Corona | దేశంలో కరోనా (Corona) కేసులు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం 13 వేల కేసులు నమోదవగా, కొత్తగా అవి 15 వేలు దాటాయి. రోజువారీ కేసులు తగ్గడం, కోలుకునేవారి సంఖ్య పెరుగుతుండటంతో యాక్టివ్ కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 19,968 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,28,22,473కు చేరాయి. ఇందులో 4,20,86,383 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 5,11,903 మంది మరణించారు. మరో 2,24,187 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కాగా, కరోనా మూ�
Corona | దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం 27 వేల కేసులు నమోదవగా, తాజాగా అవి 30 వేలకు పెరిగాయి. నిన్నటికంటే ఇవి 11 శాతం అధికమని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Corona cases | దేశంలో కరోనా రోజువారీ కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఆదివారం 49 వేల కేసులు నమోదవగా, తాజాగా అవి 34 వేలకు దిగివచ్చాయి. నిన్నటికంటే ఇవి 24 శాతం తక్కువని
Corona cases | దేశంలో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 67,084 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మొత్తం కేసులు 4,24,78,060కు చేరాయి.
Corona cases | దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం 67 వేల కేసులు నమోదవగా, తాజాగా అవి 71 వేలకు చేరాయి. ఇది నిన్నటికంటే 5.5 శాతం అధికమని కేంద్ర ఆరోగ్యశాఖ
రాష్ట్రంలో థర్డ్ వేవ్ ముగిసిపోయినట్టేనని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు పేర్కొన్నారు. కొత్త కేసుల సంఖ్య గణనీయంగా పడిపోయిందని, పాజిటివిటీ రేటు 2 శాతానికి తగ్గిందని చెప్పారు.