పత్తి రైతులపై కేంద్ర ప్రభుత్వం మరోసారి విత్తన భారం మోపింది. 2023-24 సీజన్కు పత్తి విత్తన ప్యాకెట్ల ధర పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ఒక్కో ప్యాకెట్పై రూ.43 చొప్పున ధర పెంచింది. దీంతో నిరుడు ప్యాకెట్ ధర రూ. 810 ఉండ
కాటారం, జూన్ 27: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తురుపల్లి గ్రామంలో నిషేధిత పత్తి విత్తనాలను పోలీసులు, వ్యవసాయ అధికారులు పట్టుకున్నారు. నిందితుడు అంచ హన్మంతరావును అరెస్టు చేశారు. ఈ మేరకు కాటార
మోదీ సర్కార్ విధానాలతో పెరిగిన పత్తి విత్తన ధర గతేడాది ఒక్కో ప్యాకెట్ ధర రూ. 767 ఈ ఏడాది ఒక్కో ప్యాకెట్ ధర రూ. 810 ఒక్కోప్యాకెట్పై రూ. 43 పెంపు సంగారెడ్డి జిల్లాలో 7.98 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు అవసరం రైతుల�
మంచిర్యాల : నకిలీ విత్తనాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లాలోని కన్నెపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఎల్లారం చర్లపల్లి గ్రామ శివారు నుంచి ఇద్దరు వ్యక్తులు నకిలీ పత్తి విత్తనాలు సరఫరా చేస్తున్�
తాండూర్, ఏప్రిల్ 28 : మంచిర్యాల జిల్లా తాండూర్ సర్కిల్ పరిధి కన్నెపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రూ.24 లక్షల విలువైన 12 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి�
పరిగి : పత్తి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా అవసరమై న ఏర్పాట్లు చేపట్టాల్సిందిగా జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని త
త్వరలో సింగిల్ పిక్ పత్తి.. ఒకే కాతలో పంటంతా చేతికి! మూడు రెట్లు పెరగనున్న పంట దిగుబడి అదే స్థాయిలో అన్నదాతకు ఆదాయం ఎకరం విస్తీర్ణంలో 25 వేల మొక్కలు! ఒక ఎకరాకు 13-15 క్వింటాళ్ల దిగుబడి పాత విత్తనాలతోనే అద్భుత
హైదరాబాద్ : నకిలి, గడువు ముగిసిన విత్తనాలు అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన నగరంలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోటుచేసుకుంది. 9 మంది సభ్యులుగా గల ముఠాను పోలీసులు అ�
జోగులాంబ గద్వాల : నకిలీ పత్తి విత్తనాలను సరఫరా చేస్తూ రైతులను మోసం చేస్తున్న వజ్జగోని నరసింహ గౌడ్ పై పోలీసులు పీడీ యాక్ట్ అమలు చేశారు. అనంతరం నిందితుడిని చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు. �
తెల్ల బంగారం పండిస్తే.. తెలంగాణ బంగారమైతది.. రైతు ఇంట బంగారం నిండుతది.. అమ్ముడుపోయే పంటలనే సాగుచేయాలి పత్తి, కంది, వేరుశనగ, శనగ, ఆయిల్పామ్.. రాష్ట్రంలో ఈ 5 పంటలకు అద్భుత అవకాశం మన పత్తికి అంతర్జాతీయ మార్కెట్�
భారీగా పత్తి విత్తనాలు స్వాధీనం | అనుమతులు లేకుండా పత్తి విత్తనాలను విక్రయిస్తున్న ఇద్దరిని వ్యవసాయ అధికారులు అదుపులోకి తీసుకుని వారి నుంచి పెద్ద ఎత్తున పత్తి విత్తనాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నా�
క్రైం న్యూస్ | జిల్లాలోని మల్దకల్ మండలంలో టాస్క్ఫోర్స్ పోలీసులు మూడు గ్రామాల్లో దాడి చేసి సుమారు 17 క్వింటాలు నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా తనిఖీలు 2.5 కోట్ల విలువైన నకిలీ విత్తనాలు సీజ్ శాంపిల్స్లో హెచ్టీకాటన్ విత్తనాల గుర్తింపు ప్రభుత్వ చర్యలతో తగ్గిన నకిలీల విక్రయాలు జనవరి నుంచి 134 మందిపై 87 కేసులు 2014 నుంచి ఇ�