పోలీస్ శాఖలో క్రమశిక్షణ కొరవడుతున్నది. వివాహేతర సంబంధాలు, అవినీతి ఆరోపణలు, ఆత్మహత్యల వంటి ఘటనలు వరుసగా చోటుచేసుకుంటుండంతో శాఖ పరువుతీస్తున్నాయి. బుధవారం కుటుంబ కలహాలతో ఓ కానిస్టేబుల్ ఉరేసుకుని ఆత్మహ
కుటుంబ కలహాలతో ఓ కానిస్టేబుల్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ ఫిలింనగర్ పోలీస్స్టేషన్లో విధులు నిర్వర్తించే కానిస్టేబుల్ జటావత్ కిరణ్(36) ఆస్మాన్గ�
సిద్దిపేట జిల్లా గజ్వేల్లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం పట్టణంలోని జాలిగామ బైపాస్ రోడ్డుపై గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు కానిస్టేబుళ్లు మృతిచెందారు. మృతులను పరందాములు, వెంకటేశ్గా గుర్�
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మహిళా కానిస్టేబుల్ (Constable) దారుణ హత్యకు గురయ్యారు. సోమవారం ఉదయం విధులకు హాజరయ్యేందుకు బైక్పై వస్తుండగా.. దుండగులు ఆమెను కారుతో ఢీకొట్టారు. అనంతరం ఆమెను కత్తితో నరికి చంప�
న్యాయం కో సం పోలీస్స్టేషన్కు వచ్చిన తనకు జరిగిన అన్యాయాన్ని భరించలేక పెట్రోల్ పోసుకు ని సజీవ దహనం చేసుకున్నాడు. ఈ ఘటన బుధవారం రాత్రి మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం రాంపూర్లో చోటుచేసుకుంది.
Medak | మెదక్ జిల్లా(Medak Dist) అల్లాదుర్గం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కానిస్టేబుల్ కొట్టడంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు(Commits suicide) పాల్పడ్డాడు.
ఏక్ పోలీస్ విధానం కోసం ధర్నాలో పాల్గొన్న కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఆదివారం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేటలోని 13వ పోలీస్ బెటాలియన్ ఎదుట కానిస్టేబుళ్లు నిరసన తెలిపారు.
Warangal | ఓ వ్యక్తికి సీపీఆర్(CPR) చేసి కానిస్టేబుల్(Constable) ప్రాణాలు కాపాడాడు. వివరాల్లోకి వెళ్తే..వరంగల్(Warangal) రంగలీల మైదానంలోని రావణవధ కార్యక్రమంలో జరిగిన తోపులాటలో ఓ యువకుడు హార్ట్ ఎటాక్కు గురై అపస్మారక స్థితి
Constable committed suicide | చనిపోతున్నానని చెప్పి సెల్ఫీ వీడియో తీసుకున్న ఓ కానిస్టేబుల్(Constable) గోదావరిలో దూకి ఆత్మహత్యకు(committed suicide) పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద శుక్రవారం చోటు చేసు
Mulugu | పాము కాటుకు గురై ములుగు ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పోలీస్ కానిస్టేబుల్ ప్రశాంత్ను రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ(Governor Jishnudev Varma), మంత్రి దనసరి సీతక్కతో కలిసి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్�
Mulugu | రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మ(Governor Jishnudev Varma) ములుగు(Mulugu district) జిల్లా పర్యటనలో అపశ్రతి చోటు చేసుకుంది. గవర్నర్ పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయమైన సంఘ టనలు చోటు చేసుకోకుండా గ్రే హౌండ్స్తో అధికారులు ముంద�
పెండింగ్ కేసులు పెరిగిపోవడంతో ఇన్స్పెక్టర్ రుద్ర ఓ గంట ముందే స్టేషన్కి చేరుకొన్నాడు. కుర్చీలో కూర్చున్నాడో లేదో.. స్టేషన్ మీదకు ఎవరో ఓ బాంబు విసిరేసినట్టు ఓ బంతి కిటికి అద్దాలను పగులగొట్టుకొని ఇన్�