గంపెడాశలతో రైతన్నలు వానకాలం సాగు పనులు మొదలుపెట్టారు. కురిసిన వర్షంతో హలం పనుల్లో బిజీబిజీగా ఉన్నారు. కొందరు ఇప్పటికే విత్తనాలు విత్తి గుంటుక కొడుతుండగా.. ఉత్సాహంగా కూలీలు కలుపు తీసే పనిలో నిమగ్నమయ్యార�
వానకాలం సీజన్ ప్రారంభం కావడంతో నకిలీ విత్తన కేటుగాళ్లు గ్రామాల్లో తిష్ట వేస్తున్నారు. లేని పోని విషయాలు చెప్పి రైతులకు నకిలీ విత్తనాలు అంటగడుతున్నారు. రైతులకు సరిపడా విత్తనాలు అందుబాటులో ఉంచుతున్నామ�
సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా రైతులు వానకాలం సాగుకు సిద్ధమవుతున్నారు. రోహిణి కార్తె తర్వాత వర్షాలు కురవడంతో రైతులు విత్తనాలు వేసేందుకు దుక్కులు సిద్ధం చేసుకునే పనుల్లో బిజీబిజీగా ఉండడంతోపాటు ఎరువులు, వ�
రైతులు వానకాలం సాగుపై కొండంత ఆశతో పొలాలను సిద్ధం చేస్తున్నారు. గత వానకాలం అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి సన్నద్ధమవుతున్నారు. గత వానకాలంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతులు అనుకున్న స్థాయ
విత్తనాల కొరతే లేదని ఓ వైపు ప్రభుత్వం చెప్తున్నా, రాష్ట్రవ్యాప్తంగా విత్తనాలు దొరక్క అన్నదాతలకు అగచాట్లు తప్పడం లేదు. సరిపడా విత్తనాలు ఉన్నాయంటున్న వ్యవసాయశాఖ మంత్రి ప్రకటనలకు క్షేత్రస్థాయి పరిస్థిత�
ఉల్లిగడ్డల బస్తాల కింద నకిలీ పత్తి విత్తనాలు తరలిస్తున్న వ్యాన్ను చెన్నూర్లో పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రూ.16.50 లక్షల విలువైన 5.50 క్వింటాళ్ల నిషేధిత బీటీ-3 విత్తనాలను స్వాధీన�
ఓ దళారీ చేతిలో రైతులు మోసపోయిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్నది. అలంపూర్కు చెందిన రైతు విజయ్కుమారెడ్డి తన పొలంతోపాటు కౌలుకు తీసుకున్న భూమిలో నిరుడు 40 ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. మార్కెట్�
బావులు ఎండడం..భూగర్భ జలాలు అడుగంటడంతో పంటలను కాపాడేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఊషన్నపల్లెకు చెందిన చందిన ముస్కు అనంతరెడ్డి ఎకరం భూమిలో మక్క సాగు చేశాడు.
అధిక సాంద్రతలో పత్తి సాగుపై అధికారులు, రైతులు అవగాహన కలిగి ఉండాలని కృషి విజ్ఞాన కేంద్రం బెల్లంపల్లి ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ శివకృష్ణ సూచించారు.
వరి, మిర్చి, పత్తి, మక్కజొన్న వంటి సంప్రదాయ పంటల సాగుతో సంతృప్తి చెందని ఆ రైతు దీర్ఘకాలంగా లాభాలు తెచ్చిపెట్టే పంటలపై దృష్టిపెట్టాడు. వరంగల్ పరిశోధన కేంద్రంలో మెళకువలు తెలుసుకొని తనకున్న పదెకరాల్లో డ్ర
ఈ ఏడా ది పత్తి రైతుకు ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. ఆరంభంలో భారీ వర్షాలు కురవడం వల్ల పత్తి మొక్క ఎదుగుదలపై ప్రభావం పడింది. ఆ తర్వాత చీడపీడలు ఆశించడంతో దిగుబడులు గణనీయంగా తగ్గాయి. తీరా ప్రభుత్వ ‘మద్దతు�
వాతావరణం అనుకూలించక దిగుబడి తగ్గిపోవడంతో పత్తి రైతులు దిగులు పడుతున్నారు. దిగుబడి తగ్డిపోయి పెట్టుబడి కూడా చేతికి రాక ఆందోళనకు గురవుతున్నారు. ఎకరాకు 12 నుంచి 13 క్వింటాళ్లు రావాల్సిన పత్తి కేవలం ఏడు నుంచి
పత్తిసాగు చేసిన రైతన్నలు తీవ్ర ఇబ్బందు లు పడుతున్నారు. వాతావరణం అనుకూలించక పత్తిపంట ది గుబడి గణనీయంగా తగ్గింది. రైతన్నలు పెట్టిన పెట్టుబడులు కూడా రాలేని పరిస్థితి నెలకొంది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ ఏడాది ప్రధాన పంటలైన పత్తి, వరి, మక్కజొన్న సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. ముఖ్యంగా పత్తి సాధారణ విస్తీర్ణంలో కూడా సాగు కాలేదు. గతేడాది 6,37,133 ఎకరాల్లో పత్తి సాగు చేయగా, ఈ సంవత్సరం �