COURT | తమ యాక్టింగ్తో సూపర్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న టాలీవుడ్ యాక్టర్లలో ముందువరుసలో ఉంటారు నాని (Nani), , ప్రియదర్శి (Priyadarshi). ఈ ఇద్దరు క్రేజీ యాక్టర్ల కాంబోలో సినిమా వస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడలాంటి వార్తే బయటక�
వాల్మీకి స్కామ్తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు మరిన్ని చిక్కులు తప్పేలా లేవు. ఆయనపై నమోదైన 2014నాటి ముడుపుల కేసులో లోకాయుక్త పోలీసుల తీరుపై ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు అసంతృ�
బీజేపీ ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా చేసిన వ్యాఖ్యలపై నమోదైన కేసులో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు గురువారం సమన్లు జారీచేసింది. వచ్చే నెల 25న ఆయనగానీ, ఆయన తరఫున న్యాయవాది గానీ కోర్ట�
Sisters Run Over By Speeding Car | కోర్టుకు హాజరైన అక్కాచెల్లెళ్లు నడుస్తూ ఇంటికి తిరిగి వెళ్తున్నారు. వెనుక నుంచి వేగంగా వచ్చిన ఒక కారు వారి మీద నుంచి దూసుకెళ్లింది. దీంతో గాలిలోకి ఎగిరి రోడ్డుపై పడ్డారు. ఈ వీడియో క్లిప్ సో�
Maratha Reservation : మరాఠా రిజర్వేషన్లపై మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే కీలక వ్యాఖ్యలు చేశారు. తాము చెప్పిన విధంగా మరాఠాలకు పది శాతం రిజర్వేషన్ కల్పించామని, ఓబీసీ, ఇతర వర్గాల రిజర్వేషన్లో కోత విధించకుండానే మరాఠా
Husband Suicide | భార్య పంపిన విడాకుల నోటీస్తో మనస్థాపం చెంది భర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మండలంలోని జిల్లాలోని చల్లగరిగే గ్రామంలో చోటుచేసుకుంది.
రాజ్యాంగ నైతికతను న్యాయవ్యవస్థలో అమలు చేయడం దేశ విభిన్నత్వానికి అవసరమని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. భారత రాజ్యాంగానికి న్యాయమూర్తులు సేవకులు మాత్రమే, యజమానులు కాదని తెలిపారు.
Aditya Thackeray : లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సాధించిన సీట్లపై శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలు లేకుంటే బీజేపీకి కనీసం 40 సీట్లు కూడా వచ్చేవి కాదని అన్నారు.
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ టీ ప్రభాకర్రావును అదుపులోకి తీసుకుని విచారించేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ దాఖలైన నాన్బెయిలబుల్ వారంట్ పిటిషన్పై ఇన్చార్జి కోర్టు శుక్రవారం తీర్పు�
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ ప్రశ్నించే అంశంపై ఈ నెల 10న ప్రత్యేక కోర్టులో విచారణ జరగనున్నది. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలోఉన్న కవితను సీబీఐ ప్రశ్నించేంద�
వీలునామా.. సంపన్నుల వ్యవహారంగానే భావిస్తాం. నిజానికి, కుబేరులతో పోలిస్తే మధ్యతరగతి కుటుంబాల్లోనే వారసత్వ గొడవలు ఎక్కువ. స్పష్టమైన వీలునామా లేకపోతే ఆ సమస్యలు మరింత సంక్లిష్టం అవుతాయి. కోర్టు మెట్లు ఎక్కా