SSC | కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఉద్యోగాలను భర్తీ చేసే స్టాఫ్ సెలక్షన్ కమిషన్.. సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్), ఎస్ఎస్ఎఫ్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వంటి విభాగాల్లో కానిస్టేబ�
స్సై, కానిస్టేబుల్ ఉద్యోగార్థుల ప్రాథమిక రాత పరీక్ష (ప్రిలిమ్స్) ఫలితాలు వచ్చాయి. ఉత్తీర్ణుల జాబితాను తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియమాక మండలి(టీఎస్ఎల్పీఆర్బీ) విడుదల చేసింది.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 68 పరీక్షా కేంద్రాలను ఏ
రాష్ట్ర పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు నిర్వహించిన కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో సజావుగా కొనసాగింది. పోచంపల్లిలోని సెయింట్ మేర
Constable | రాష్ట్రవ్యాప్తంగా నేడు కానిస్టేబుల్ ప్రాథమిక రాతపరీక్ష జరుగనుంది. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష ఉంటుంది. మొత్తం 1,601 కేంద్రాల్లో ప్రిలిమినరీ
తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఆదివారం కానిస్టేబుల్ రాత పరీక్ష జరుగనున్నది. ఇందుకోసం నగరంలో 91 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో నగర జాయింట్ సీపీలు రమేశ్, రంగనాథ�
తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, జేఎన్టీయూహెచ్ సంయుక్తంగా ఈ నెల 28న ఆదివారం నిర్వహించనున్న కానిస్టేబుల్స్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఖమ్మ�
ఈ నెల 28న కానిస్టేబుల్ ఉద్యోగాలకు రాత పరీక్ష నిర్వహిస్తామని ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని మినీ నందన గార్డెన్లో కానిస్టేబుల్ రాత పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా ప�
ఫిల్బిత్: ఉత్తరప్రదేశ్లో ఓ ఎస్ఐ, కానిస్టేబుల్ నాగిని డ్యాన్ చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున జాతీయ జెండా ఆవిష్కరణ తర్వాత ఆ ఇద్దరూ తన్మయత్వంతో నాగిని నృత్యం చేశారు. ఫిలిబిత్లోని పురాణ�
చైన్ స్నాచింగ్లకు పాల్పడుతూ అడ్డొచ్చిన వారిపై ఆయుధాలతో దాడి చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠా నుంచి పోలీసులు ఇద్దరిని గురువారం అరెస్టు చేశారు. కర్ణాటకలో నేరాలకు పాల్పడటంతో పాటు అక్కడి పోలీసులపై దాడి చే
హైదరాబాద్ : ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిమిలినరీ పరీక్షలు నిర్వహించే తేదీలను బోర్డు ప్రకటించింది. ఆగస్ట్ 7న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలంగాణ స్ట
హైదరాబాద్ : ఉప్పల్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న పరుశురామ్ ఇటీవలే అనారోగ్యంతోచనిపోయారు. 2000 బ్యాచ్ తోటి కానిస్టేబుళ్లు కలిసి రెండు లక్షల రూపాయలను గురువారం రాచకొండ సీపీ మహేష్ భగవ�