విడ్ మహమ్మారి మానవాళికి ఎన్నో పాఠాలు నేర్పింది. కరోనా నేర్పిన గుణపాఠం ప్రజల్లో చాలా మార్పులు తీసుకువచ్చింది. ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. ప్రజలు సేంద్రియ ఉత్పత్తులను వాడేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున
దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. సోమవారం నుంచి మంగళవారం నాటికి 24 గంటల్లో 412 కొత్త కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 4,170కి చేరింది. కరోనాతో ముగ్గురు మరణించారు.
Covid Death | కొత్తగా వెలుగు చూసిన కొవిడ్ జేఎన్.1 వేరియంట్తో తేలికపాటి లక్షణాలుంటాయని.. వైరస్తో భయపడాల్సిన అవసరం లేదని ఉస్మానియా జనరల్ ఆసుప్రతి సూపరింటెండెంట్ నాగేందర్ అన్నారు. ఆసుపత్రిలో కొవిడ్తో ఓ వ్య
JN.1 Cases: కొత్తగా జేఎన్ 1 వేరియంట్ కరోనా కేసులు వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. అయితే డిసెంబర్ 25వ తేదీ వరకు ఆ సంఖ్య 69కి చేరినట్లు కేంద్ర వర్గాల ద్వారా తెలుస్తోంది. శనివారం ఆ సంఖ్య 63గా ఉంది. గోవాలోనే అత్య�
TS Covid-19 | తెలంగాణలో కొత్తగా 12 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,44,540కు చేరింది. తాజాగా ఒకరు కరోనా నుంచి కోలుకోగా కోలుకున్న వారి సంఖ్య మొత్తం 8,40,391కి పెరిగింది.
కరోనా మహమ్మారి కొత్త వేరియంట్లో మరోసారి విస్తరిస్తోంది. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక కేసు కూడా నమోదైంది. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. జాగ్రత్తగా ఉండాలంటూ ప్రజలకు సూచిస్తున్న�
ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్నది. రెండు వేరియంట్లకు మించి ప్రమాదకరంగా మూడో వేరియంట్ వస్తున్నది. తాజాగా కేరళలో జేఎన్-1 బీఏ 2.86 ఉపరకం పేరుతో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్నది
Covid-19 | కరోనా మహమ్మారి కలవరానికి గురి చేస్తున్నది. దేశంలో మళ్లీ కేసులు పెరుగుతుండడం సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఏడుగురికి కరోనా పాజిటివ్గా తేలింది. ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా కొవిడ�
దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ బుసలు కొడుతున్నది. కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 260 కేసులు నమోదుకాగా, ఐదుగురు మృతిచెందినట్టు సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కేరళలో న�
Corona Virus | కేరళలో కరోనా న్యూ వేరియంట్ కలకలం రేపుతున్నది. గత కొన్ని రోజులుగా ఆ రాష్ట్రంలో JN.1 (జేఎన్.1) వేరియంట్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దాంతో దేశంలో నమోదయ్యే మొత్తం రోజువారీ కరోనా కేసుల్లో కేరళలో అత్యధ�
Corona Virus | మూడేళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ (Corona Virus ) మరోసారి ఆందోళన కలిగిస్తోంది. కొవిడ్ కనుమరుగైపోయిందని అంతా భావిస్తున్న తరుణంలో ఒక్కసారిగా కేసుల పెరుగుదల ఉలిక్కిపడేలా చేస్తోంది.
Covid cases | దేశంలో చాలా రోజుల తర్వాత మళ్లీ కొవిడ్ కొత్త కేసులు పెద్ద సంఖ్యలో నమోదయ్యాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 24 గంటల 166 మంది కొత్తగా కొవిడ్ మహమ్మారి బారినపడ్డారు. ఈ 166 కొత్త కేసులలో అత్యధికంగా కేర�
కరోనా వైరస్ మనలో ఎంత భయాన్ని కలిగించిందో అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు మానవాళిని తుడిచి పెట్టేసే అవకాశమున్న ‘ఫ్యాక్టర్ ఎక్స్' ప్రాణాంతక వైరస్ పునరుద్ధరణ జరగొచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న�