రాబోయే పండుగల వేళ అత్యవసర పనుల కేటాయింపులో బంధుప్రీతి, నామినేషన్ల పర్వానికి స్వస్తి పలకాలని జీహెచ్ఎంసీ రిజిస్టర్డ్ కాంట్రాక్టర్లు డిమాండ్ చేశారు. బక్రీద్, బోనాలు, రంజాన్, వినాయక చవితి వంటి ప్రధాన ప
తెలంగాణ శాసనసభ -2023 ఎన్నికల విధుల్లో పాలుపంచుకున్న కాంట్రాక్టర్ల గోడు వినేవారే కరువయ్యారు. ఎన్నికలు ముగిసి రెండేళ్లు గడుస్తున్నా.. క్షేత్రస్థాయిలో పనులు పూర్తిచేసిన తమకు చెల్లింపులు చేయడంలో ప్రభుత్వం జ�
గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పను లు చేసిన కాంట్రాక్టర్లు, సామగ్రి సరఫరా చేసి న వెండర్లకు కాంగ్రెస్ సర్కార్ షాక్ ఇచ్చింది. రెండేండ్ల్లుగా పెండింగ్లో ఉన్న బిల్లులను ఇం టిగ్రేటెడ్ ఫైనాన్సియల్ మేనేజ్
మురుగును తొలగించే జెట్టింగ్ యంత్రాల టెండర్లలో జలమండలి అధికారుల తీరు వివాదాస్పదంగా మారుతున్నది. కోట్ల రూపాయల విలువైన టెండర్లను తమకు అనుకూలమైన కాంట్రాక్టర్లకు మాత్రమే దక్కేలా నిబంధనలు ఇష్టమొచ్చినట్ల�
జిల్లాలో కాంట్రాక్టర్ల పరిస్థితి దయనీయంగా మారింది. సీసీ రోడ్లు, డ్రెయిన్లు, కల్వర్టులు తదితర పనులు చేపట్టిన చిన్న కాంట్రాక్టర్లకు రెండేండ్లుగా ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదు.
విద్యార్థులకు అందించే దుస్తులు, పుస్తకాలు, బ్యాగ్లు తదితర వస్తువుల కొనుగోలుకు సంబంధించిన టెండర్ ప్రక్రియను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా మార్చివేసింది.
విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్టర్లు తమ ఫోన్ నంబర్లు ఇచ్చి వినియోగదారులకు అసలు రుసుము తెలియకుండా లక్షల్లో అదనంగా వసూలు చేస్తున్నారన్న చర్చ జరుగుతున్నది.
రామగుండం బల్దియాలో యూజీడీ టెండర్ల అవకతవకలపై ఆరోపణలు మరోసారి తెరమీదకు రావడం చర్చనీయాంశమైంది. సీడీఎంఏ నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్ఫర్ డ్యూటీ ఫండ్ నిధులను యూజీడీ పనులకు వినియోగిస్తున్నారని, అధికారులు, �
Mumbai Metro Slab Collapse | ముంబైలో మెట్రో స్లాబ్ కూలిన సంఘటనపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ను సస్పెండ్ చేసింది. ఈ ప్రాజెక్టులో పాల్గొన్న కాంట్రాక్టర్లకు రూ.6 కోట్ల జరిమానా విధించింది. నిర్
రాష్ట్రంలో దాదాపు ఏడాది కాలంగా కాగితాలకే పరిమితమైన హైబ్రిడ్ యాన్యుటీ మాడల్ (హ్యామ్) ప్రాజెక్టు ఈసారైనా పట్టాలెక్కుతుందా? అని సర్వత్రా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాట్రేవుపల్లి శివారులో రైతులు సాగు చేసిన పంటలను గుత్తేదారులు నేలపాలు చేశారు. కొడంగల్ లిఫ్ట్ పనుల్లో భాగంగా పనులు చేపడుతున్న ప్రభుత్వం..
Schools | ‘మనఊరు- మనబడి’ బిల్లులు చెల్లించాలని కోరుతూ ఆయా కాంట్రాక్టర్లు శనివారం పాఠశాలలకు తాళం వేశారు. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలకు కాంట్రాక్టర్ ధారాసింగ్ తాళం వేసి మ
మన ఊరు-మన బడి (ఎంవోఎంబీ) కాంట్రాక్టర్లకు రావాల్సిన బిల్లులను తక్షణమే విడుదల చేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రూ.512 కోట్ల రెడీ ఫర్ పేమెంట్ ఉన్న బిల్లుల చె