మాజీ డీజీపీ అంజనీ కుమార్పై (Anjani kumar) కేంద్ర ఎన్నికల సంఘం (CEC) సస్పెన్షన్ ఎత్తివేసింది. డిసెంబర్ 3న అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగియక ముందే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని అప్పటి డీజీపీ అంజనీ కుమార్�
మిజోరం అసెంబ్లీ ఎన్నికల (Mizoram Assembly Elections) ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. తొలు పోస్టల్ ఓట్లను లెక్కించగా, ప్రస్తుతం ఈవీఎం ఓట్ల కౌంటింగ్ జరుగుతున్నది.
మిజోరం అసెంబ్లీ ఎన్నికల (Mizoram Assembly Elections) ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను (Counting)లెక్కిస్తున్నారు. అనంతరం ఈవీఎం ఓట్లను లెక్కించనున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. కుమ్రం భీం జిల్లాలోని ఆసిఫాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి కోవా లక్ష్మి ఆధిక్యంలో ఉన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొదటగా పోస్టల్, సర్వీస్ ఓట్లను లెక్కిస్తున్నారు. 25 చొప్పున బ్యాలెట్లను కట్టలు కట్టి కౌంటింగ్ చేస్తున్నారు.
నేటి ఓట్ల లెక్కింపుతో అభ్యర్థుల భవితవ్యం తేలనున్నది. ఉమ్మడి జిల్లాలో ఓట్ల లెక్కింపునకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. రంగారెడ్డి జిల్లాలోని 8 అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపునకు మూడు కేంద్రాలు, వికారాబా�
అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) పోలింగ్ ముగిసింది. ఇక ఓట్ల లెక్కింపు మిగిలింది. పోలింగ్ కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లలో ఈవీఎం మెషిన్లను భద్రపరిచారు
భారీ హింసాత్మక ఘటనల మధ్య జరిగిన పశ్చిమ బెంగాల్ (West Bengal) పంచాయతీ ఎన్నికల (Panchayat Elections) ఫలితాలు (Results) నేడు వెలువడనున్నాయి. అసాధారణ భద్రత నడుమ రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు (Counting) ప్రారంభమైంది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly elections) ఓట్ల లెక్కింపు (Counting) కొనసాగుతున్నది. అవినీతిలో కూరుకుపోయిన అధికార బీజేపీకి (BJP) ఓటర్లు షాకిచ్చారు. తొలిరౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ పార్టీ (Congress) ఆధిక్యంలో కొనసాగుతున్న
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Assembly elections) విజయంపై కాంగ్రెస్ (Congress) పార్టీ ధీమాగా ఉన్నది. ఢిల్లీలోని (Delhi) పార్టీ కేంద్ర కార్యాలయంలో సంబురాలు అప్పుడే ప్రారంభమయ్యాయి. పార్టీ ఆఫీస్ వద్ద పెద్దసంఖ్యలో గుమికూడిన �
యావత్ దేశం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కర్ణాటకల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (Karnataka Polls) మరికాసేపట్లో తేలనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది.
మూడు రాష్ట్రాల్లో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది. త్రిపుర (Tripura), నాగాలాండ్ (Nagaland)లో బీజేపీ, దాని మిత్రపక్షాలు మరోసారి అధికారాన్ని హస్తగతం చేసుకునే దిశగా సాగుతున్నాయి. అయితే మేఘాలయలో (Meghalaya) మాత్రం అధికార, ప్