Minister Gangula | వెనుకబడిన వర్గాల కులవృత్తులను కాపాడి వారిని మరింత బలోపేతం చేసే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన బీసీ కులవృత్తుల లక్ష ఆర్థిక సహాయం నిరంతర ప్రక్రియని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగ
ఖైరతాబాద్ నియోజకవర్గంలో గంటన్నరపాటు వాన దంచికొట్టింది. భారీ వర్షంతో పలు బస్తీలు జలమయమయ్యాయి. శనివారం తెల్లవారుజామున 5 గంటలకు ప్రారంభమైన వర్షం ఆరున్నరకు ఆగింది.
మురికి కూపంలా ఉన్న పల్లెలు ప్రగతి పథంలో దూసుకు పోతున్నాయనడానికి కోటగిరి గ్రామం నిదర్శనంగా నిలుస్తున్నది. తొమ్మిదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క కోటగిరి గ్రామంలోనే రూ.10 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్�
జీవితాంతం ప్రజలకు సేవ చేస్తూ.. అండగా ఉంటానని నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి తెలిపారు. గురువారం నర్సాపూర్ పట్టణంలో ఎమ్మెల్యే మదన్రెడ్డి పుట్టిన రోజు వేడుకలను బీఆర్ఎస్ రాష్ట్ర న
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం అభివృద్ధికి సహకరించాలని ఎంపీ బొర్లకుంట వెంకటేశ్ నేత రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావును కోరారు. బుధవారం ఆయన ప్రగతిభవన్లో మంత�
నిత్యం ప్రజల సంక్షేమం కోసం పని చేస్తున్న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి దయాకర్రావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్పై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని జడ్పీటీసీ మార్గం భిక్షపతి, బీఆర్ఎస్ మండల అధ్య�
యువతలో దాగిఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకే వరంగల్ ఉమ్మడి జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు.
మునుగోడు ఉపపోరులో అంచనాలకు మించి పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించగా, కొన్ని కేంద్రాల్లో అర్ధరాత్రి వరకు ఓపికగా నిలబడి ఓటేశారు. 2014లో జరిగిన సాధారణ ఎన్న
సిర్పూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. సిర్పూర్(టీ) మండలంలోని చింతకుంట గ్రామ సర్పంచ్ అజ్మీరా పుష్పలతతో పాటు సీనియర్ నాయకుడు మహేందర్�
దక్షిణాది రాష్ర్టాలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరోసారి వివక్షను చాటుకొన్నది. రాజకీయంగా తనకు ఎలాంటి లబ్ధి చేకూరదన్న దురుద్దేశంతో తెలుగు రాష్ర్టాల్లో నియోజకవర్గాల పునర్విభజన చేసేదే లేదని బుధవారం ల
ఉప్పల్ నియోజకవర్గ సమగ్రాభివృద్ధియే లక్ష్యంగా పనిచేస్తున్నానని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. బుధవారం కాప్రా డివిజన్, డాబాగార్డెన్స్లో రూ.20లక్షలతో అభివృద్ధి చేసిన పార్కును స్థానిక కార్పొరే�
సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి నాయకత్వంలో నకిరేకల్ పట్టణానికి కోట్ల నిధులు తీసుకొచ్చి అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తానని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.నకిరేకల్లో రూ.75 లక్షలతో చే�
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో గురువారం తెలంగాణ అవతరణ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భం గా ప్రభుత్వ,ప్రైవేట్ కార్యాలయాలతో పాటు సంక్షేమ సంఘాల నేతలు వేడుకల్లో పాల్గొన్నారు.పలు చోట్ల జాతీయజెండాతో