తెలంగాణకు బీజేపీ ఏం చేసింది..? తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు బీజేపీ పాలిత రాష్ర్టాలలో అమలవుతున్నాయా అని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
కేంద్ర ప్రభుత్వం పెంచిన వంటగ్యాస్ ధరను వెంటనే తగ్గించాలని జడ్పీచైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. శుక్రవారం నార్నూర్లోని గాంధీచౌరస్తాలో కేంద్రం పెంచిన గ్యాస్ ధరలను నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు స
కేంద్ర ప్రభుత్వం తరచూ గ్యాస్ ధర పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తున్నదని ఎంపీపీ చిలుక రవీందర్, మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం చుక్కారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మా�
పెంచిన గ్యాస్ ధరలు తక్షణమే తగ్గించాలని ఖాళీ సిలిండర్, కట్టెల పొయ్యితో బీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు గురువారం హుజూరాబాద్ అంబేదర్
పేదలపై కేంద్ర ప్ర భుత్వం మరోసారి గుది‘బండ’ మో పింది. గ్యాస్ సిలిండర్ ధరలను మరోసా రి పెంచుతూ పెట్రోలియం సంస్థలు ని ర్ణయం తీసుకున్నాయి. వంట గ్యాస్ సిలిండర్పై రూ. 50, వాణిజ్య సిలిండర్ పై రూ.350.50 వరకు ఆర్థిక భ
మన దేశానికి ఎగమతుల రూపంలో వచ్చిన ఆదాయమో, లాభాలో అనుకుంటే మీరు కచ్చితంగా పొరపాటు పడ్డట్టే. ఎందుకంటే ఇది బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎనిమిదిన్నరేండ్లలో చేసిన అప్పు.
పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. సమాన అవకాశాలను పొందుతున్నారు. అభివృద్ధిలో ఎంతో ముందుకు సాగుతున్నారు. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. రెండోవైపు వివాహితలైన మహిళలు ఉద్యోగ భారంతోపాటు �