Conspiracy | మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దుబ్బగూడెంలో గల కళ్యాణిఖని ఓపెన్ కాస్ట్ లో పరిహారం కాజేసేందుకు కుట్రలు చేస్తున్నారని కళ్యాణిఖని ఓపెన్ కాస్ట్ కాసిపేట, దుబ్బగూడెం భూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రియుడి మోజులో పడిన ఇల్లాలు కట్టుకున్న భర్తనే కడతేర్చేందుకు కుట్ర పన్నింది. సుపారీ ఇచ్చి మరీ అంతమొందించాలని చూసింది. ప్రియుడితో కలిసి చేసిన హత్యాయత్నం విఫలం కావడంతో ఆమె ప్లేట్ ఫిరాయించింది.
Conspiracy | 49 జీవో నెంబర్ను రద్దు చేయాలని ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు పేందూర్ దాదిరావు డిమాండ్ చేశారు. సోమవారం తహసీల్దార్ జాడీ రాజా లింగంకు వినతి పత్రాన్ని అందజేశారు.
రామగుండం నగర పాలక సంస్థ మేయర్ స్థానం రిజర్వేషన్ మార్చేందుకు కుట్ర జరుగుతుందనీ, అందులో భాగంగానే ఇటీవల వార్డుల పునర్విభజనలో దళితుల ఓట్లనే గల్లంతు చేశారని దళిత సంఘాల నాయకులు, బీఆర్ఎస్ సమన్వయ కమిటీ సభ్యులు
MLA Yennam Srinivas Reddy | అఖండ భారతదేశాన్ని విచ్చిన్నం చేయడానికి పాకిస్థాన్ ఉగ్రవాదులు కుట్ర చేస్తున్నారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు.
రాజకీయ కక్షతోనే ఆలయ స్వాధీనానికి కుట్ర పన్నుతున్నారని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. రాజకీయ నాయకులకు ఎండోమెంట్ అధికారులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. జయశంకర్�
ఓ వ్యక్తి పదేళ్లక్రితం చనిపోగా.. అదే పేరున్న ఇంకొకరితో ఈ కైవేసీ పూర్తి చేసి.. భూమిని కాజేసే కుట్రకు దిగాడు స్థానిక కాంగ్రెస్ లీడర్ (కౌలుదారు). మరో నాయకుడి అండ దండలు.. రెవెన్యూ అధికారుల సహకారంతో పట్టా పాస్
RG Kar Incident : కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో వైద్యురాలి హత్యాచార ఘటన విషయంలో రైతు నేత రాకేష్ తికాయత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Tamil Nadu hooch tragedy | తమిళనాడులోని కల్లకురిచి జిల్లాలో 50 మందికిపైగా మరణించిన కల్తీ మద్యం విషాదానికి బీజేపీ కారణమని అధికార డీఎంకే పార్టీ విమర్శించింది. తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై దీనికి కుట్ర పన్నారని డీఎంకే ఆ�
Delhi Water Crisis | ఢిల్లీ వాసులు నీటి కష్టాలు పడుతున్నారు. చాలాప్రాంతాలు నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ జలవనరుల శాఖ మంత్రి అతిషి సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీలో నీటి సమస్య పెంచేందుకు పైప్లైన్ను ధ్�