మైనారిటీ గురుకుల సొసైటీలో అక్రమాల వెనక ముఖ్యనేత అనుచరుడు చక్రం తిప్పుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. లేని ఉద్యోగుల పేరిట నిధుల గోల్మాల్ వెనక ఆయనదే కీలకపాత్ర అని తెలుస్తున్నది.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖలో చిరుద్యోగుల వరుస ఆత్మహత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. చేసిన పనికి ప్రభుత్వం సకాలంలో వేతనాలు చెల్లించకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద�
ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ ఆధారిత ఉద్యోగాలిపిస్తామని, ఆ తర్వాత 6 నెలలకే పర్మినెంట్ చేస్తారని తప్పుడు ఆర్డర్ కాపీలతో నమ్మించి, రూ.కోటి 40 లక్షలు కాజేసిన కేటుగాళ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంచిర్యాల జి�
పోటీ లేకుండా కాంట్రాక్ట్లను దక్కించుకొని, అధిక ధరలకు సౌర విద్యుత్తును కొనుగోలు చేసేలా పలు రాష్ర్టాల్లోని ఉన్నతాధికారులకు భారీ లంచాలను ఆఫర్ చేసిన ‘అదానీ సోలార్ స్కామ్' కేసులో కొత్త కోణం వెలుగు చూసి�
ధర్నాలు చేసుకోండి, అద్దాలు పగలగొట్టండి’.. ఇదీ సమస్యలు చెప్పుకునేందుకు తన వద్దకు వచ్చిన స్టాఫ్నర్సులకు వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఇచ్చిన ఉచిత సలహా. మంత్రి నుంచి ఊహించని సమాధానం రావడంతో సదర�
పార్లమెంట్ ఎన్నికల సమయంలో వివిధ ఏర్పాట్ల కోసం కాంట్రాక్ట్ దక్కించుకున్న కాంట్రాక్టర్లు లక్షలు పెట్టుబడులు పెట్టి చేతులు కాల్చుకున్నట్లు తెలుస్తున్నది. అప్పులు చేసి మరీ పోలింగ్ సిబ్బంది మొదలు, పోల�
R. Krishnaiah | తెలంగాణ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న లక్ష 50 వేల కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.
నేషనల్ హెల్త్ మిషన్ కింద రాష్ర్టానికి రావాల్సిన నిధులను విడుదల చేయడంలో కేంద్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నది. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా రెండు త్రైమాసికాలకు సంబంధించిన నిధులను ఇం
నేషనల్ హెల్త్మిషన్(ఎన్హెచ్ఎం) పథకం కింద కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న దాదాపు 17 వేల మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వెంటనే వేతనాలు చెల్లించా�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన అనంతరం కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల బతుకులు ఆగమయ్యాయి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నమ్మి గెలిపిస్తే ఇబ్బందుల పాలు చేయడంపై జిల్లాలోని కాంట్రాక్ట్, ఔట్సోర�
దేశంలోని అన్ని బ్యాంకుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, దినసరి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని బీఈఎఫ్ఐ (బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) జాతీయ ప్రధాన కార్యదర్శి ఎస్ దేబాశిష్�
కాంట్రాక్ట్ ఉద్యోగులకు చిరస్మరణీయ విజయాన్నందిస్తూ... విద్యావంతులకు విలువనిస్తూ.. గురువుల కు గౌరవం ఇస్తూ.. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పే అధ్యాపకుల పట్ల ఉదార స్వభావాన్ని చాటారు ముఖ్యమంత్రి కేసీఆర�
ప్రము ఖ పారిశ్రామికవేత్త గౌతమ్ సింఘానీయా ఆధ్వర్యంలో నడుస్తున్న రేమండ్ కన్జ్యూమర్ కేర్ వ్యాపారం నుంచి వైదొలిగింది. ఈ విభాగాన్ని గోద్రేజ్ గ్రూపు కొనుగోలు చేసింది. కామసూత్ర, ప్రీమియం పేర్లతో కండోమ్
ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 30: ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని ఓయూ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ కోరింది. ఈ