చట్టాన్ని ఉల్లంఘించానని తనపై దాఖలైన కేసులను కొట్టివేయాలని, ఇందులో తన తప్పేమీ లేదని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. అధికార రహస్య పత్రాలను నిబంధనలకు విరుద్ధంగా �
శివసేన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తాము నిర్ణయం తీసుకోలేమని, అసెంబ్లీ స్పీకర్ సహేతుక వ్యవధిలో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొన్నది. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే సహా 16 మంది ఫిరాయింపు ఎమ్మ�
రువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీకి సూరత్ సెషన్స్ కోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో కింది కోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేయాలంటూ రాహుల్గాంధీ చేసిన అప్పీల్ను తిరస్కరిస్తూ గురువారం త�
బాలికను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి మల్కాజిగిరి ఎంఎస్జే కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పి వెల్లడిచింది. డీసీపీ జానకి దరావత్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ర్టానికి చెందిన అభిర�
భార్యను వేధించిన భర్తకు కోర్టు 210 రోజులు జైలు శిక్షను విధించింది. ఈ సంఘటన తుకారాంగేట్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. సీఐ ఎల్లప్ప కథనం ప్రకారం... అడ్డగుట్ట ప్రాంతానికి చెందిన రాజేశ్, అంభిక భార్
వర్ష ఖరే.. అహ్మదాబాద్ నివాసి. అందరిలాంటి అమ్మాయే. అమ్మంటే ప్రాణం. నాన్నంటే ఇష్టం. కానీ, వర్షను కూతురిగా ఆమోదించడానికి నాన్న ఇష్టపడ లేదు. ‘ఆయన మా అమ్మ గీతతో సహజీవనం చేశారు. పెద్దల ఒత్తిడి కారణంగా ఆ దాంపత్య బం
ఆరెస్సెస్ కార్యకర్త వేసిన ఓ పరువునష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కోర్టు ఉపశమనం కల్పించింది. ప్రత్యక్షంగా విచారణకు హాజరుకానవసరం లేదని శనివారం భీవండి ఫస్ల్క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రే
అమెరికా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకున్నది. మరోసారి అధ్యక్ష బరిలో దిగేందుకు ఉవ్విళ్లూరుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిక్కుల్లో పడ్డారు.
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి రెండేండ్ల శిక్ష విధిస్తూ గుజరాత్లోని సూరత్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మోదీ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయనను కోర్టు దోషిగా తేల్చింది.
‘వ్యవస్థను కాపాడితే.. వ్యవస్థ మనల్ని కాపాడుతుంది.. న్యాయవ్యవస్థ జోడెడ్ల బండి లాంటిది.. కక్షిదారులకు సరైన సమయంలో న్యాయం అందించాలి’ అని హైకోర్టు న్యాయమూర్తి వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. సిద్దిపేటకోర్టు ప్�
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో అసాధారణ పరిణామం చోటుచేసుకుంది. కొద్దిసేపు న్యాయస్థానంగా మారిన అసెంబ్లీ 20 ఏండ్ల నాటి ఘటనపై ఆరుగురు పోలీసులకు శిక్ష విధించి, వెంటనే అమలు చేసింది.
తల్లిదండ్రులు, తాతయ్యను కోల్పోయిన తొమ్మిదేండ్ల పిల్లాడిని గెంటేసి బంధువులు అతడి ఆస్తిని కాజేశారు. కానీ అత్తయ్య సహాయంతో ఆ బాలుడు మెజిస్ట్రేట్కు ఫిర్యాదు చేసి తన ఆస్తి దక్కించుకొన్నాడు.
నేరస్తులకు శిక్షలు పడేందుకు కోర్టు డ్యూటీ పోలీస్ అధికారులు కృషి చేయాలని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. శనివారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో అన్ని ఫంక్షనల్ వర్టికల్స్ సమావేశంలో పోలీస్ స్ట�