Telangana CMO | రాష్ట్ర సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయానికి భోజనాల సరఫరా నిలిచిపోయింది. గతంలో ఎన్నడూలేనివిధంగా వారం రోజులుగా సీఎం కార్యాలయానికి భోజనాల సరఫరాను సదరు కాంట్రాక్టర్ నిలిపివేశారు.
వర్షాకాలం వచ్చిందంటే చాలు.. ప్రజలు భయంతో వణికిపోతుంటే..కాంట్రాక్టర్లు మాత్రం పండుగ చేసుకుంటున్నారు. ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడం, రహదారులను జలమయం కాకుండా చూడాల్సిన ‘మాన్సూన్ ఎమర్జెన్సీ పనులు కాస్�
అభివృద్ధి పనులు నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలనీ, పనుల్లో జాప్యం, నిర్లక్ష్యం చేసే కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ జే అరుణశ్రీ సంబంధిత
రాష్ట్రంలో తెలంగాణ బిల్డర్లు, కాంట్రాక్టర్లు గురువారం తలపెట్టిన ‘చలో హైదరాబాద్'ను విరమించుకోవాలని ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విజ్ఞప్తిచేశారు. బిల్డర్లు, కాంట్రాక్టర్లతో మంగళవ�
హైడ్రా చేపట్టిన మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్లకు సంబంధించిన టెండర్ల ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ కాంట్రాక్టర్లు ఆరోపించారు. ఈ మేరకు సోమవారం హైడ్రా కార్యాలయం సమీపంలో మాన్సూన్ టెండర్లకు దరఖాస్తులు ఇచ్చ
కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు కమిషన్ పద్ధతిలో బినామీ అకౌంట్ల ద్వారా లంచాలు తీసుకున్న కరీంనగర్ జిల్లా సంక్షేమశాఖ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ రాధికను కరీంనగర్ ఏసీబీ అధికారులు అరెస్�
నిర్మాణ పనులు పూర్తి చేసి రెండేండ్లు గడుస్తున్నా బిల్లులు చెల్లించకపోవడంతో ఓ కాంట్రాక్టర్ గ్రామ పంచాయతీ భవనానికి తాళం వేసిన ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో బుధవారం చోటుచేసుకున్నది. వి�
ప్రభుత్వ తీరుతో కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారని బీఏ ఐ మాజీ అధ్యక్షుడు ఎస్ఎన్ రెడ్డి, ఆలిండియా మాజీ ఉపాధ్యక్షుడు డీవీఎన్ రెడ్డి తెలిపారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పెద్ద ఎత్తున కాంట్
రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్స్కు చెల్లించాలని బిల్లులు సీరియల్ ప్రకారం చెల్లించాలని బిల్డర్స్ అసోసియేషన్ అఫ్ ఇండియా(BAI) నేతల కోరారు. సోమవారం నల్లగొండలో బిల్డర్స్ అసోసియేషన్ అఫ్ ఇండియా నేతలు స�
రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(బీఏఐ) నేషనల్ వైస్ ప్రెసిడెంట్ వేముల సత్యమూర్తి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చైర్మన్ సిరాజ్ ఉర్ రహ�
రాష్ట్రంలో పేరుకుపోయిన రూ.25 వేల కోట్లకు పైగా బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని డిమాండ్ చేస్తూ రేవంత్ సర్కారుపై కాంట్రాక్టర్లు పోరుబాట పడుతున్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 18న చలో హైదరాబాద్ కార్యక్రమాన్�
రాష్ట్రంలో పేరుకపోయిన దాదాపు రూ. 25 వేల కోట్లకుగా బిల్లులు సాధించేందుకు బిల్డర్స్ అసోసియేషన్ అఫ్ ఇండియా (బీఏఐ) ఆధ్వర్యంలో కాంట్రాక్టర్లను ఏకతాటికిపైకి తెచ్చింది. ఇప్పటి వరకు కాంట్రాక్టర్లు ఒకే గొడుగు
బిల్లులు చెల్లించాలని అడిగిన కాంట్రాక్టర్లపై రాష్ట్ర ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగిందా? ఈ నెల 18న ‘చలో హైదరాబాద్' కార్యక్రమానికి పిలుపునిచ్చారనే అక్కసుతో అత్యవసర మెమో జారీచేసిందా? గుత్తేదారుల నోర�
రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది గుత్తేదారులకు వేలకోట్ల బిల్లులు పెండింగ్లో ఉండడం ద్వారా ఇప్పటికే అనేకమంది కాంట్రాక్టర్లు, బిల్డర్స్ అసోసియేషన్ నాయకుల గుండెలు ఆగిపోయాయని సత్వర పరిష్కారం కోసమే చలో హై�