కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు అన్ని రంగాల్లోనూ మొండిచెయ్యి చూపిందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆరోపించారు. విభజన చట్టంలో పేర్కొన్న ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని మండిపడ్డ�
ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో టీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. బుధవారం చర్లపల్లి డివిజన్ పరిధిలోని ఈసీనగర్ కమ్యూనిటీ హాల్లో
మహేశ్వరం నియోజకవర్గాన్ని వేయ్యి కోట్ల నిధులతో మంత్రి సబితాఇంద్రారెడ్డి అభివృద్ధి చేశారని, రానున్న రోజుల్లో మరిన్ని కోట్ల నిధులతో నియోజకవర్గం రూపురేఖలను పూర్తిగా మార్చేస్తారని మహేశ్వరం నియోజకవర్గం ట�
నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. చంపాపేట డివిజన్ పరిధిలోని నిర్మల్ నగర్ కాలనీలో నూతనంగా రూ.55 లక్షలతో చేపట్టనున్న సీసీ �
సనత్నగర్ నియోజకవర్గంలో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి అనేక అభివృద్ధి పనులను చేపట్టామని, ప్రజా సమస్యలను పరిష్కరించడం జరిగిందని రాష్ట్ర పశు సంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమ, సినిమాటోగ్రఫి శాఖల మంత్రి తలసాని
బాన్సువాడ : బాన్సువాడ ఏరియా దవాఖానకు మరో 5 డయాలసీస్ యంత్రాలను ఏర్పాటు చేయాలని శాసన సభా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. బుధవారం బాన్సువాడ మండలంలోని బోర్లం క్యాంపు గ్రామంలో బుధవారం పర్యటించ