నిత్యం ప్రజల సంక్షేమం కోసం పని చేస్తున్న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి దయాకర్రావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్పై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని జడ్పీటీసీ మార్గం భిక్షపతి, బీఆర్ఎస్ మండల అధ్య�
యువతలో దాగిఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకే వరంగల్ ఉమ్మడి జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు.
మునుగోడు ఉపపోరులో అంచనాలకు మించి పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించగా, కొన్ని కేంద్రాల్లో అర్ధరాత్రి వరకు ఓపికగా నిలబడి ఓటేశారు. 2014లో జరిగిన సాధారణ ఎన్న
సిర్పూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. సిర్పూర్(టీ) మండలంలోని చింతకుంట గ్రామ సర్పంచ్ అజ్మీరా పుష్పలతతో పాటు సీనియర్ నాయకుడు మహేందర్�
దక్షిణాది రాష్ర్టాలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరోసారి వివక్షను చాటుకొన్నది. రాజకీయంగా తనకు ఎలాంటి లబ్ధి చేకూరదన్న దురుద్దేశంతో తెలుగు రాష్ర్టాల్లో నియోజకవర్గాల పునర్విభజన చేసేదే లేదని బుధవారం ల
ఉప్పల్ నియోజకవర్గ సమగ్రాభివృద్ధియే లక్ష్యంగా పనిచేస్తున్నానని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. బుధవారం కాప్రా డివిజన్, డాబాగార్డెన్స్లో రూ.20లక్షలతో అభివృద్ధి చేసిన పార్కును స్థానిక కార్పొరే�
సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి నాయకత్వంలో నకిరేకల్ పట్టణానికి కోట్ల నిధులు తీసుకొచ్చి అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తానని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.నకిరేకల్లో రూ.75 లక్షలతో చే�
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో గురువారం తెలంగాణ అవతరణ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భం గా ప్రభుత్వ,ప్రైవేట్ కార్యాలయాలతో పాటు సంక్షేమ సంఘాల నేతలు వేడుకల్లో పాల్గొన్నారు.పలు చోట్ల జాతీయజెండాతో
ఒకప్పడు కార్పొరేట్ వైద్యం అందని ద్రాక్షగా ఉండేదని, ప్రస్తుతం సీఎం కేసీఆర్ నిరుపేదల ఆరోగ్యమే ప్రధానంగా రూ. వందల కోట్లు వెచ్చించి అత్యాధునిక దవాఖానలను అందుబాటులోకి తీసుకువస్తున్నారని రాష్ట్ర రోడ్లు, భ
నాగార్జునసాగర్ నియోజకవర్గ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిధుల వరద పారిస్తూ అభివృద్ధిని పరుగులు తీయిస్తున్నారు. ఏడాది కాలంలో అభివృద్ధి, సంక్షే
తుంగతుర్తి నియోజకవర్గాన్ని హత్యా రాజకీయాల నుంచి అభివృద్ధి దిశగా పయనింపజేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీకే దక్కిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని చిల్పకుంట్ల
పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల సౌకర్యార్థం ప్రతి నియోజకవర్గంలో అదనంగా ఒక కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ఈ కోచింగ్ సెంటర్లకు వస్తున్న అభ్య�
హైదరాబాద్ : ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్లకు అదనంగా హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 నియోజకవర్గాల పరిధిలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ సెంటర్ల�