అమరావతి : విశాఖపట్నం జిల్లాలో కరోనా విజృంభిస్తుంది. గడిచిన 11 రోజులుగా జిల్లాలో పెరుగుతున్న కేసుల సంఖ్యతో జిల్లావాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 1న 1. 95 శాతం ఉన్న పాజిటివిటి రేటు అమాంతం 11శాతానికి పెర�
Corona cases | దేశంలో కరోనా మూడో వేవ్ ఆందోళన కలిగిస్తున్నది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తిచెందుతున్నది. దీంతో మహమ్మారి బారినపడుతున్నవారి సంఖ్య రోజురోజుకు అధికమవుతున్నది.
అమరావతి : తెలుగుదేశం పార్టీకి చెందిన వంగవీటి రాధాకు కరోనా స్వల్ప లక్షణాలు ఉండడంతో ఏఐజీ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కరోనా బారిన పడ్డారు. ఆయన కూడా హైదరాబాద్లోని �
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుంది. రాత్రివేళల్లో కర్ఫ్యూను ప్రకటించిన ప్రభుత్వం కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న విద్యాలయ
Tihar Jail | దేశంలో కరోనా మహమ్మారి చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే దేశరాజధాని ఢిల్లీలో కూడా కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి.
Covid-19 | దేశంలో కరోనా (Corona cases) మరహమ్మారి మరోసారి జూలు విదిల్చింది. గత మూడు రోజులుగా ప్రతిరోజు లక్షకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా లక్షా 70 వేలకుపైగా మంది కరోనా బారినపడ్డారు
హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం 1,673 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 1,165, మేడ్చల్ మల్కాజిగిరిలో 292, రంగారెడ్డిలో 123, సంగారెడ్డిలో 44, హనుమకొండ�
Lockdown | రాష్ట్రంలో లాక్డౌన్ పెట్టాలని భావించట్లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. మాస్కు పెట్టుకుంటే లాక్డౌన్ అవసరం లేదన్నారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కు ధరించడంతోపాటు
214 రోజుల తర్వాత ఇదే తొలిసారి దేశంలో ఉగ్రరూపం దాల్చిన కరోనా 3 వేలు దాటిన ఒమిక్రాన్ కేసులు విదేశాల నుంచి వచ్చినవారికి 7 రోజుల హోంక్వారంటైన్ తప్పనిసరి న్యూఢిల్లీ: దేశంలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తున్నది. �
దేశంలో దావానలంలా వ్యాపిస్తున్న వైరస్ వారంలోనే ఐదు రెట్లు పెరిగిన రోజువారీ కేసులు మెట్రో నగరాలపై పంజా విసురుతున్న కరోనా మండల, జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్లు రాష్ర్టాలు, యూటీలకు కేంద్ర ప్రభుత్వం సూచ�