కోర్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇప్పటికే టైపిస్ట్, క్లర్, ఆఫీస్ సబార్డినేట్ లాంటి పోస్టుల్లో కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్
2 జూన్ 2014 నాటికి ఐదేండ్లు పూర్తి చేసుకున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఈ విషయమై నిర్ణయం తీసుకోనున్నారు.
దేశంలోని అన్ని బ్యాంకుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, దినసరి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని బీఈఎఫ్ఐ (బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) జాతీయ ప్రధాన కార్యదర్శి ఎస్ దేబాశిష్�
గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్లకు(సీఆర్టీ) రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఇప్పటికే కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్, ఔట్ సోర్సింగ్ ఉద్య�
కాంట్రాక్ట్ ఉద్యోగులు, అధ్యాపకుల క్రమబద్ధీకరణలో తెలంగాణ రాష్ట్రం యావత్తు దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్సీ, తెలంగాణ రైతుబంధు సమితి అధ్యక్షుడు డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు.
వైద్యారోగ్య శాఖలో వివిధ హోదాల్లో పని చేస్తు న్న 1336 మంది కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించినందుకు సీఎం కేసీఆర్కు బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో నీళ్లు, నిధులు, నియామకాల్లో జరుగుతున్న అన్యాయం గురించి కేసీఆర్ పలు వేదికలపై మాట్లాడారు. తెలంగాణ వస్తే కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని స్పష్టం చేశారు.
కాంట్రాక్ట్ ఉద్యోగులకు చిరస్మరణీయ విజయాన్నందిస్తూ... విద్యావంతులకు విలువనిస్తూ.. గురువుల కు గౌరవం ఇస్తూ.. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పే అధ్యాపకుల పట్ల ఉదార స్వభావాన్ని చాటారు ముఖ్యమంత్రి కేసీఆర�
Telangana | హైదరాబాద్ : తెలంగాణ వైద్యారోగ్య శాఖలో 1,331 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడు విభాగాల్లో ఉద్యోగులను క్రమబద్దీకరిస్తున్నట్లు
వైద్యారోగ్య శాఖలో కాంట్రాక్టుపై పని చేస్తున్న మరో 177 మంది ల్యాబ్ టెక్నీషియన్లను ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. నూతన సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని 5,544 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్య�
ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై హర్షం వ్యక్తమవుతున్నది. గతంలో ఇచ్చిన మాటను సీఎం కేసీఆర్ నిలబెట్టుకున్నారు. ఎన్నో ఏండ్లుగా చాలీచాలని జీతాలతో అష్ట కష్టాలు పడుతున్�
సీఎం కేసీఆర్ హయాంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరుతున్నది. ఈ క్రమంలో చదువునే నమ్ముకొని, విద్యాబుద్ధులు నేర్పుతూ.. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కాంట్రాక్ట్ లెక్చరర్లుగా విధులు నిర్వర్తిస్తున్న వారి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో కాంటాక్ట్ పద్ధతిన విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను క్రమబద్ధీకరించడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
స్వరాష్ట్రంలో మహోజ్వల ఘట్టం ఆవిష్కృతమైంది. చరిత్రలో నిలిచిపోయేలా అత్యాధునిక వసతులతో నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ఆదివారం ప్రారంభించారు.