ఈ ఏడాది పత్తి సాగుచేస్తున్న రైతులకు ఆదిలోనే హంసపాదు ఎదురయ్యేలా కన్పిస్తోంది. ఈ తొలకరిలో ముందుగానే కొద్దిపాటి వర్షాలు కురిశాయి. దీంతో తిరుమలాయపాలెం మండలంలోని పలు గ్రామాల్లో రైతులు పత్తి విత్తనాలు నాటార
ఈ ఏడాది వానకాలం సీజన్ ప్రారంభంలో కురిసిన వర్షాలతో రైతులు ముందుగానే పత్తి విత్తనాలు పెట్టారు. భారీగా కురిసిన వర్షాలకు విత్తనాలు పెట్టిన రైతుల్లో ప్రస్తుతం వర్షాలు కురవకపోవడంతో కలవరం మొదలవుతున్నది. సాగ
సంగారెడ్డి జిల్లాలో జోరుగా వర్షాలు కురుస్తుండడంతో రైతులు పొలం బాట పట్టారు. సీజన్ ప్రారంభానికి ముందే రైతులు దుక్కులు దున్ని విత్తనాలు విత్తుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.
ఒకే రకం విత్తనం కోసం రైతులు డిమాండ్ చేయొద్దని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు సూచించారు. సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే అన్ని రకాల విత్తనాలు ఒకే రకమైన దిగుబడి ఇస్తాయని తెలిపారు. రైతు వే�
పచ్చిరొట్ట విత్తనాలను బ్లాక్ మారెట్కు తరలించేందుకు ప్రోత్సహిస్తున్న నలుగురు వ్యవసాయ అధికారులను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులను జారీచేశారు.
వానకాలం సాగు పనులు మొదలయ్యాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు దుక్కులు దున్నుతూ విత్తనాలు పెడుతున్నారు. ఈ ఏడాది సిద్దిపేట జిల్లాలో 2 లక్షల ఎకరాల్లో పత్తి పెట్టేందుకు రైతులు ఎక్కువగా ఆసక్తిని
రాష్ట్రంలో వారం రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. రైతులకు అవసరమైన పత్తి, జీలుగ విత్తనాలను అందుబాటులో ఉంచాలన
జిల్లాలో సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నా.. కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్లో అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్న ఫర్టిలైజర్ డీలర్లపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక నజర్ పెట్టింది.
పచ్చిరొట్ట, పత్తి విత్తనాల పంపిణీ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శుక్రవారం హాజీపూర్ మండలం పడ్తన్పల్లిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సం ఘాన్ని ఆకస్మికంగా తని�
రైతులు విభిన్న రకాల కంపెనీల పత్తి విత్తనాలను సాగుకు వాడాలని, ఒకే రకంపై ఆధారపడవద్దని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. శుక్రవారం నగరంలోని గాంధీరోడ్లో వైష్ణవి, మారెట్ రోడ్లో రెడ్డి విత్తనాలు, పురుగుమం�
అనుమతి లేకుండా పత్తి విత్తనాలను ప్యాకింగ్ చేస్తున్నట్లు గుర్తించి, వాటిని సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు మండల వ్యవసాయాధికారి ప్రగతి తెలిపారు. ఆమె కథనం ప్రకారం...
జిల్లాలోని రైతులకు సరిపడా పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, ఈ విషయంలో ఆందోళన చెందొద్దని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ స్పష్టం చేశారు. శుక్రవారం పాల్వంచలోని పలు విత్తన దుకాణాలను తనిఖీ చేసిన ఆయన.. ఎన్ని �
రాష్ట్రవ్యాప్తంగా పత్తి, పచ్చిరొట్ట విత్తనాల కొరతకు సరఫరా లోపమే కారణమా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు రైతులకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచినట్టు ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ క్షేత్రస�
ఆదిలాబాద్ జిల్లాలో విత్తన సరఫరాలో ప్రభుత్వం విఫలమైందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. గత పదేండ్లలో లేని పత్తి విత్తనాల కొరత ఈ ఏడాది వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నది. జిల్లాలో ఈ ఏడాది వానకాలంలో 5.6 లక్షల �