ పోలీసులు.. వారిని నాంపల్లి 3వ ఎంఎం కోర్టులో (డీడీ కోర్టు) ప్రవేశపెట్టారు. అందులో ఆరుగురి
మద్యం మత్తులో తల్లి, చెల్లి, భార్యా పిల్లలను హింసిస్తున్న ఒక వ్యక్తికి న్యాయస్థానం ఏడున్నర నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. పోలీసుల కథనం ప్రకారం.. నేరేడ్మెట్ ప్రాంతంలో నివాసముండే తుపటి సాయిబ�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు సాగించిన న్యాయ పోరాటానికి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు సానుకూలంగా స్పందించింది. మంత్రి కేటీఆర్ ప్రతిష్ఠకు భ�
జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్ సామూహిక లైంగిక దాడి ఘటనలో నేరాలకు పాల్పడ్డ నిందితులకు చట్టపరంగా పక్కాగా శిక్షలు పడేవిధంగా పోలీసులు అడుగులు వేస్తున్నారు. జువెనైల్ జస్టిస్ యాక్ట్, 2015 సవరణల ప్రకారం తీవ్ర�
పెట్టీ కేసుల్లో కూడా ఇప్పుడు జైలు శిక్షలు పడుతున్నాయి. చిన్న చిన్న గొడవలను ఆదిలోనే అరికట్టేందుకు నగర పోలీసులు పెట్టీ కేసుల్లోని అభియోగాలకు ఆధారాలను పకడ్బందీగా సేకరించి కోర్టుకు