జిల్లా కేంద్రంలోని స్టేడియంలో పోలీస్ ఈవెంట్స్ సాఫీగా సాగుతున్నాయి. పోలీసు ఎస్సై, కానిస్టేబుల్ పురుష అభ్యర్థులకు శుక్రవారం నిర్వహించిన దేహదారుఢ్య పరీక్షలకు 1324మంది హాజరు కావాల్సి ఉండగా, 1201మంది హాజరయ్�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజారాం స్టేడియంలో ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు కొనసాగుతున్న ఈవెంట్స్లో భాగంగా మూడో రోజు శనివారం కేవలం మహిళా అభ్యర్థులకు మాత్రమే నిర్వహించారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజారాం స్టేడియంలో ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల ఈవెంట్స్ రెండో రోజైన శుక్రవారం కొసాగాయి. ఉదయం 5 గంటలకు ప్రారంభమైన శారీరదారుఢ్య పరీక్షలను కమిషనర్ ఆఫ్ పోలీస్ కె.ఆర్.�
పోలీస్శాఖలో ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా గురువారం దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు శారీరక దారుఢ్య పరీక్షలకు 600 మంది పురుష అభ్యర్థులకు గాను 494 మంది హాజరయ్యారు.
కానిస్టేబుల్స్, సబ్ ఇన్స్పెక్టర్ అభ్యర్ధులకు నిర్వహించనున్న దేహదారుఢ్య పరీక్షలు ఈ నెల 8 నుంచి జనవరి 3వ తేదీ వరకు కాకతీయ యూనివర్సిటీ ఆవరణలో నిర్వహిస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాధ్ అ�
నిరుద్యోగ యువత పోలీస్ కొలువు కొట్టాలనే లక్ష్యంతో కఠోర సాధన చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలకు సిద్ధమవుతున్నారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 5వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజారాం స్టేడియంలో నిర్వహించే ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలకు పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
TSLPRB | పోలీస్ నియామక ప్రక్రియలో అత్యంత కీలకమైన దేహదారుఢ్య పరీక్షలకు రంగం సిద్ధమైంది. వచ్చే నెల 8 నుంచి ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఫిజికల్ మేజర్మెంట్ (PMT), ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ (PET)
పోలీస్ నియామక ప్రక్రియలో అత్యంత కీలకమైన దేహదారుఢ్య పరీక్షలను డిసెంబర్ మొదటి వారం నుంచి నిర్వహించనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రక్రియను టీఎస్ఎల్పీఆర్బీ (తెలంగాణ రా
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల పోలీస్స్టేషన్లో మంగళవారం ఉదయం ఐదుగంటల ప్రాంతం లో తుపాకీ మిస్ఫైర్ కావడంతో కానిస్టేబుల్ సూర రజినీకుమార్ (29) మృతి చెందారు.