భారత్లో 2020లో నమోదైన కొవిడ్ మరణాల్లో సుమారు 11.9 లక్షల మరణాలు అధికం అని ఓ అంతర్జాతీయ సర్వే వెల్లడించింది. అధికారిక లెక్కల కన్నా ఆ మరణాల సంఖ్య 8 రెట్లు ఎక్కువ అని తెలిపింది.
దేశంలో ఈవీఎంలను నిషేధించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. జపాన్, అమెరికాలో ఈవీఎంలను బ్యాన్ చేశారని, చాలా దేశాల్లో బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు జరుగుతాయని గుర్తు చేశారు.
దేశంలో నీట్ 2024 పేరుతో భారీ అవినీతికి పాల్పడ్డారని బీఆర్ఎస్వీ ఓయూ నాయకుడు నాగేందర్ కోదాటి ఆరోపించారు. కేంద్రప్రభుత్వం, ఎన్టీఏలు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని మండిపడ్డారు.
దేశంలోనే మొట్టమొదటి నదీ గర్భ మెట్రో మార్గాన్ని ప్రధాని మోదీ బుధవారం పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలో ప్రారంభించారు. కోల్కతా ఈస్ట్-వెస్ట్ మెట్రో కారిడార్లో భాగంగా ఈ 4.8 కిలోమీటర్ల ఎస్ప్లనడే-హౌరా మై
Uddhav Thackeray | మనం ఈసారి తప్పు చేస్తే, దేశంలో నియంతృత్వం నెలకొంటుందని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) అన్నారు. ఈ నేపథ్యంలో దేశ స్వేచ్ఛను రక్షించుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు.
కరోనా మళ్లీ డేంజర్ బెల్స్ మోగిస్తున్నది. గత 24 గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో 614 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది మే 21 తర్వాత ఇంత అధిక స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం.
ఏ ప్రాంతమైనా ప్రజలు సుఖశాంతులతో ఉండాలన్నా.. అభివృద్ధిలో దూసుకుపోవాలన్నా.. శాంతిభద్రతలు అత్యంత కీలకం. అందుకే 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ప్రభుత్వం శాంతి భద్రతలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. పోలీస్
illegal immigrants | అక్రమ వలసదారులకు (illegal immigrants ) పాకిస్థాన్ వార్నింగ్ ఇచ్చింది. నవంబర్ 1లోగా దేశం నుంచి స్వచ్ఛందంగా వెళ్లిపోవాలని గురువారం అల్టిమేటమ్ జారీ చేసింది. లేనిపక్షంలో వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామన�
Minister Errabelli | కాంగ్రెస్, బీజేపీ పాలనలోనే దేశం సర్వనాశనం అయిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli) ఆరోపించారు.