మండలంలోని గోప్లాపూర్లో వ్యవసాయ, పోలీసుశాఖల అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి ఓ ఇంట్లో నిల్వ ఉన్న 2.21 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను స్వా ధీనం చేసుకున్నారు. జడ్చర్ల పీఎస్లో శుక్రవారం ఏర్పాటు చే�
నిషేధిత పత్తి విత్తనాలు సరఫరా చేస్తూ అమాయక రైతులను మోసగిస్తున్న నలుగురు వ్యక్తులను సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.36 లక్షల విలువైన 1,440 కిలోల నిషేధిత బీజీ-3 పత్తి విత్తనాలను స్వాధ
వానకాలం సీజన్ ఆరంభంలోనే పత్తి విత్తనాల కొరత ఏర్పడింది. అప్పుడే ఆదిలాబాద్ జిల్లాలో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. పత్తి విత్తనాలు లేవంటూ దకాణదారులు తెగేసి చెప్పడంతో రైతులు ఆందోళన చెందుతున్నా�
నిషేధిత పత్తి విత్తనాలు రవాణా చేస్తున్న ఇద్దరిని సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు కలిసి పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ. 19.2 లక్షల విలువజేసే నిషేధిత పత్తి విత్తనాలను స్వాధీనం చేసు�
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్లో ముక్కెర మల్లయ్య ఇంట్లో సుమారు రూ.35 లక్షల విలువైన నకిలీ విత్తనాలను శనివారం సిద్దిపేట టాస్క్ఫోర్స్, హుస్నాబాద్ పోలీసులు సీజ్ చేశారు.
Cotton seeds | సిద్దిపేటలో(Siddipet) ప్యాకింగ్ లేకుండా 29 సంచుల్లో నిల్వ ఉంచిన 1450 కిలోల నకిలీ పత్తి విత్తనాలను సిద్దిపేట టాస్క్ఫోర్స్,హుస్నాబాద్ పోలీసులు సీజ్(siege) చేశారు.
పత్తి విత్తనాల గోల్మాల్లో తీగ లాగితే డొంక కదిలినట్లు విస్తృత నిజాలు బయటపడ్డాయి. జనవరి 13వ తేదీన పత్తి విత్తనాల గోల్మాల్ అనే కథనం నమస్తే తెలంగాణ దినపత్రికలో రావడంతో కంపెనీ నిర్వాహకులు, ప్రభుత్వ అధికా�
వర్షాలు కురుస్తుండడంతో తెల్లబంగారినికి తెగులు సోకుతుంది. పత్తిపంట చేతికొస్తున్న వేళ వర్షం రైతులను ఆందోళనకు గురిచేస్తున్నది. చెట్టుపైనున్న పత్తితో పాటు కాయలు, ఆకులకు నల్ల మచ్చలు వచ్చి రాలిపోతున్నాయి.
ప్రముఖ విత్తనాల విక్రయ సంస్థ కావేరీ సీడ్స్ అంచనాలకుమించి రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను సంస్థ రూ.10.72 కోట్ల పన్నులు చెల్లించిన తర్వాత నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది
వానకాలం యాక్షన్ ప్లాన్ను వ్యవసాయశాఖ అధికారులు సిద్ధం చేశారు. మంచిర్యాల జిల్లాలో ఈ ఏడాది 4.57 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అంచనా వేశారు. కడెం కింద 62,702 ఎకరాలు, ర్యాలీ, నీల్వాయి, గొల్లవాగు కింద 7,082, 897 చె�
ఆలస్యంగా వచ్చినా తొలకరి వానలు రోజూ పడుతున్నాయి. సాగునీటి వనరులు పుష్కలంగా ఉండడంతో హనుమకొండ, వరంగల్ జిల్లాల్లోని రైతులు వానలకు ముందే పంటలు సాగు చేశారు. దుక్కులు తడిపి పత్తి విత్తనాలు పెట్టారు. తొలకరి వా�
పత్తి విత్తనాలను కృత్రిమ కొరత సృష్టించడం, అధిక ధరలకు విక్రయించడం చేస్తే కఠిన చర్యలు తప్పవని కంపెనీలు, వ్యాపారులను వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి హెచ్చరించారు.
Minister Singireddy Niranjan Reddy | కొన్ని కంపెనీలు దురాశతో పత్తి విత్తనాల కృత్రిమ కొరత సృష్టించి ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. అటువంటి డీలర్లపై కఠిన చ�