రాష్ట్ర న్యాయవ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తున్నామని తెలంగాణ న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. కోర్టు భవనాల నిర్మాణం, న్యాయ వ్యవస్థలో సాంకేతి�
కోర్టు బయటే దారుణం చెన్నై, ఏప్రిల్ 29: విడాకుల కోసం కోర్టుకు వచ్చిన భార్యను అందరూ చూస్తుండగానే కత్తితో పొడిచాడు ఓ భర్త. ఈ సంఘటన తమిళనాడులోని పెరంబలూరు జిల్లా కోర్టు వద్ద చోటు చేసుకుంది. సుధ, కామరాజు దంపతుల�
వివాహమైన తర్వాత సెక్స్ నిరాకరించడం క్రూరత్వంతో సమానమని, విడాకులకు అది కూడా ఓ కారణమైనప్పటికీ.. దాంపత్య జీవితాన్ని ముగింపు పలికేంత అసాధారణమైన కష్టమేమీ కాదని ఢిల్లీ హైకోర్టు
బెంగళూరు, మార్చి 30: కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ నేత యెడియూరప్పపై ప్రత్యేకంగా క్రిమినల్ కేసు నమోదు చేయాలని బెంగళూరులోని ప్రత్యేక కోర్టు ఆదేశించింది. 2006-07లో కర్ణాటకలో బీజేపీ-జేడీఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న
పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సవరణ (ఎంసీడీ) బిల్లును అధ్యయనం చేస్తున్నామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. అవసరమైతే ఎంసీడీ బి
రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన జ్యుడీషియల్ కోర్టులు, జ్యుడీషియల్ మినిస్టీరియల్ సర్వీసెస్ విభాగంలో 592 ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది. పోస్టు-ఖాళీలు స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3: 64 అర్హత: ఏదైనా డిగ్ర�
జాతీయ స్థాయిలో శనివారం నిర్వహించిన లోక్ అదాలత్కు భారీ స్పందన వచ్చింది. దీనిలో తెలంగాణలోని వివిధ కోర్టుల్లో నిర్వహించిన లోక్ అదాలత్లలో 3,02,768 కేసులు పరిషారమయ్యాయి. వీటిలో పెండింగ్ కేసులు 2,83,007, ప్రీ-లిటి
ప్రఖ్యాత యాపిల్ కంపెనీకి కోర్టు షాకిచ్చింది. ఒక భారతీయుడి ఐఫోన్ రిపేర్ చేయలేకపోయినందుకు రూ.92 వేల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అతీక్ అంజుమ్ (26) అనే యువకుడికి అతని సోదరు�