KTR | కరోనా వైరస్ కంటే కాంగ్రెస్ వైరస్ ప్రమాదమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఈ విషయం ఇవాళ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా స్పష్టంగా కన�
చైనాకు చెందిన పరిశోధకులు ఓ కొత్త రకమైన కరోనా వైరస్ను గుర్తించారు. గబ్బిలాల్లో గుర్తించిన ఈ కొత్త వైరస్ను హెచ్కేయూ5-కోవ్-2గా పిలుస్తున్నారు. కొవిడ్-19కు కారణమైన సార్స్-కోవ్-2ను ఈ వైరస్ పోలి ఉందని, మను�
HMPV | చైనాలో భయాందోళనలకు గురి చేస్తున్న హ్యూమన్ మెటాప్న్యూమో వైరస్ (HMPV) భారత్లో చాలా బలహీనంగా ఉన్నది. గత మూడునెలలుగా పలు రాష్ట్రాల్లో ఐదు రకాల వైరస్లు హెచ్పీఎంవీ వైరస్ కంటే ఎక్కువగా వ్యాప్తి చెందుతు�
కరోనా విలయం నుంచి ఇప్పుడిప్పుడే ప్రపంచం కోలుకుంటున్న తరుణంలో మరో షాకింగ్ వార్త ప్రపంచదేశాలను కలవరపరుస్తున్నది. కరోనా వైరస్కు మూలమైన చైనాలో మరో మహమ్మారి వ్యాప్తి చెందుతున్నదనే వార్తలు వినిపిస్తున్న
Covid 19 XEC | ప్రపంచాన్ని మరోసారి కరోనా మహమ్మారి వణికిస్తున్నది. వరుసగా రెండు సంవత్సరాలపాటు కొత్త కొత్త వేరియంట్లతో పుట్టుకువచ్చిన ఈ మహమ్మారి కోట్లాది మందిని బలి తీసుకున్నది. ముప్పు తప్పిందని అంతా భావిస్తుండ�
India Corona | దేశంలో కరోనా వైరస్ (Corona Virus) వ్యాప్తి అదుపులోనే ఉంది. తాజాగా గత 24 గంటల వ్యవధిలో 157 కొత్త కేసులు వెలుగు చూసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Health Ministry) వెల్లడించింది.
Zombie Virus | అదొక డేంజరస్ వైరస్! అది సోకిన వెంటనే మనుషులు రాక్షసుల్లా మారిపోతారు! కాళ్లు, చేతులు వంకర్లు పోవడంతో పాటు పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తారు! విచక్షణ, ఆలోచించే జ్ఞానం కోల్పోయి మృగాల్లా మారిపోతారు! ఇన్
JN.1 | భారత్లో కొవిడ్ కొత్త వేరియంట్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా జనవరి 7వ తేదీ వరకూ దేశంలో జేఎన్.1 కేసులు 682కు పెరిగినట్లు సంబంధిత వర్గాలు సోవారం వెల్లడించాయి.
Covid JN.1 Variant | ప్రపంచవ్యాప్తంగా మరోసారి కరోనా ముప్పు పెరుగుతున్నది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ జేఎన్.1 కారణంగా కొత్త కేసులు రికార్డవుతున్నాయి. దాదాపు నెలన్నరలోనే వేరియంట్ దాదాపు 41 దేశాలకు విస్తరించింది. సింగ�
దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. శనివారం రికార్డు స్థాయిలో 774 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో క్రియాశీల కేసుల సంఖ్య 4,187కు చేరుకుంది. తమిళనాడు, గుజరాత్లలో ఒక్కో మర ణం నమోదైనట్టు కేంద్�
దేశంలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తున్నది. కరోనాతో ఒక్కరోజే 12 మంది ప్రాణాలు కోల్పోయారు. కేరళలో ఐదుగురు, కర్ణాటకలో నలుగురు, మహారాష్ట్రలో ఇద్దరు, ఉత్తరప్రదేశ్లో ఒకరు మృతిచెందారు. గురువారం నుంచి శుక్రవ�
Covid-19 New Symptoms | కరోనా మహమ్మారి కొత్త వేరింట్ ఆరోగ్య నిపుణులను ఆందోళనకు గురి చేస్తున్నది. వేరియంట్ కారణంగా అనేక దేశాల్లో రోజువారీ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. భారత్లో గత 24గంటల్లో 760 మందికి కొవిడ్ పాజిటి
గోడ మీద క్యాలెండర్లు మారుతున్నాయి. కానీ ‘నిను వీడని పీడను నేనే’ అంటూ కరోనా మనతో దోబూచులాడుతూనే ఉన్నది. కొత్తకొత్త అవతారాలెత్తుతూ వెంటాడుతూనే ఉన్నది. వైరస్ కరాళ నృత్యానికి ఇంకా తెరపడలేదనేది కఠోర వాస్తవ�