Anurag Thakur: ఉత్తరాది-దక్షిణాది రాష్ట్రాల మధ్య విపక్షాలు చిచ్చు పెడుతున్నాయని, భారతీయ సంస్కృతి, అస్థిత్వాన్ని అవమానించేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నినట్లు కేంద్ర మంత్రి అనురాగ్ థాకూర్ తెలిపారు.
Manohar Lal Khattar | హర్యానాలోని నూహ్ పట్టణంలో విశ్వహిందూ పరిషత్ ర్యాలీ నిర్వహించిన సందర్భంగా సోమవారం రెండు వర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణల వెనుక భారీ కుట్ర దాగి ఉన్నదని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర�
బాలీవుడ్ సినిమా కథకు ఏమాత్రం తీసిపోని విధంగా నిజ జీవితంలో ఓ వ్యక్తిపై కుట్ర జరిగింది. ఫలితం ఓ అమాయకుడు 20 ఏండ్లు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ఒక తప్పుడు కేసులో 20 ఏండ్లు జైలు శిక్ష అనుభవించిన అబ్దుల్�
వరంగల్లో హిందీ పేపర్ లీకేజీ ముమ్మాటికీ బండి సంజయ్ కుట్రేనని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి విమర్శించారు. బండి సంజయ్ను వెంటనే ఎంపీ పదవి నుంచి బర్తరఫ్ చేయడంతో పాటు, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొ
తెలంగాణపై కక్షగట్టిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏదో ఒక రకంగా రాష్ట్ర సర్కారును బద్నాం చేయాలని చూస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ల
విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించే కుట్రలను కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తూనే ఉన్నదని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు విమర్శించారు. ప్లాంట్ను ప్రైవేటుపరం చేసే కుట్రలను అకడి కార్మికుల�
‘నవ్విపోదరు కాక నాకేంటి సిగ్గు’ అన్న చందంగా ఉన్నది ప్రతిపక్ష నాయకుల తీరు. ఎక్కడ ఏది జరిగినా ప్రభుత్వానికో లేదంటే అధికారపార్టీ నేతలకో ఆపాదించడం పరిపాటిగా మారింది. స్వార్థపూరిత ప్రయోజనాల కోసం వాస్తవాలు �
ఢిల్లీలో నూతన విద్యా విధానానికి కృషి చేసిన మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీశ్ సిసోడియాను కరడుగట్టిన ఖైదీలు ఉండే తీహార్ జైలు-1 వార్డులో ఉంచారని ఆ పార్టీ నేత సంజయ్ సింగ్ ఆరోపించారు.
Manish Sisodia | మనీష్ సిసోడియా(Manish Sisodia) ను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆప్ ఆరోపించింది. తీహార్ జైలులో ఉన్న ఆయనను అందు కోసమే కరుడుగట్టిన నేరస్తులు ఉన్న సెల్ నంబర్ 1లో ఉంచారని విమర్శించింది.
జాతిపిత మహాత్మా గాంధీ చరిత్రను వక్రీకరించే కుట్ర జరుగుతున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ మరణంలో వాస్తవాలు నేటి తరానికి తెలియాల్సిన అవస�
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) మేయర్ ఎన్నిక సమావేశం రణరంగంగా మారింది. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కౌన్సిలర్లు ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. పరస్పరం తోసుకొంటూ కుర్చీలు విసురుక�