Constable died | ఏపీలోని అన్నమయ్య జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోయారు. తనిఖీలు చేస్తున్న కానిస్టేబుల్ను వాహనంతో ఢీకొట్టి చంపిన ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకొన్నది.
కొత్త సంవత్సరం వేడుకల్లో భారీగా మందుబాబులు పట్టుబడ్డారు. మరో పక్క సైబరాబాద్లో మద్యం మత్తులో ఒక కానిస్టేబుల్ బైక్ నడుపుతూ రోడ్డు ప్రమాదం చేసి ఓ వ్యక్తి మరణానికి కారకుడయ్యాడు.
రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన కానిస్టేబుల్ కిష్టయ్య తల్లి లక్ష్మవ్వ (85) గురువారం తెల్లవారు జామున మృతి చెందారు. కొంత కాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నది. కాగా లక్ష్మవ్వ అంత్యక్రియలు వారి స్వగ్రామ
‘ఆన్లైన్ గేములతో అంతా పోగొట్టుకున్నాను. నేను చచ్చిపోతున్నా. నా చావుకు మా నాన్నే కారణం. నా కోసం వెతకొద్దు’ అంటూ యాదాద్రి భువనగిరికి చెందిన చేకూరి ప్రసాద్ చివరిసారిగా సెల్ఫీ వీడియో షేర్చేసి అదృశ్యమయ్�
Viral Video | ముంబై లోకల్ ట్రైన్ ( Mumbai local train)లో యువతితో కలిసి పోలీసు కానిస్టేబుల్ చిందులేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేసేస్తోంది.
బీహార్లోని సహర్స పోలీసులు గురువారం జేడీయూ నేత మహమ్మద్ ఒవైస్ కర్ని అలియాస్, ఆయన భార్య, మరికొందరిని అరెస్ట్ చేశారు. అసిస్టెంట్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రీటా కుమారిపై బుధవారం దాడి చేయడంతోపాటు, ఆమె
కానిస్టేబుల్ అభ్యర్థులకు మెడికల్ టెస్టులు నిర్వహించొద్దని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) గురువారం జిల్లా ఎస్పీలు, కమిషనర్లను ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత�
హన్మకొండ జిల్లా గుండ్లసింగారంలో అత్తను రివాల్వర్తో కాల్చి హతమార్చిన ఘటనలో కోటపల్లి పోలీస్ స్టేషన్ నుంచి కానిస్టేబుల్ ప్రసాద్ రివాల్వర్ను చోరి చేసి ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. గతంలో ఆయన ప్రవర
కొత్తగూడెం పోలీస్ కంట్రోల్రూంలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న శ్రీదేవి(35).. శనివారం భద్రాచలంలో బందోబస్తు సమయంలో భారీ వర్షం కురిసి రోడ్డు జలమయమైం ది.
దేశ రాజధాని ఢిల్లీలో ఇంటర్ అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఢిల్లీ పోలీస్ శాఖలో 7,547 ఖాళీల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో పురు�