శంషాబాద్ రూరల్ : శంషాబాద్ పట్టణంలోని సామాజిక దవాఖానతో పాటు నర్కూడ, పెద్దషాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో బుధవారం 220 మందికి పరీక్షలు చేయగా 41 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఈ స�
Corona cases | దేశంలో కరోనా మహమ్మారి మూడో దశలో విజృంభిస్తున్నది. గత కొన్ని రోజులుగా రెండు లక్షలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో మూడు వారాల వ్యవధిలోనే 50 లక్షలకుపైగా జనాభా కరోనా బారిన పడ్డారు.
Corona cases | దేశంలో కరోనా కేసులు వరుసగా రెండో రోజూ తగ్గాయి. సోమవారం 3 లక్షలకు పైగా కేసులు నమోదవగా, తాజాగా 2.5 లక్షలకు తగ్గాయి. ఇది నిన్నటికంటే 50 వేలు తక్కువ
Mumbai | దేశ ఆర్థిక రాజధాని ముంబైలో (Mumbai) ఒమిక్రాన్ వైరస్ విజృంభిస్తున్నది. మహానగరంలో నమోదవుతున్న కొత్త కేసుల్లో అత్యధికం కరోనా కొత్త వేరియంటుకు సంబంధించినవేనని
Corona cases | దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. వరుసగా ఐదో రోజూ మూడు లక్షలకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రతిరోజూ భారీ సంఖ్యలో జనాలు కరోనా బారినపడుతుండటంతో రోజువారీ పాజిటివిటీ రేటుకు కూడా పెరుగుతూ వస్
రెండువేలు దాటిన రికవరీలు హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 4,393 కేసులు వెలుగుచూశాయి. కరోనా, ఇతర కారణాలతో ఇద్దరు మరణించారు. యాక్టివ్ కే�
హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో శుక్రవారం నిర్వహించిన కొవిడ్ టెస్టుల్లో 4,416 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 1,670, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 417, రంగారెడ్డిలో 3
లక్షణాలుంటే ఇంటి వద్దే మందులు పాజిటివ్ వచ్చిన గర్భవతుల గుర్తింపు అనుమానితులకు కరోనా టెస్టులు సిటీబ్యూరో, జనవరి 21 (నమస్తే తెలంగాణ): కరోనా మూడో దశ వ్యాప్తిని నియంత్రించేందుకు తలపెట్టిన ఇంటింటి జ్వర సర్వే
పెరుగుతున్న పాజిటివ్ కేసులు 864 మందికి పరీక్షలు, 167 మందికి పాజిటివ్ నిర్ధారణ శేరిలింగంపల్లి, జనవరి 21: కరోనా మహమ్మారి పంజా విసురుతున్న నేపథ్యంలో శేరిలింగంపల్లిలో రోజురోజుకీ పాజిటివ్ కేసులు విపరీతంగా పెర
రంగంలో 374 బృందాలు మొదటి రోజు 24,116 ఇండ్లలో సర్వే 1113 మందికి ‘ఫీవర్’ లక్షణాలున్న వారికి ఐసొలేషన్ కిట్ల పంపిణీ కేపీహెచ్బీ కాలనీ, జనవరి 21 : కరోనా కట్టడి దిశగా ప్రభుత్వం చేపట్టిన ‘జ్వర సర్వే’ కూకట్పల్లి జోన్ �
ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా పరీక్షలు, మందులు, వ్యాక్సినేషన్ పరిగి/ఇబ్రహీంపట్నం, జనవరి 20 : కరోనా సెకండ్ వేవ్ సమయంలో దేశానికే తలమానికంగా నిలిచిన ఇంటింటికీ జ్వర సర్వే మరోసారి చేపట్టాలని తెలంగాణ
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. కొత్తగా 12,615 కేసులు నమోదు కాగా మరో 5 గురు చనిపోయారు. ప్రస్తుతం 53,871 యాక్టివ్ కేసులున్నాయి. విశాఖ జిల్లాలో 2,117, చిత్తూరు జిల్లాలో 2,338 కేసులు అత్యధికంగా నమ