కరోనా... పేరు వినిపించిన ప్రతిసారీ జనం గుండెల్లో తెలియని గుబులు మొదలవుతుంది. ఈ శతాబ్దంలో అతి పెద్ద మహమ్మారిగా నిలిచిపోయే ఇది ఒక్క భారత్నే కాదు, యావత్ ప్రపంచాన్నీ వణికించింది. మాయల మరాఠీలా తన రూపాన్ని మా�
Covid Death | దేశ రాజధాని ఢిల్లీ నగరంలో కరోనా మహమ్మారి విస్తరిస్తున్నది. ఇటీవల రోజువారీ కేసులు పెరుగుతున్నాయి. మహమ్మారితో ఇప్పటికే ఢిల్లీలో కొవిడ్తో మృతి చెందుతున్నవారి సంఖ్య పెరుగుతుండడంతో సర్వత్రా ఆందోళనల�
దేశంలో కరోనా వైరస్ క్రమంగా కోరలు చాస్తున్నది. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. జూన్ 1 ఉదయం 8 గంటల సమయానికి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,758కి పెరిగింది.
కరోనా వైరస్ మళ్లీ కొన్ని రోజులుగా దేశంలో విజృంభిస్తోంది. దీంతో కొవిడ్-19 యాక్టివ్ కేసులు 3395కు చేరుకున్నాయి. కేరళలో అత్యధికంగా కొవిడ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ శనివారం వెల్లడి
మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో 2021లో ఓ కొవిడ్ రోగిని చంపేయాలని తన సహ వైద్యునికి చెప్పిన సీనియర్ డాక్టర్పై కేసు నమోదైంది. అదృష్టవశాత్తూ ఆమె కోలుకుని, ఇంటికి వెళ్లారు.
Astrology Predictions | 2025 సంవత్సరంలోని మొదటి అర్ధభాగం ముగింపు దశకు చేరింది. మే నెల చివరి వారం తర్వాత జూన్నుంచి రెండో అర్ధభాగం మొదలుకానున్నది. అయితే, గ్రహాల సంచారం, స్థానచలనం కారణంగా వాతావరణ మార్పులతో పాటు యుద్ధం, విపత్
కొవిడ్-19తో బాధపడుతూ ఓ వ్యక్తి (40) చండీగఢ్లోని ప్రభుత్వ వైద్య కళాశాల, దవాఖానలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మరణించారు. ఆయన ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్కు చెందినవారు.
Covid-19 | కరోనా మహమ్మారి మళ్లీ కలకలం సృష్టిస్తున్నది. గత కొద్ది నెలలుగా స్తబ్దుగా ఉన్న వైరస్ మళ్లీ రూపం మార్చుకొని విరుచుకుపడుతున్నది. గత కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో కేసులు నమోదయ్యాయి. తాజాగా
కరోనా మళ్లీ కలవరపెడుతున్నది. దేశంలో రోజురోజుకు కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు కొంత భయాందోళనకు గురవుతున్నారు. అయిపోయిందనుకున్న కరోనా మళ్లీ వ్యాపిస్తుండటంతో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించ