కేంద్ర ప్రభుత్వం తరచూ గ్యాస్ ధర పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తున్నదని ఎంపీపీ చిలుక రవీందర్, మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం చుక్కారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మా�
పెంచిన గ్యాస్ ధరలు తక్షణమే తగ్గించాలని ఖాళీ సిలిండర్, కట్టెల పొయ్యితో బీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు గురువారం హుజూరాబాద్ అంబేదర్
పేదలపై కేంద్ర ప్ర భుత్వం మరోసారి గుది‘బండ’ మో పింది. గ్యాస్ సిలిండర్ ధరలను మరోసా రి పెంచుతూ పెట్రోలియం సంస్థలు ని ర్ణయం తీసుకున్నాయి. వంట గ్యాస్ సిలిండర్పై రూ. 50, వాణిజ్య సిలిండర్ పై రూ.350.50 వరకు ఆర్థిక భ
మన దేశానికి ఎగమతుల రూపంలో వచ్చిన ఆదాయమో, లాభాలో అనుకుంటే మీరు కచ్చితంగా పొరపాటు పడ్డట్టే. ఎందుకంటే ఇది బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎనిమిదిన్నరేండ్లలో చేసిన అప్పు.
పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. సమాన అవకాశాలను పొందుతున్నారు. అభివృద్ధిలో ఎంతో ముందుకు సాగుతున్నారు. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. రెండోవైపు వివాహితలైన మహిళలు ఉద్యోగ భారంతోపాటు �
దేశంలో ఎలాంటి హెచ్చరికలు లేకుండా ఏదో కారణంతో తరుచూ ఇంటర్నెట్ సేవలను నిలిపేస్తున్నారంటూ టెలికం విభాగం చర్యలపై పార్లమెంటరీ ప్యానెల్ ఆందోళన వ్యక్తంచేసింది.
వంట పొగ చూరితే ఒళ్లు గుల్ల అయితది. ఆడోళ్ల పానం కరాబ్ అయితది. అందుకే కట్టెల పొయ్యికి దూరంగా ఉండాలె. సిలిండర్ వాడాలి.. మొన్నటి దాకా సబ్సిడీ కింద సిలిండర్ ఇస్తుండటంతో కొనుక్కొనేటోళ్లు.
మీపై రూ.లక్ష అప్పు ఉంది. ఆశ్చర్యపోతున్నారా? ఎవరికీ బకాయి పడకుండానే అప్పు ఉండడమేంటని అనుకొంటున్నారా? అవును.. కేంద్రప్రభుత్వం ఇప్పటివరకూ రూ.147.19 లక్షల కోట్ల అప్పులు చేసింది మరి.