అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘట న సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్లో మంగళవారం చోటుచేసుకున్నది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. జగదేవ్పూర్కు చెందిన రాగుల నర్సింహులు (36) రెండెకరాలు కౌల�
తెల్లబంగారం వైపే రైతులు మొగ్గు చూపుతున్నారు. కొన్నేళ్లుగా పత్తిని సాగు చేసి నష్టపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నా వాణిజ్య పంటలపై ఉన్న మోజుతో అదే బాటలో పయనిస్తున్నారు. పొలాల్లో భూసారం తగ్గిపోతుందని, ఒకే రక�
ఈసారి రుతుపవణాలు ముందే రావడంతో వర్షాలు వస్తాయని ఆశపడ్డ రైతన్నలు ముందస్తుగా పత్తి పంట సాగుకు సన్నద్ధమయ్యారు. దుక్కులు దున్ని పత్తి విత్తనాలు నాటి నెల రోజులు గడుస్తున్న వానలు ముఖం చాటేయడంతో రైతన్నలు ఆకా�
జిల్లా రైతాంగం పత్తి పంట వైపు మొగ్గుచూపుతున్నది. గతేడాది వానకాలం సీజన్లో 3.34 లక్షల ఎకరాల్లో సాగు చేయగా, ఈ యేడాది 3.35 లక్షలకు పైగా ఎకరాల్లో సాగు చేస్తున్నది.
పట్టా పాసుబుక్ ఉన్న రైతులందరూ తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మునుగోడు మండల ఏఓ పద్మజ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని కొరటికల్ గ్రామంలో గల రైతు వేదికలో ఫార్మర్ రిజిస్టర్�
సబ్బు బిల్ల, అగ్గిపుల్ల కాదేదీ కవిత కనర్హం అన్నారో ప్రముఖ కవి. దీన్ని ఇప్పటి పరిస్థితులకు అన్వయిస్తే సబ్బుబిల్ల.. అగ్గిపుల్ల కాదేదీ ధర పెరగడానికనర్హం అన్నట్లు ప్రస్తుతం మార్కెట్లో ప్రతి వస్తువు ధర పెరుగ
భద్రాద్రి జిల్లాలో పత్తి సాగు చేసిన రైతులు కూడా బజారున పడ్డారు. తమ పత్తిని విక్రయించేందుకు సీసీఐ కేంద్రాలకు వెళ్తున్న దూదిపూల రైతులు రోజుల తరబడి రోడ్డుపై వేచి చూడాల్సి వస్తోంది.
ఈ సంవత్సరం పత్తి సాగు చేసిన రైతుల కష్టాలు రాస్తే రామాయణం.. చెబితే భాగవతం అన్నట్లు ఉంది. వానకాలం సీజన్ ఆరంభమైంది మొదలు పంట చేతికొచ్చే వరకూ జిల్లా రైతులు అడుగడుగునా అరిగోస పడుతున్నారు. ఇప్పటికే ప్రకృతి వైప
పత్తి రైతులకు కష్టాలు వచ్చిపడ్డాయి. ఒకవైపు వానలు దంచికొట్టడం.. మరోవైపు తెగుళ్లు ఆశించడంతో పత్తి దిగుబడి తగ్గుతున్నదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు దళారుల బెడద ప్�
ఆరుగాలం కష్టించి, ప్రకృతి వైపరీత్యాలను ఎదిరించి తీరా పంట చేతికొచ్చేసరికి పత్తి రైతు చతికిలపడడం సర్వసాధారణమైంది. గతేడాది అనావృష్టి కారణంగా పెద్దగా సాగు చేపట్టని ఖమ్మం జిల్లా రైతులు ఈ ఏడాది కోటి ఆశలతో పత�
మండల కేంద్రానికి చెందిన సవారన్న పొలంలో సీడ్పత్తి సాగు చేస్తున్నాడు. శుక్రవారం ఉదయం పత్తిపంటలో కలుపు తీసేందుకు రాగా, మొసలి కనబడింది. భయాందోళనకు గురై పంట యజమానికి సమాచారం అందించారు.
గంపెడాశలతో రైతన్నలు వానకాలం సాగు పనులు మొదలుపెట్టారు. కురిసిన వర్షంతో హలం పనుల్లో బిజీబిజీగా ఉన్నారు. కొందరు ఇప్పటికే విత్తనాలు విత్తి గుంటుక కొడుతుండగా.. ఉత్సాహంగా కూలీలు కలుపు తీసే పనిలో నిమగ్నమయ్యార�
వానకాలం సీజన్ ప్రారంభం కావడంతో నకిలీ విత్తన కేటుగాళ్లు గ్రామాల్లో తిష్ట వేస్తున్నారు. లేని పోని విషయాలు చెప్పి రైతులకు నకిలీ విత్తనాలు అంటగడుతున్నారు. రైతులకు సరిపడా విత్తనాలు అందుబాటులో ఉంచుతున్నామ�