పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సవరణ (ఎంసీడీ) బిల్లును అధ్యయనం చేస్తున్నామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. అవసరమైతే ఎంసీడీ బి
రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన జ్యుడీషియల్ కోర్టులు, జ్యుడీషియల్ మినిస్టీరియల్ సర్వీసెస్ విభాగంలో 592 ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది. పోస్టు-ఖాళీలు స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3: 64 అర్హత: ఏదైనా డిగ్ర�
జాతీయ స్థాయిలో శనివారం నిర్వహించిన లోక్ అదాలత్కు భారీ స్పందన వచ్చింది. దీనిలో తెలంగాణలోని వివిధ కోర్టుల్లో నిర్వహించిన లోక్ అదాలత్లలో 3,02,768 కేసులు పరిషారమయ్యాయి. వీటిలో పెండింగ్ కేసులు 2,83,007, ప్రీ-లిటి
ప్రఖ్యాత యాపిల్ కంపెనీకి కోర్టు షాకిచ్చింది. ఒక భారతీయుడి ఐఫోన్ రిపేర్ చేయలేకపోయినందుకు రూ.92 వేల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అతీక్ అంజుమ్ (26) అనే యువకుడికి అతని సోదరు�
18 ఏండ్ల బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన కేసులో దంపతులకు సిటీ సెషన్స్ కోర్టు పదేండ్ల జైలు శిక్ష విధించింది. భార్య సహకారంతో నిందితుడు బాబుభాయ్ వెగ్ధా బాలికపై పలుమార్లు లైంగిక దాడులక�
ప్రముఖ రచయిత హుస్సేన్ జైదీ రచించిన మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై పుస్తకం ఆధారంగా సంజయ్ లీలా భన్సాలీ గంగూభామ్ కతియావాడి అనే పేరుతో సినిమా రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా వివాదాలతోనే ఎక్కువగా వార�