ఉచితాలు దేశానికి మంచిది కాదంటూనే పాలు, పెరుగు, వంటగ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామంటూ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో బీజేపీ ప్రకటించడంపై రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకర�
వంట గ్యాస్ ధర తగ్గించాలని తమిళనాడు కాంచీపురం జిల్లాలోని పజయసీవరం గ్రామంలో స్ధానిక మహిళలు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్కు (Nirmala Sitharaman) విజ్ఞప్తి చేశారు.
కేంద్రంలో ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిఒక్కరూ పోరాటం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. సోమవారం భద్రాద్ర�
LPG Gas Cylinder | వంటగ్యాస్ సరఫరా ఏమో కానీ దారుణమైన దోపిడీ కొనసాగుతున్నది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తరచూ సిలిండర్ రేట్లను పెంచుతూ వాతలు పెడుతున్నది. మరోవైపు గ్యాస్ ఏజెన్సీలు సైతం వినియోగదారులను నిలువునా దోచు
కేంద్ర ప్రభుత్వం మరోసారి సామాన్యులపై మోయలేని భారాన్ని మోపింది. మరో సారి గ్యాస్ సిలిండర్ ధరను రూ.50 పెంచింది. దీంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాపై నెలకు రూ. 2.25 కోట్ల అదనపు భారం పడుతుంది.
గ్యాస్ సిలిండర్ ధరలు పెంచిన మోదీ సర్కార్ దేశంలోని పేదలు, మధ్య తరగతి ప్రజలపై మోయలేని భారం వేసిందని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ధ్వజమెత్తారు. గ్యాస్ ధరలు మహిళలను హడలెత్తిస్తున్నాయని �
తెలంగాణకు బీజేపీ ఏం చేసింది..? తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు బీజేపీ పాలిత రాష్ర్టాలలో అమలవుతున్నాయా అని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
కేంద్ర ప్రభుత్వం పెంచిన వంటగ్యాస్ ధరను వెంటనే తగ్గించాలని జడ్పీచైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. శుక్రవారం నార్నూర్లోని గాంధీచౌరస్తాలో కేంద్రం పెంచిన గ్యాస్ ధరలను నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు స