Brazil | దక్షిణ అమెరికా దేశమైన బ్రెజిల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. కరోనా వేరియంట్ విజృంభిస్తుండటంతో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం ఒకేరోజు దేశంలో లక్షా 37 �
మెహిదీపట్నం : ప్రజల శాంతిభద్రతలను కాపాడే క్రమంలో పోలీసులు కరోనా బారిన పడుతుండటంతో అప్రమత్తంగా విధులు నిర్వహించాలంటూ పోలీస్ ఉన్నతాధికారులు సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. రోజురోజుకు పోలీస్ స్టే�
Vaccine | దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నా కూడా కొంత మంది వ్యాక్సిన్ వేసుకోవడానికి వెనుకాడుతున్నారు. వీరిలో చాలామంది వ్యాక్సిన్కు భయపడుతుంటే.. మరికొందరు వ్యాక్సిన్ను అసలు నమ్మడం లేదు.
అమరావతి: తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కరోనాతో అస్వస్థతకు గురికావడం విచారకరమని పవన కళ్యాణ్ అన్నారు. ఆయన త్వరగా కోలుకుని ప్రజల కోసం ఎప్పటిలాగే పని చేయాలని కోరుకుంటున్నానని పవ�
అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ నాయకులు వరుసగా కొవిడ్ బారిన పడుతున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. తాను హోం ఐసోలేషన్లో ఉన్నట్లు ట్విట్ చేశారు. స్వల్ప లక్షణాలు కనిపి�
టోక్యో: జపాన్లోని పలు ప్రాంతాల్లో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. ఒసాకాలో అత్యధిక స్థాయిలో మంగళవారం ఆరు వేల కేసులు నమోదు కానున్నట్లు తెలుస్తోంది. గతంలో నమోదు అయిన అత్యధిక కేసుల సంఖ్యను ఒసాకా ద�
ఫ్రంట్లైన్ వారియర్స్పై పంజా ఆర్టీసీలో రోజుకు సుమారు 50 మందికి పాజిటివ్ సిటీబ్యూరో, జనవరి 17 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో కరోనా వైరస్ మరోసారి ఉగ్రరూపం దాలుస్తోంది. గతంలో కంటే ఈసారి ఎక్కువగా ఫ్రంట్లైన్�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. రాష్ట్రంలో 24 గంటల్లో 22,882 మందిని పరీక్షించగా కొత్తగా 4,108 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది . 696 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంల
Corona Cases | దేశరాజధాని ఢిల్లీలోని జైళ్లలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం చూపుతోంది. నగరంలోని మూడు ప్రధాన జైళ్లలోనే ఇటీవలి కాలంలో 187 కరోనా కేసులు నమోదయ్యాయి. తీహార్, రోహిణి, మండోలి జైళ్లలో సుమారు
అమరావతి: ఆంద్రప్రదేశ్ లో కరోనా విజృంభిస్తోంది. దీంతో సామాన్యులేకాకుండా పలువురు రాజకీయ నేతలకు కరోనా సోకింది. ప్రకాశం జిల్లాలోని పలువురు రాజకీయ నేతలు కరోనా బారిన పడ్డారు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబ�
Corona | దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉన్నది. గత కొన్ని రోజులుగా వరుసగా రెండు లక్షలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతూ వస్తున్నాయి. తాజాగా 2.58 లక్షల మంది కరోనా బారినపడ్డారు.
7,743కు చేరిన ఒమిక్రాన్ కేసులు న్యూఢిల్లీ, జనవరి 16: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. గత 24 గంటల వ్యవధిలో 2,71,202 మందికి పాజిటివ్గా నిర్థారణ అయింది. 314 మంది వైరస్తో మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం వెల
రోజురోజుకు పెరుగుతున్న కేసులు అన్నిఏర్పాట్లు చేసిన ప్రభుత్వ వైద్యాధికారులు, సిబ్బంది కొవిడ్ పరీక్షలు వేగవంతం అబిడ్స్, సుల్తాన్బజార్, జనవరి 16 : కరోనా థర్డ్ వేవ్ వేగవంతంగా విజృంభిస్తున్న నేపథ్యంలో