దేశంలో ఎలాంటి హెచ్చరికలు లేకుండా ఏదో కారణంతో తరుచూ ఇంటర్నెట్ సేవలను నిలిపేస్తున్నారంటూ టెలికం విభాగం చర్యలపై పార్లమెంటరీ ప్యానెల్ ఆందోళన వ్యక్తంచేసింది.
వంట పొగ చూరితే ఒళ్లు గుల్ల అయితది. ఆడోళ్ల పానం కరాబ్ అయితది. అందుకే కట్టెల పొయ్యికి దూరంగా ఉండాలె. సిలిండర్ వాడాలి.. మొన్నటి దాకా సబ్సిడీ కింద సిలిండర్ ఇస్తుండటంతో కొనుక్కొనేటోళ్లు.
మీపై రూ.లక్ష అప్పు ఉంది. ఆశ్చర్యపోతున్నారా? ఎవరికీ బకాయి పడకుండానే అప్పు ఉండడమేంటని అనుకొంటున్నారా? అవును.. కేంద్రప్రభుత్వం ఇప్పటివరకూ రూ.147.19 లక్షల కోట్ల అప్పులు చేసింది మరి.
బీజేపీ పాలిత రాష్ర్టాలకు ఒక నీతి.. ఇతర రాష్ర్టాలకు ఇంకో నీతి..ఇదీ కేంద్రంలోని బీజేపీ సర్కారు విధానం. డబుల్ ఇంజిన్ సర్కార్లకు లాభం చేకూరుస్తూ సింగిల్ ఇంజిన్ సర్కార్లకు మొండిచెయ్యి చూపుతూ కేంద్ర సర్కా�
బీజేపీ వైఫల్యాలపై నోరెత్తని నాయకులు ఉప ఎన్నికల్లో కాషాయ పార్టీకి పరోక్ష మద్దతు ఇరు పార్టీలు ఏకమయ్యాయనే అనుమానాలు హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): పేరుకేమో రెండు జాతీయ పార్టీలు.. ఢిల్లీలో బద్ధ శత్ర�
గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలపై పిడికిలి బిగించిన టీఆర్ఎస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ ర్యాలీలు, వినూత్న నిరసనలు కేంద్ర ప్రభుత్వ దిష్టిబ
రెండోరోజూ కేంద్రం చమురు వడ్డన పెట్రోల్, డీజిల్పై రూపాయి చొప్పున పెంపు పెట్రో ధరలపై టీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్త ఆందోళనలు నేడు నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున చేపట్టండి శ్రేణులకు సీఎం దిశానిర్దేశం �