Hayath Nagar | గొర్రెల మందకు కాపలాదారులుగా పడుకున్న ఓ ఇద్దరి వ్యక్తులపై దోపిడి దొంగలు కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో గొర్రెల మంద కాపలాదారు, కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి. మరొక వ్యక్తి స్వల్పoగా గాయపడ్డా
గొర్రెల మందకు కాపలాదారులుగా పడుకున్న ఓ ఇద్దరి వ్యక్తులపై దోపిడి దొంగలు కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కాపలాదారు, ఓ కానిస్టేబుల్కు తీవ్ర గాయాలయ్యాయి.
‘ప్రతి రోజూ నా భార్య కలలోకి వచ్చి నా గుండెలపై కూర్చుని నన్ను చంపడానికి రక్తం తాగేందుకు ప్రయత్నిస్తున్నది. ఈ పీడకలలతో నిద్రపట్టక రోజూ ఆఫీస్కు ఆలస్యంగా వస్తున్నాను’ అంటూ అధికారులకు ఒక కానిస్టేబుల్ ఇచ్�
Wife Gives Me Nightmares | క్రమశిక్షణ నోటీస్కు ఒక కానిస్టేబుల్ వినూత్నంగా రిప్లై ఇచ్చాడు. భార్య తనకు పీడ కలలు రప్పిస్తోందని, నిద్ర పోనివ్వడం లేదని ఆరోపించాడు. దీంతో నిద్ర లేమి వల్ల డ్యూటీకి ఆసల్యమవుతున్నదని పేర్కొన్న
Heart Stroke | గుండెపోటుతో కుప్పకూలిన ఓ కానిస్టేబుల్కు మరో కానిస్టేబుల్ ప్రాణం పోశాడు. తోటి కానిస్టేబుల్కు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడాడు కానిస్టేబుల్.
న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు వచ్చిన ఓ యువతికి మాయమాటలు చెప్పి ఓ కానిస్టేబుల్ లోబరచుకున్నాడు. మెల్లిగా మాటలు కలిపి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఆమెను గర్భవతిని చేశాడు. పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడ�
న్యాయం కోసం పోలీస్టేషన్కు వచ్చిన యువతి (31)ని మాయ మాటలతో కానిస్టేబుల్ (Constable) లోబర్చుకున్నాడు. పెండ్లి చేసుకుంటానని నమ్మించి, గర్భవతిని చేశాడు. అప్పటికే పెళ్లి అయిందన్న విషయం తెలుసుకున్న యువతి అతడిని నిలదీ�
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి ఎస్ఐ, కానిస్టేబుల్ ఏసీబీకి చిక్కారు. వివరాల్లోకి వెళ్తే.. తుంగతుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 12న సిద్దిపేట జిల్లా వడ్డేపల్లికి చెందిన రత్నాకర్ వాహనంలో పీడీఎస్ బియ్�
పోలీస్ శాఖలో క్రమశిక్షణ కొరవడుతున్నది. వివాహేతర సంబంధాలు, అవినీతి ఆరోపణలు, ఆత్మహత్యల వంటి ఘటనలు వరుసగా చోటుచేసుకుంటుండంతో శాఖ పరువుతీస్తున్నాయి. బుధవారం కుటుంబ కలహాలతో ఓ కానిస్టేబుల్ ఉరేసుకుని ఆత్మహ
కుటుంబ కలహాలతో ఓ కానిస్టేబుల్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ ఫిలింనగర్ పోలీస్స్టేషన్లో విధులు నిర్వర్తించే కానిస్టేబుల్ జటావత్ కిరణ్(36) ఆస్మాన్గ�
సిద్దిపేట జిల్లా గజ్వేల్లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం పట్టణంలోని జాలిగామ బైపాస్ రోడ్డుపై గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు కానిస్టేబుళ్లు మృతిచెందారు. మృతులను పరందాములు, వెంకటేశ్గా గుర్�