మీ కల సాకారం చేసుకోండి.. మీతో మేమున్నాం అంటోంది ఓ గ్రంథాలయం. విజయతీరాలకు చేరే వరకు మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ఉద్యోగాలు సాధించేందుకుగానూ గ్రంథాలయంతోపాటు ఎస్సీ, బీసీ స్టడీ సర్కిళ్లు అండగా నిలుస్తున్న
రాష్ట్రంలో 17,516 పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియను తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) ముమ్మరం చేసింది. దీన్నిబట్టి ఆగస్టులో ఎస్సై, సెప్టెంబర్లో కానిస్టేబుల్ అభ్యర్థుల తుది ఫలి
Constable Saves Two Children | బీచ్లో ఈత కొడుతున్న ఇద్దరు పిల్లలు, అలల ధాటికి సముద్రంలోకి వెళ్లి మునిగిపోసాగారు. గమనించిన ఒక పోలీస్ కానిస్టేబుల్ ప్రాణాలకు తెగించి ఆ ఇద్దరు పిల్లలను కాపాడాడు (Constable Saves Two Children). ఈ వీడియో క్లిప్
Mobile charger | మొబైల్ చార్జర్ ఓ కానిస్టేబుల్ ప్రాణం తీసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని ఎటా జిల్లాలో చోటు చేసుకున్నది. సైనికుడు తన బ్యారక్లోని బోర్డు నుంచి మొబైల్ చార్జర్ తీసున్న క్రమంలో ఒక్కసారిగా విద్యుత్
ఆ లేడీ.. ఓ దొంగను ప్రేమ పెండ్లి చేసుకున్నది. ఇద్దరు పిల్లల్ని కూడా కన్నది. అతడిని వదిలేసి, మరో దొంగతో సహజీవనం చేసింది. అతడినీ వదిలేసి ఇంకో దొంగతో రిలేషన్షిప్లో ఉంటూ విలాసాలకు అలవాటుపడింది.
ఎమ్మెల్యేకు వ్యక్తిగత భద్రతా సిబ్బందిగా డ్యూటీ చేయాలని ఓ కానిస్టేబుల్ను పంపితే, అతడు నాలుగేండ్లుగా విధులకు హాజరుకాకుండా ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. వేతనం పొందుతూ వివిధ చోట్ల హాలిడే ట్రిప్లతో ఎంజాయ�
వరుణ్సందేశ్ హీరోగా నటిస్తున్న ‘ది కానిస్టేబుల్' చిత్రం ఇటీవల పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఆర్యన్ సుభాన్ ఎస్కే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బలగం జగదీష్ నిర్మిస్తున్నారు. వరుణ్�
ఆసియా పసిఫిక్ ప్రపంచ క్రీడా పోటీల్లో వనపర్తికి చెందిన కానిస్టేబుల్ గోపాల్ నాయక్ డబుల్ ధమాకా మోగించాడు. దక్షిణ కొరియా వేదికగా జరిగిన ఈ క్రీడల్లో గోపాల్.. డిస్కస్త్రోలో పసిడి, షాట్పుట్లో రజత పతకా
నలుగురికి భద్రత కల్పించాల్సిన కానిస్టేబుల్ కట్టుకున్న భార్య పట్ల కాలయముడయ్యాడు. తనకు విడాకులు ఇవ్వడం లేదని కక్షగట్టి కత్తితో గొంతుకోసి హత్య చేశాడు. సంచలనం సృష్టించిన ఈ ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్
అన్ని దానాల్లోకెల్ల రక్తదానం గొప్పది.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ఆదుకునేందుకు రక్తం ఎంతో ఉపయోగపడుతుంది. సమాజంలో ఇలాంటి అవసరాలను గుర్తించిన మండలంలోని రాగంపేటకు చెందిన కన్నె రాజు.. వృత్తిరీత్యా కాని�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన కానిస్టేబుల్ ఫైనల్ రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించారు.
ఖమ్మం నగర పరిధిలోని 21 పరీక్షా కేంద్రాల్లో ఆదివారం నిర్వహించిన కానిస్టేబుల్ కొలువులకు మెయిన్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. బయోమెట్రిక్ పద్ధతిలో సిబ్బంది అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించా�
ఆదిలాబాద్ జిల్లాలో ఆదివారం నిర్వహించిన కానిస్టేబుల్ తుది రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పట్ణణంలోని 12 కేంద్రాల్లో 4,820 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా.. 4,768 మంది హాజరయ్యారు. 52 మంది గైర్హాజరయ
పోలీసు కానిస్టేబుళ్ల నియమాక పరీక్ష ఆదివారం ప్రశాంతగా ముగిసింది. వరంగల్ , హనుమకొండ ప్రాంతాల్లో మొత్తం 16 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి సెంటర్ వద్ద పకడ్బందీగా పోలీసు బందోబస్త్ నిర్వహించారు.