ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రజల ముందు ఉంచింది. ఏడో గ్యారెంటీగా భావప్రకటనా స్వేచ్ఛను కూడా ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ ప్రజల ఆస్తులు కూలుస్తామని ఎనిమిదో గ్యారెంటీని చెప్పకుండా దాచుకున
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలు ఆచరణీయమైనవని వక్తలు పేర్కొన్నారు. వాటిని ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. బాబా సాహెబ్ జయంతి సందర్భంగా ప్రభుత్వ శాఖలు, వివిధ పార్టీలు, పల�
కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తే పుట్టగతులుండవు అని సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యుడు పెరుమాళ్లపల్లి మోహన్ ర�
డాక్టర్ భీంరావ్ అంబేద్కర్ పేరును రోజూ గుర్తు చేసుకోవాల్సిందే. భారత రాజ్యాంగం మన ముందు ఉన్నన్నాళ్లూ ఆయన ఉన్నట్టే. ఎంతమంది ఎన్ని రకాలుగా సవరణల పేరుతో మరణ శాసనాలు రాస్తున్నా రాజ్యాంగం బతికే ఉంటుంది. 1973ల�
Vande Mataram Row: వందేమాతరం జాతీయ గీతాన్ని కాంగ్రెస్ పార్టీ అవమానిస్తోందని బీజేపీ ఆరోపించింది. ఇండియా కూటమి ఓటు బ్యాంకు రాజకీయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు బీజేపీ ఆరోపించింది. ఇండోర్ మున్సిపల్ మీట
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కల్పించిన హక్కుల వల్లే తెలంగాణ రాష్ట్రం సాకారమైందని, కానీ నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అదే రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని మాజీ
ఓటు హక్కు అనేది ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కల్పించిన ఒక పవిత్రమైన ఆయుధం అని కోటగిరి తహసీల్దార్ గంగాధర్ అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఆదివారం కోటగిరి మండల క�
ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అనర్హత వేటు నుంచి తప్పించుకుని అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అవమాన పరిచారని వివేకానందనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు అన్నారు.
Constitution | భారత రాజ్యాంగాన్ని (Constitution of India) ఆమోదించిన తేదీకి గుర్తుగా ఏటా నవంబర్ 26న జాతీయ రాజ్యాంగ దినోత్సవం (Samvidhan Divas) నిర్వహించుకుంటున్నాం. దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిలిచే భారత రాజ్యాంగానికి సంబంధిం�
రాజ్యాంగం అనేది ప్రజలకు ఒక వరమని, దీనిని మనకు ప్రసాదించడానికి ఎంతోమంది మహానుభావులు కృషి చేశారని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. రాజ్యాంగం ఆమోదించిన దినోత్సవం నవంబర్ 26ను పురస్కరించుకుని..
భారత్ వంటి ప్రజాస్వామ్య దేశాలకు రాజ్యాంగమే బలమని, ప్రతి వ్యక్తికి సమాన హక్కులు కల్పిస్తూ జాతీయ ఐక్యత సమగ్రతకు పెద్దపీట సిద్దిపేట జిల్లా తొగుట మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి పేర్కొన్నా�
CM MK Stalin: బిల్లులకు ఆమోదం దక్కాలంటే.. గవర్నర్లకు గడువు ఉండాల్సిందే అని తమిళనాడు సీఎం అన్నారు. దీని కోసం రాజ్యాంగ సవరణ చేపట్టాలని స్టాలిన్ డిమాండ్ చేశారు. గవర్నర్లకు గడువు విధించే వరకు వ�