Corona cases | దేశంలో కొత్తగా 1260 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,27,035కు చేరాయి. ఇందులో 4,24,92,326 మంది బాధితులు కోలుకున్నారు. మరో 5,21,264 మంది చనిపోయారు.
corona cases | దేశంలో కొత్తగా 1335 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,30,25,775కు చేరింది. ఇందులో 4,24,90,922 మంది కోలుకున్నారు. 5,21,181 మంది మృతిచెందారు.
corona cases | దేశంలో కొత్తగా 1233 కరోనా కేసులు నమోదవగా, 31 మంది మరణించారు. దీంతో మొత్తం కేసులు 4,30,23,215కు చేరగా, 5,21,101 మంది బాధితులు మృతిచెందారు.
Corona cases | దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గురువారం 2 వేలకు చేరువలో నమోదవగా, తాజాగా అవి 16 వందలకు తగ్గాయి. అయితే మరణాలు కొద్దిగా పెరిగాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగ�
Corona cases | దేశంలో కొత్తగా 1,778 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,12,749కి చేరాయి. ఇందులో 4,24,73,057 మంది బాధితులు కోలుకున్నారు. మరో 5,16,605 మంది మరణించగా, 23,087 మంది చికిత్స
Corona cases | దేశంలో కరోనా కేసులు అంతకంతకు తగ్గుతూ వస్తున్నాయి. ఆదివారం 17 వందలకుపైగా కేసులు నమోదవగా, తాజాగా 1,549 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మొత్తం కేసులు
Corona | దేశంలో కరోనా (Corona) కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. కొత్తగా 1761 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా మూడో దశ ప్రారంభమైన తర్వాత రెండు వేలలోపు రోజువారీ కేసులు నమోదవడం ఇదే మొదటిసారి.
Corona | దేశంలో కొత్తగా 2528 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,04,005కు చేరాయి. ఇందులో 4,24,58,543 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.
China | కరోనా పుట్టినిళ్లు చైనాలో (China) మరోమారు కరోనా విజృంభిస్తున్నది. ఒమిక్రాన్ వ్యాప్తితో స్వల్ప వ్యవధిలోనే రోజువారీ కేసులు రెండింతలయ్యాయి. దేశంలో కొత్తగా 2388 కేసులు నమోదయ్యాయని అధికారిక గణాంకాలు వెల్లడిం�
చైనాలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కేంద్ర కుటుంబ సంక్షేమ, ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ బుధవారం అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. �
Corona cases | దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం 2,568 కేసులు నమోదవగా, కొత్తగా 2,876 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,29,98,938కి చేరింది.
కరోనా సమయంలో ప్రజలను ఆదుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను కాగ్ ప్రత్యేకంగా ప్రస్తావించింది. మొదటి వేవ్, రెండో వేవ్ సమయంలో సహాయక చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.5 వేల కోట్లు వెచ్చించిన
ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలు కొవిడ్ నిబంధనలను సడలించాయి. ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కరోనా మహమ్మారి ఇక అంతమైపోయినట్టే, మాస్కుల్లేకుండా మళ్లీ హాయిగా జీవనం సాగించవచ్చని భ�