Mumbai Metro Slab Collapse | ముంబైలో మెట్రో స్లాబ్ కూలిన సంఘటనపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ను సస్పెండ్ చేసింది. ఈ ప్రాజెక్టులో పాల్గొన్న కాంట్రాక్టర్లకు రూ.6 కోట్ల జరిమానా విధించింది. నిర్
రాష్ట్రంలో దాదాపు ఏడాది కాలంగా కాగితాలకే పరిమితమైన హైబ్రిడ్ యాన్యుటీ మాడల్ (హ్యామ్) ప్రాజెక్టు ఈసారైనా పట్టాలెక్కుతుందా? అని సర్వత్రా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాట్రేవుపల్లి శివారులో రైతులు సాగు చేసిన పంటలను గుత్తేదారులు నేలపాలు చేశారు. కొడంగల్ లిఫ్ట్ పనుల్లో భాగంగా పనులు చేపడుతున్న ప్రభుత్వం..
Schools | ‘మనఊరు- మనబడి’ బిల్లులు చెల్లించాలని కోరుతూ ఆయా కాంట్రాక్టర్లు శనివారం పాఠశాలలకు తాళం వేశారు. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలకు కాంట్రాక్టర్ ధారాసింగ్ తాళం వేసి మ
మన ఊరు-మన బడి (ఎంవోఎంబీ) కాంట్రాక్టర్లకు రావాల్సిన బిల్లులను తక్షణమే విడుదల చేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రూ.512 కోట్ల రెడీ ఫర్ పేమెంట్ ఉన్న బిల్లుల చె
Contractors | అప్పులు చేసి ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి పనులు చేశామని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బిల్లులు చెల్లించడం లేదని మన ఊరు మనబడి కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు రాకపోవ
Hyereabad | శివారు ప్రాంతాల్లో నిర్మాణాల సంఖ్య పెరుగుతుంటే విద్యుత్ అధికారులు, కాంట్రాక్టర్లకు అవి కల్పవృక్షంలా మారాయి. అయితే చెరువు శిఖాలు, నిషేధిత భూములు, అనుమతికి మించిన అంతస్తులు.. ఇలా ఎన్నో అవకతవకలకు పాల్
రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో ఇదివరకు ప్రారంభించిన వివిధ అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపిస్తే సంబంధిత కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలని, అలాగే నగరంలో ఆక్రమణలను గుర్తించి వెంటనే తొలగించాలని ఇంజ�
రామగుండం నగర పాలక సంస్థలో ప్రజాధనం కొంతమంది కాంట్రాక్టర్లకు ప్రయోజనంగా మారుతోంది. అభివృద్ధి పనుల్లో ప్రణాళిక లోపం అప్పుడే బయటపడుతోంది. రోడ్డు నిర్మించి మూడు ఐతారాలు కాలేదు.. అప్పుడే భూగర్భ పైపులైన్లు ప�
రామగుండం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనుల్లో తమకు భాగస్వామ్యం కల్పించాలని మున్సిపల్ కాంట్రాక్టర్లు విన్నవించారు. ఈమేరకు స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ ను మున్సిపల్ కాంట్�
గ్రేటర్లో ఓఆర్ఆర్ పరిధిలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల విలీనం అవ్వనున్న నేపథ్యంలో కాంట్రాక్టర్లు కార్పొరేషన్ కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు కార్యాలయాల్లోనే తిష�
పెండింగ్ బకాయిలు చెల్లించాలన్న కాంట్రాక్టర్లపై సర్కారు ఉక్కుపాదం మోపుతున్నది. గత శాసనసభ ఎన్నికల్లో పనిచేసిన బిల్లులు రెండు సంవత్సరాలు దాటిన ఇవ్వ డం లేదని, అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని జూబ్లీహిల�
నిర్మల్ జిల్లావ్యాప్తంగా వివిధ శాఖల పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనుల పెండింగ్ బిల్లులు చెల్లించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో కన్నెర్ర జేస్తున్నారు.