ప్రభుత్వ పాఠశాలల యూనిఫాం కుట్టుపనిని మేరు కులస్తులకు కేటాయించాలని మేరు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాడపల్లి మాధవ్, కార్యదర్శులు సీఎం కేసీఆర్, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, కలెక్టర్లకు విన్నవించార�
కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటనెన్స్ ప్రోగ్రామ్(సీఆర్ఎంపీ) పథకం విజయవంతంగా కొనసాగుతున్నది. రోడ్ల నిర్వహణను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించి ఎక్కడా గుంతలు లేకుండా సాఫీ ప్రయాణమే లక్ష్యంగా చర్యలు తీసుకు
హజ్ దరఖాస్తుల కోసం సౌదీ అరేబియాలో ఇటీవల ‘మొతావిఫ్' పేరుతో ప్రభుత్వ పోర్టల్ను ప్రారంభించింది. యాత్ర కోసం ప్రతీ ఒక్కరు ఈ పోర్టల్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించింది. ఈ దరఖాస్తుల నుంచి ఆటోమేటెడ�
రైల్వే కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని సీఐటీయూ జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ హేమలత కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారం �
ఆదిలాబాద్లో 197 మందికి ఉద్యోగాలు సద్వినియోగం చేసుకుంటున్న యువత ఓ యువతికి ఏకంగా ఐదు ఉద్యోగాలు నిరుద్యోగులకు వరంగా మారిన శిక్షణ ఆదిలాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్�
సీమాంధ్ర వలస పాలకుల అసమర్థ పాలన వల్ల కాంట్రాక్టు ఉద్యోగ వ్యవస్థకు బీజం పడింది. వారికి చాలీచాలని జీతాలు. కాంట్రాక్టు ఉద్యోగ సంఘాలు చేసిన విన్నపాలు, పోరాటాలను నాటి పాలకులు పట్టించుకోలేదు. కానీ ఉద్యమ సమయంల�