Journalists | సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అయితే ఓట్ల లెక్కింపు ప్రారంభమై ఒక గంట గడిచిపోయినా కౌంటింగ్కు సంబంధించిన ఫొటోలుగానీ, వీడియోలు గానీ బయటికి ఇవ్వకపోవడంపై అక్కడి జర�
Muncipal Elections | మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎర్లి ట్రెండ్స్ను బట్టి చూస్తే బీఆర్ఎస్కు మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి.
రామగుండం నగర పాలక సంస్థ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. శుక్రవారం గోదావరిఖని శారదానగర్ లో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరగనుంది. లెక్కింపు కేంద్రంలోకి అభ్యర్థి గానీ, లేదంటే అభ్యర్థి తర
గ్రామ పంచాయతీ ఎన్నికల అనంతరం బరిలో నిలిచిన అభ్యర్థులు లెక్కలు చూసుకుంటున్నారు. వారి కుటుంబ సభ్యులు మాత్రం చేసిన ఖర్చు తెలుసుకొని గుండెలు బాదుకుంటున్నారు. ఆయా పార్టీలు బలపర్చిన అభ్యర్థులతో పాటు స్వతంత్
రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో అధికార పార్టీ ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రి తరహాలోనే ఓట్ల లెక్కింపులో పెద్దచింతకుంట�
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని మల్కెపల్లి (Malkepalli) గ్రామ పంచాయతీలో ఆదివారం జరుగుతున్న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల కౌంటింగ్ నిలిపివేయాలని హైకోర్టు (High Court) ఆదేశాలు జారీ చేసింది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు (Jubilee Hills Bypoll Results) కొనసాగుతున్నది. ముందుగా పోస్టల్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. దీంతో ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కిస్తున్నారు. ముందుగా షేక్పేట డివిజన్లోని ఓట్లను �
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు (Jubilee Hills Results) ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ ఓట్లను లెక్కిస్తున్నారు. మొత్తం 101 పోస్టల్ ఓట్లు నమోదయ్యాయి. అనంతరం షేక్పేట డివిజన్ ఓట్లను లెక్కించనున్నారు.
ఎన్నికల నిర్వహణ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని, ఎలాంటి పొరపాట్లకు తావివ్వరాదని రిటర్నింగ్ అధికారి అనురాగ్ జయంతి పోలింగ్, కౌంటింగ్ అధికారులకు సూచించారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు (Delhi Election Results) కొనసాగుతున్నది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ బీజేపీ భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతున్నది. పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపుల్లోనే మ్యాజిక్ ఫిగర్�
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు (Delhi Election Results) కొనసాగుతున్నది. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ముగిసింది. బీజేపీ కంటే అధికార ఆప్ వెనుకబడిపోయింది. పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రద�
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ ఈ సారి బీజేపీదే విజయం అంటున్నాయి.. అయితే ఆ అంచనాలకు భిన్నంగా ఆప్ మరోసారి విపక్షాలను చీపురుతో జాడిస్తుందా అనే ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. ఢిల్లీ అసెంబ్లీ ఓట్ల లెక్
హర్యానా, జమ్ము కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు (Elections Results) ప్రారంభమైంది. అన్ని లెక్కింపు కేంద్రాల్లో మూడంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. తొలుత పోస్టల్ ఓట్లను లెక్కిస్తున్నారు. అనంతరం ఈవీఎంలలో నిక్ష�