Indiramma Houses | మొదటి విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు తొందరగా పనులు ప్రారంభించి పూర్తి చేయాలని కోరారు. బేస్మెంట్ వరకు నిర్మాణం పూర్తి చేసిన వారికి వెంటనే లక్ష రూపాయల బిల్లు మంజూరు చేయడం జరుగుతుందని త�
MLA Madhusudan Reddy | అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే లక్ష్యంతో అన్ని పథకాలను మహిళా సంఘాల ద్వారానే అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తెలిపారు. నియోజకవర్
రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం మండలం, నాగారం గ్రామంలో భూదాన్ భూముల్లో ఎలాంటి చర్యలూ చేపట్టరాదని తామిచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించి నిర్మాణాలు ఎలా చేపడతారని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను హైకోర్టు ప్రశ్నించిం�
Collector Rahul Raj | ఇద్దరు వ్యక్తుల భూ సమస్య వల్ల కొండ పోచమ్మ సాగర్ కాల్వ పనులు ఆగిపోయాయని.. ఈ సమస్య పరిష్కారమైతే దాదాపుగా మూడు చెరువులలోకి గోదావరి జలాలు వచ్చి 3 వేల ఎకరాల వరకు పంటలు పండుతాయని మెదక్ కలెక్టర్ రాహుల�
గోదావరిఖని ప్రధాన చౌరస్తా సమీపంలో గల పోచమ్మ మైదానంలో మళ్లీ రాత్రికి రాత్రే నిర్మాణాలు వెలుస్తున్నాయి. రెండు రోజులకు ముందు ఖాళీగా కనిపించిన జాగలో ఆదివారం హఠాత్తుగా దుకాణాలు ప్రత్యక్షమయ్యాయి.
తెలంగాణలో పేదల సొం తింటి కల సాకారం చేసేందుకు ప్రారంభించిన ఇం దిరమ్మ ఇండ్ల నిర్మాణం ముందుకు సాగడం లేదు. వింత సమస్యతో లబ్ధిదారులు అయోమయంలో పడ్డారు. నిరుపేదలు సొంత స్థలం ఉండి నిర్మించుకుంటున్న ఇండ్ల విషయంల
అనుమతులూ లేకుండా నిర్మించిన వాటిపై కఠిన చర్యలు తీసుకోకపోగా, క్రమబద్ధీకరణ పేరుతో వాటిని జీహెచ్ఎంసీ ప్రోత్సహిస్తున్నదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
అక్రమ, అనధికార నిర్మాణాలకు అడ్డుకట్ట వేసేందుకు సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. బిల్డర్లు, నిర్మాణదారులు, అధికారులు పాటించాల్సిన చర్యలపై మంగళవారం కీలక సూచనలు చేసింది.
HYDRAA | మూసీ వెంబడి నిర్మాణాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా ఉండేందుకు నిర్మాణాల కూల్చివేతలపై కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే మహానగరంలో విస్తరించి ఉన్న 55 కిలోమీటర్ల వెంబడి, ఇ�
రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థకు అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాల సంస్థ (ఐఎస్వో) గుర్తింపు లభించింది. టీఎస్ఎంఎస్ఐడీసీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిర్మాణాల నాణ్యత, టెండర్లలో పాటిస్తున్న పారద�
శివారు ప్రాంతాల్లో కొత్త ప్రాజెక్టుల నిర్మాణాల జోరు క్రమంగా పెరుగుతోంది. కోర్సిటీతో పోల్చితే ఔటర్ రింగ్రోడ్డు చుట్టుపక్కల ప్రాంతాలు నివాసయోగ్యానికి అనుకూలంగా మారగా.. అక్కడ నిర్మాణాల కోసం దరఖాస్తు�
ఖాళీ స్థలాలను రెవెన్యూ మార్గాలుగా మలుచుకోవడంపై ఎల్ అండ్ మెట్రో దృష్టి సారించింది. ఈ మేరకు రాయదుర్గం ఐకియా జంక్షన్లో ఉన్న 15 ఎకరాల స్థలాన్ని భారీ మొత్తానికి లీజుకి ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నది. అంతర�
సజావుగా పరిపాలన సాగించేందుకు, శత్రువుల దాడిని తిప్పికొట్టేందుకు కాకతీయ రాజులు, నిజాం నవాబులు ఎన్నో గడీలు, కోటలు, బురుజులు నిర్మించారు. వందల ఏండ్లక్రితం నిర్మించి ఎంతో చరిత్ర కలిగిన ఈ చారిత్రక కట్టడాలు న�
ఒకప్పుడు పూరి గుడిసెలతో నిత్యం ఏదో ఒకచోట నివాస గుడిసెలు తగులబడిపోయేవి. అగ్ని ప్రమాదాలతో కొంత మంది నిరాశ్రయులు కాగా, ఎంతో మంది తీవ్రంగా నష్టపోయేవారు. అలాంటి ఊరు రూపు రేఖలు.. తెలంగాణ ప్రభుత్వంలో మారిపోయాయి.