అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన మరుసటి రోజే కేంద్రం వంటగ్యాస్పై మోత మొదలుపెట్టింది. వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల సిలిండర్పై రూ.21 పెంచింది. ఈ మేరకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు శుక్రవారం ప్రకటించాయి.
పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించటంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దీంతో రాబోయే ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలన్న విషయంలో ఆ పార్టీ మల్లగుల్లాలు పడుతున్నద�
వంటింటిలో గ్యాస్ లీకైన విషయాన్ని గమనించక.. నిద్రమత్తులో లైట్ వేయడంతో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో దంపతులతో పాటు వారిద్దరి పిల్లలకు కూడా గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భర్త మరణించాడ�
ఉచితాలు దేశానికి మంచిది కాదంటూనే పాలు, పెరుగు, వంటగ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామంటూ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో బీజేపీ ప్రకటించడంపై రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకర�
వంట గ్యాస్ ధర తగ్గించాలని తమిళనాడు కాంచీపురం జిల్లాలోని పజయసీవరం గ్రామంలో స్ధానిక మహిళలు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్కు (Nirmala Sitharaman) విజ్ఞప్తి చేశారు.
కేంద్రంలో ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిఒక్కరూ పోరాటం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. సోమవారం భద్రాద్ర�
LPG Gas Cylinder | వంటగ్యాస్ సరఫరా ఏమో కానీ దారుణమైన దోపిడీ కొనసాగుతున్నది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తరచూ సిలిండర్ రేట్లను పెంచుతూ వాతలు పెడుతున్నది. మరోవైపు గ్యాస్ ఏజెన్సీలు సైతం వినియోగదారులను నిలువునా దోచు
కేంద్ర ప్రభుత్వం మరోసారి సామాన్యులపై మోయలేని భారాన్ని మోపింది. మరో సారి గ్యాస్ సిలిండర్ ధరను రూ.50 పెంచింది. దీంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాపై నెలకు రూ. 2.25 కోట్ల అదనపు భారం పడుతుంది.
గ్యాస్ సిలిండర్ ధరలు పెంచిన మోదీ సర్కార్ దేశంలోని పేదలు, మధ్య తరగతి ప్రజలపై మోయలేని భారం వేసిందని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ధ్వజమెత్తారు. గ్యాస్ ధరలు మహిళలను హడలెత్తిస్తున్నాయని �