రాష్ట్రవ్యాప్తంగా వైద్యశాఖలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న 16,871 మందికి రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్టెన్షన్ ఇస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
న్యూఢిల్లీలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) ప్రధాన కార్యాలయంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు నాలుగు నెలలుగా జీతాల్లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో కాంట్రాక్టు ఉద్యోగులదే హవా. వారిపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. అంతర్గత బదిలీలు వారికి వర్తించవు. విధులకు రాకపోయిన వారికి వేతనం ఇవ్వాల్సిందే. లేకపోతే దేవస్థా�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నడిచే మైనార్టీ గురుకులాల వ్యవస్థ గాడి తప్పిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. అరకొర వసతులు, సవాలక్ష సమస్యలకు నిలయాలుగా మారిన గురుకులాల్
ప్రముఖ ఆడియో స్టోరీటెల్లింగ్ యాప్ పాకెట్ ఎఫ్ఎం 100-130 మంది ఉద్యోగులపై వేటు వేసినట్టు సమాచారం. మొత్తం ఉద్యోగుల్లో ఇది దాదాపు 10 శాతం. కంటెంట్ టీమ్లోనే తొలగింపులు జరిగినట్టు తెలిసింది.
కరీంనగర్ నగరపాలక సంస్థ బడ్జెట్ సాధారణ సర్వసభ్య సమావేశం వాడీవేడిగా కొనసాగింది. నూతన పాలకవర్గ సభ్యులు తమ డివిజన్లలోని సమస్యలను ఏకరువు పెట్టారు. ముఖ్యంగా పారిశుధ్యం, నీటి సరఫరా, కోతులు, కుక్కల బెడద, వీధిద�
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ, మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికుల వేతనాల�
రాష్ట్రంలోని దాదాపు ఐదు లక్షల మంది ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు కాంగ్రెస్ పాలనలో నిరాశే మిగులుతున్నది. ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పోర్టల్ ద్వారా నేర
మూడు నెలలుగా ఉస్మానియా దవాఖానలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాల్లేక పోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. సకాలంలో జీతాలు లేకపోయినా పస్తులుంటూ మరీ విధులు నిర్వరిస్తున్నామంటూ ఉద్యోగులు ఆవేదన చె�
నెలల తరబడి జీతాలు లేక ప్రభుత్వ దవాఖానల్లో విధులు నిర్వర్తించే ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో రోడ్డున పడుతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలతో చాలీచాలని వేతనాలతో బతుకు�
Telangana | ప్రభుత్వంలో పనిచేసే అన్ని రకాల ఉద్యోగుల ఆధార్, సెల్ఫోన్ నంబర్తోసహా పూర్తి వివరాలను శనివారం అర్ధరాత్రిలోగా ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
ఆర్టీసీలో ఔట్సోర్సింగ్ కండక్టర్లుగా నియమితులైన వారు పండగపూట పస్తులు ఉండాల్సిన దుస్థితి నెలకొన్నది. సుమారు 500 మందికి రెండు నెలలు గడుస్తున్నా.. వేతనాలు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.