నేషనల్ హెల్త్ మిషన్ పథకంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంచాలని ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి నరసింహ డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కంటిన్యూయేషన్ ఆర్డర్లు తక్షణమే జారీ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడర�
Tourism Department | రాష్ట్ర వ్యాప్తంగా టూరిజం సంస్థలో గత 24 ఏండ్లుగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేసే 166 మంది కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.
కొత్త నియామకాల్లేవు.. జాబ్ క్యాలెండర్ అటకెక్కింది.. ఒక్క నోటిఫికేషన్ ఇచ్చింది లేదు.. కానీ ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టేందుకు కాంగ్రెస్ సర్కారు కుట్రలకు పాల్పడుతున్నది. అరకొర వేతనంతో కాలం వెళ్లదీసే ఔట్సో
జిల్లా వైద్యారోగ్యశాఖకు అవినీతి రోగం పట్టుకుంది. ఇటీవల ఓ సస్పెండ్ అయిన ఉద్యోగికి సగం జీతం ఇచ్చేందుకు లక్ష రూపాయలు డిమాండ్ చేసిన విషయం వెలుగులోకి రావడం తెలిసిందే. అలాగే ప్రసూతి సెలవులు తీసుకునేవారు, దీ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్వహించే అనేక పథకాల్లో కాంట్రాక్టు విధానం రాజ్యమేలుతున్నది. ఆశ, అంగన్వాడీ, సమ గ్ర శిక్ష, కేజీబీవీ, యూఆర్ఎస్ ఇలా అనేక విభాగాల్లో కాంట్రాక్టు ఉద్యో గులున్నారు. �
తమను రెగ్యులరైజ్ చేయడంతోపాటు మిగ తా సమస్యలను పరిషరించాలని డిమాండ్ చేస్తూ సమగ్రశిక్షా అభియాన్ ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన సమ్మె 24వ రోజుకు చేరుకున్నది. ఈ సందర్భంగా గురువారం సీఎం రేవంత్రెడ్
ఎన్నికలకు ముందు సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని, తమకు మినిమం టైం స్కేల్ ఇవ్వడంతోపాటు.. సర్వీసులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యాశాఖ- సమగ్ర శిక్షలో వివిధ హోదాలో పనిచేసే ఉద్యో�
కాం గ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్ట్ లెక్చరర్లను రె గ్యులర్ చేయదు.. వారికి నెల నెలా జీ తాలివ్వదు.. దీంతో వారి బాధలు వర్ణణాతీతం. ఆరునెలలుగా కాంట్రాక్ట్ లెక్చరర్లకు జీతాలు అందక అయోమయ స్థి తిలో ఉన్నారు. పాఠా�
గిరిజన సంక్షేమ శాఖలోని కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని లంబాడా హక్కుల పోరాట సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు సమితి నాయకులు శుక్రవారం గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్కు వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తు
నస్పూర్ మున్సిపాలిటీలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఐదు నెలల వేతనాలు జమయ్యాయి. ‘పండుగ పూట పస్తులు’ శీర్షికతో ఈ నెల 8వ తేదీన ‘నమస్తే తెలంగాణ’లో మున్సిపల్ ఉద్యోగులకు జీతాలు రావ
Singareni | కాంట్రాక్ట్ ఉద్యోగులకు సింగరేణి శుభవార్త చెప్పింది. కంపెనీలో పని చేస్తున్న దాదాపు 25వేల మంది ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు రూ.30లక్షల ప్రమాద బీమా సదుపాయం వర్తింపజేస్తున్నట్లు ప్రక�