కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు పిండడంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీని మించిపోయింది. గతంలో కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ 40 శాతం కమీషన్లు వసూలు చేస్తోందంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసిన కాంట్రాక్టర్లు ఇప్పటి �
తెలంగాణలోని మత్స్యకారులకు ఆర్థిక భరోసా కల్పించి వారి కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు ఉద్దేశించిన ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం అమలులో రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్లకు అనుకూలంగా టెండర్ల ప్రక్రియను చేప
ఆర్ అండ్ బి అధికారులు గుత్తేదారు నిర్లక్ష్యంతో ప్రాంత ప్రజలు తీవ్రంగా అవస్థలు పడుతున్నారని టి పి సి సి సీనియర్ అధికార ప్రతినిధి కటకము మృత్యుంజయo అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట - లింగన్నపేట �
బిల్లుల కోసం ఆందోళన చేసిన చిన్న కాంట్రాక్టర్ల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడినట్టు మారింది. బిల్లుల చెల్లింపులో జాప్యాన్ని నిరసిస్తూ ఇటీవల కాంట్రాక్టర్లు సచివాలయంలో ఆందోళన చేసిన తర్వాత బిల్లుల మంజూ�
బీఆర్ఎస్ ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధికి ఉచిత చేప పిల్లల పంపిణీకి శ్రీకారం చుట్టింది. చెరువుల్లో చేప పిల్లలను వదిలి మత్స్యకారుల ఉపాధికి దోహదపడింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభు�
రాష్ట్రంలో హ్యామ్ రోడ్ల ప్రాజెక్టు అమలుకు తాత్కాలిక బ్రేకులు పడ్డాయి. కాంట్రాక్టర్ల అభ్యంతరాలు, నిధుల సమీకరణపై స్పష్టత లేకపోవడంతో ప్రభుత్వం సందిగ్ధంలో పడింది.
గురుకులాలపై కాంగ్రెస్ సర్కారు చిన్నచూపు చూస్తున్నది. విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఆహారం అందించి వారిని గొప్పవారిగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యాలయాలను గాలిక�
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. మన ఊరు - మన బడి కార్యక్రమంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు నిధులు విడుదల చేయాలని లేఖ ద్వారా సీఎంను గ
బ్యాంకుల నుంచి రుణం పొందాలన్నా, ప్రైవేటు వ్యక్తుల నుంచి పెట్టుబడి సమకూర్చుకోవాలన్నా వారికి తిరిగి చెల్లించగలమనే భరోసా కల్పించాలి. అప్పుడే అప్పైనా, పెట్టుబడైనా సమకూరుతుంది
జీహెచ్ఎంసీలో ఇంజినీరింగ్ విభాగంలో నిధుల దోపిడీకి చిరునామాగా మారింది. కాంట్రాక్టర్లతో కొందరు చేతులు కలిపి ఖజానాకు కన్నం పెడుతున్నారు. చేయని పనులకు బిల్లులు పెట్టడం.. అనుకూల వ్యక్తులకే టెండర్లు అప్పగి
జనగామ జిల్లాలోని పాలకుర్తి, చెన్నూరు రిజర్వాయర్ల పనులకు పట్టిన గ్రహణం వీడడం లేదు. నిధులుండీ పనులు ముందుకు సాగక.. ఎమ్మెల్యే పట్టించుకోక ఎదురుచూపులు తప్పడం లేదు. ఉప్పుగల్లుదీ అదే పరిస్థితి. అధికారులు సైతం �