దేశ భవిష్యత్తు నవతరం, యువతరం చేతుల్లోనే ఉందని, ఆడవాళ్లు మగవాళ్లు అనే బేధం లేకుండా ప్రతి ఒక్కరు తమ ప్రతిభను చాటుకొని ఉద్యోగాల్లో రాణించాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పేర్కొన్నారు. పట్టణ�
దేశంలో కీలకమైన తయారీ రంగం డీలాపడింది. భారత ప్రగతికి అన్నివిధాల దన్నుగా ఉండే ఉత్పాదక రంగం నానాటికీ బలహీనపడుతుండటం ఇప్పుడు అత్యంత ఆందోళనకరంగా మారుతున్నది.
దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెం.1 రాష్ట్రంగా నిలిపేలా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రైజింగ్-2047 పాలసీని రూపకల్పన చేసి ప్రజా ప్రభుత్వం అమలు చేస్తుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద అన్నారు.
పహాల్ గాం లో హిందువుల పైన జరిగిన ఉగ్రవాదా చర్య తరువాత దేశ అంతర్గత శాంతి భద్రతలో భాగంగా పాకిస్థాన్ పౌరులు భారతదేశంను విడిచి పోవాలనే కేంద్ర ప్రభుత్వ నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా అమలు చేయాలని ఎమ్మెల�
PI | కరీంనగర్, తెలంగాణ చౌక్, ఏప్రిల్ 20 : కుల, మతాలకు అతీతంగా శాంతియుతంగా జీవిస్తున్న దేశ ప్రజల మధ్య కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మత విద్వేషాలు సృష్టిస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆర�
నిజానికి దేశ జీడీపీ ఎక్కువగా వినియోగదారులు చేసే వ్యయంపైనే ఆధారపడి ఉంది. దేశంలో ‘వినియోగ తరగతి’ దాదాపు 14 కోట్ల వరకు ఉంటుంది. చాలావరకు స్టార్టప్ కంపెనీలకు వీరే ముడిసరుకు. మిగతా 30 కోట్ల మందిని ‘ఎదుగుతున్న‘
దేశంలో విమాన ప్రయాణీకుల రద్దీ పెరిగింది. దేశీయంగా ఎయిర్ ప్యాసింజర్స్ గత నెల దాదాపు 12 శాతం పెరిగినట్టు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విడుదల చేసిన తాజా లెక్కలు చెప్తున్నాయి.
మానవాళి జీవన ప్రమాణాలను నిర్వీర్యం చేసే ప్రాణాంతకమైన వ్యాధులలో డయాబెటిస్ ఒకటని, దేశంలో 10 కోట్ల మందికి పైగా ఈ మహమ్మారి బారిన పడ్డారని కేర్ హాస్పిటల్ ఎండోక్రైనాలజీ విభాగాధిపతి, సీనియర్ వైద్యులు డా. బి�
AP Minister Gottipati | దేశ సంప్రదాయాలు పాటించకపోగా వాటిని కించపరుస్తూ బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్న జగన్ ను వెంటనే దేశ బహిష్కరణ చేయాలని ఏపీ మంత్రి గొట్టిపాటి రవి అన్నారు.
Mayawati | దేశంలో మహిళలపై నేరాలు పెరుగుతున్నాయని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధ్యక్షురాలు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం మాయావతి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. అలాగే మహిళల భద్రత పట్ల ప�