నియోజకవర్గంలోని కాంట్రాక్టర్లకు రూ.40 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని , ఆంధ్రా కాంట్రాక్టర్లకే బిల్లులు త్వరగా వస్తున్నాయని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి ఆరోపించారు. మహబూబ్నగర్ జిల్లా మిడ్జి�
గతంలో స్టోర్స్లో సామగ్రి కావాల్సినంత లభ్యమయ్యేది. కానీ రెండేళ్లుగా సామగ్రి కొరతతో పనులు ముందుకుసాగడం లేదు. జరిగే పనుల్లోనూ పూర్తి సామగ్రి దొరకక కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడుతున్నారు.
గడిచిన ఎనిమిది నెలలుగా పేరుకుపోయిన బిల్లులను తక్షణమే చెల్లించాలంటూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్టర్లు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకప
కాంట్రాక్టర్ల అత్యాశ, అవినీతికి అలవాటు పడిన అధికారుల ధనదాహం వెరసి జీహెచ్ఎంసీ ఖజానాకు భారీ స్థాయిలో గండిపడింది. నిబంధనలకు తిలోదకాలు ఇస్తూ, నకిలీ బిల్లులతో ఒకే పనికి రెండుసార్లు బిల్లులు డ్రా చేసుకున్న �
రాష్ట్రంలోని విద్యుత్తు స్టోర్లలో ‘నో స్టాక్' అటూ అధికారులు చేతులెత్తేస్తున్నారు. డబ్బులు చెల్లించి నెలలు గడుస్తున్నా మెటీరియల్ లేక ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోవడంతో కాంట్రాక్టర్లు, వినియోగదారులు �
బల్దియాలో కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపుల్లో రూ.కోట్ల కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తున్నది. సివిల్ పనుల చెల్లింపుల ప్రక్రియలో మైండ్ బ్లాకింగ్ కుంభకోణం వెలుగు చూసింది. ఒకే పనికి రెండు సార్లు బిల్లుల�
బోనాల ఉత్సవాల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఉత్సవాల ఏర్పాట్లకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేయాల్సి ఉండగా, చార్మినార్, గోల్కొండ జోన్లు మినహా చాలా జోన్లలో టెండర్లు ఆహ్వానించలేద�
Telangana CMO | రాష్ట్ర సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయానికి భోజనాల సరఫరా నిలిచిపోయింది. గతంలో ఎన్నడూలేనివిధంగా వారం రోజులుగా సీఎం కార్యాలయానికి భోజనాల సరఫరాను సదరు కాంట్రాక్టర్ నిలిపివేశారు.
వర్షాకాలం వచ్చిందంటే చాలు.. ప్రజలు భయంతో వణికిపోతుంటే..కాంట్రాక్టర్లు మాత్రం పండుగ చేసుకుంటున్నారు. ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడం, రహదారులను జలమయం కాకుండా చూడాల్సిన ‘మాన్సూన్ ఎమర్జెన్సీ పనులు కాస్�
అభివృద్ధి పనులు నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలనీ, పనుల్లో జాప్యం, నిర్లక్ష్యం చేసే కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ జే అరుణశ్రీ సంబంధిత
రాష్ట్రంలో తెలంగాణ బిల్డర్లు, కాంట్రాక్టర్లు గురువారం తలపెట్టిన ‘చలో హైదరాబాద్'ను విరమించుకోవాలని ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విజ్ఞప్తిచేశారు. బిల్డర్లు, కాంట్రాక్టర్లతో మంగళవ�
హైడ్రా చేపట్టిన మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్లకు సంబంధించిన టెండర్ల ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ కాంట్రాక్టర్లు ఆరోపించారు. ఈ మేరకు సోమవారం హైడ్రా కార్యాలయం సమీపంలో మాన్సూన్ టెండర్లకు దరఖాస్తులు ఇచ్చ
కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు కమిషన్ పద్ధతిలో బినామీ అకౌంట్ల ద్వారా లంచాలు తీసుకున్న కరీంనగర్ జిల్లా సంక్షేమశాఖ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ రాధికను కరీంనగర్ ఏసీబీ అధికారులు అరెస్�
నిర్మాణ పనులు పూర్తి చేసి రెండేండ్లు గడుస్తున్నా బిల్లులు చెల్లించకపోవడంతో ఓ కాంట్రాక్టర్ గ్రామ పంచాయతీ భవనానికి తాళం వేసిన ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో బుధవారం చోటుచేసుకున్నది. వి�