రామగుండం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనుల్లో తమకు భాగస్వామ్యం కల్పించాలని మున్సిపల్ కాంట్రాక్టర్లు విన్నవించారు. ఈమేరకు స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ ను మున్సిపల్ కాంట్�
గ్రేటర్లో ఓఆర్ఆర్ పరిధిలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల విలీనం అవ్వనున్న నేపథ్యంలో కాంట్రాక్టర్లు కార్పొరేషన్ కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు కార్యాలయాల్లోనే తిష�
పెండింగ్ బకాయిలు చెల్లించాలన్న కాంట్రాక్టర్లపై సర్కారు ఉక్కుపాదం మోపుతున్నది. గత శాసనసభ ఎన్నికల్లో పనిచేసిన బిల్లులు రెండు సంవత్సరాలు దాటిన ఇవ్వ డం లేదని, అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని జూబ్లీహిల�
నిర్మల్ జిల్లావ్యాప్తంగా వివిధ శాఖల పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనుల పెండింగ్ బిల్లులు చెల్లించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో కన్నెర్ర జేస్తున్నారు.
Srinivas Goud | ఓ ఐదు మంది కాంట్రాక్టర్ల జేబులు నింపడానికా తెలంగాణ తెచ్చుకున్నది..? అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫీజు రియింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుండా.. 12 లక్షల మంది వ�
రాష్ట్రంలో 5,566 కి.మీ.మేర రోడ్ల అభివృద్ధి లక్ష్యం.. రూ.10,547 కోట్ల వ్యయం.. 32 ప్యాకేజీలుగా పను లు.. తొలుత 10 ప్యాకేజీ పనులకు ఆమోదం.. ఒక్కో ప్యాకేజీకి సుమారు రూ.300 కోట్లకు పైగా మొబిలైజేషన్ అడ్వాన్స్ చెల్లింపులు.. ఇదీ హ్�
Coal City | రామగుండం నగర పాలక సంస్థలో రోడ్ల నిర్మాణంలో వస్తున్న ఆరోపణలపై అధికారుల బృందం రంగంలోకి దిగింది. ఇటీవల నగరంలో చేపట్టిన సిమెంట్ రోడ్డు నిర్మాణంలో నాణ్యతను పరిశీలించేందుకు క్షేత్ర స్థాయిలో తనిఖీలకు సి�
కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు పిండడంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీని మించిపోయింది. గతంలో కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ 40 శాతం కమీషన్లు వసూలు చేస్తోందంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసిన కాంట్రాక్టర్లు ఇప్పటి �
తెలంగాణలోని మత్స్యకారులకు ఆర్థిక భరోసా కల్పించి వారి కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు ఉద్దేశించిన ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం అమలులో రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్లకు అనుకూలంగా టెండర్ల ప్రక్రియను చేప
ఆర్ అండ్ బి అధికారులు గుత్తేదారు నిర్లక్ష్యంతో ప్రాంత ప్రజలు తీవ్రంగా అవస్థలు పడుతున్నారని టి పి సి సి సీనియర్ అధికార ప్రతినిధి కటకము మృత్యుంజయo అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట - లింగన్నపేట �
బిల్లుల కోసం ఆందోళన చేసిన చిన్న కాంట్రాక్టర్ల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడినట్టు మారింది. బిల్లుల చెల్లింపులో జాప్యాన్ని నిరసిస్తూ ఇటీవల కాంట్రాక్టర్లు సచివాలయంలో ఆందోళన చేసిన తర్వాత బిల్లుల మంజూ�
బీఆర్ఎస్ ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధికి ఉచిత చేప పిల్లల పంపిణీకి శ్రీకారం చుట్టింది. చెరువుల్లో చేప పిల్లలను వదిలి మత్స్యకారుల ఉపాధికి దోహదపడింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభు�
రాష్ట్రంలో హ్యామ్ రోడ్ల ప్రాజెక్టు అమలుకు తాత్కాలిక బ్రేకులు పడ్డాయి. కాంట్రాక్టర్ల అభ్యంతరాలు, నిధుల సమీకరణపై స్పష్టత లేకపోవడంతో ప్రభుత్వం సందిగ్ధంలో పడింది.