సజావుగా పరిపాలన సాగించేందుకు, శత్రువుల దాడిని తిప్పికొట్టేందుకు కాకతీయ రాజులు, నిజాం నవాబులు ఎన్నో గడీలు, కోటలు, బురుజులు నిర్మించారు. వందల ఏండ్లక్రితం నిర్మించి ఎంతో చరిత్ర కలిగిన ఈ చారిత్రక కట్టడాలు న�
ఒకప్పుడు పూరి గుడిసెలతో నిత్యం ఏదో ఒకచోట నివాస గుడిసెలు తగులబడిపోయేవి. అగ్ని ప్రమాదాలతో కొంత మంది నిరాశ్రయులు కాగా, ఎంతో మంది తీవ్రంగా నష్టపోయేవారు. అలాంటి ఊరు రూపు రేఖలు.. తెలంగాణ ప్రభుత్వంలో మారిపోయాయి.
ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లు నిర్మించుకున్నవారి స్థలాలను క్రమబద్ధీకరించేందుకు మరోసారి అవకాశం కల్పిస్తూ జారీ చేసిన జీవో నంబర్ 58, 59 కింద దరఖాస్తులు చేసుకునేందుకు మరో మూడు రోజుల గడువు మాత్రమే మిగిలింది. ఫిబ�