ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్ సర్కార్ వైఖరిని సోమవారం నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో నిలదీస్తామని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ స్పష్టంచేశారు. ఆరు గ్యారెంటీలపై వాగ్దానాలు ఇచ్చ
నాడు 45 రోజులు అసెంబ్లీ నడపాలని రాద్ధాంతం చేసిన కాంగ్రెస్.. ఇప్పుడు సభ నడిపేందుకు జంకుతున్నదని, ప్రధాన ప్రతిపక్షం గొంతునొక్కి లేవనెత్తిన ఏ ఒక్క అంశానికీ సమాధానం చెప్పకుండా పారిపోతున్నదని మాజీ మంత్రి హర�
ఎస్ఆర్నగర్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ వ్వవస్థాపక దినోత్సవ సంబురాలు కొత్త సమస్యలకు తెరలేపాయి. ఇక్కడి కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని రూపొందించిన శిలాఫలకాన్
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో ఎక్కువ రోజులు సమావేశాలు నడిపించామని గుర్తుచేశారు.
KTR | సర్పంచ్ ఎన్నికల్లో వంగబెట్టి గుద్దితే సీఎం రేవంత్ రెడ్డికి సోయొచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రతి ఎన్నికలో కాంగ్రెస్ను ఓడిస్తేనే వాళ్లకు బుద్ధివస్తుందని తెలిపారు.
KTR | రైతుబంధు పాలనపోయి రేవంత్ రాబందు పాలన వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రైతులు యూరియా బస్తాల కోసం కాళ్ల మీద పడి గోసపడుతున్నారని అన్నారు. రైతులు చలిలో చెప్పులు క్యూలైన
రాష్ట్ర రాజధాని నడిబొడ్డున ఉన్న బాగ్లింగంపల్లి మైనారిటీ గురుకుల పాఠశాలలో ఇటీవల ఫుడ్ పాయిజన్ అయి 66 మంది చిన్నారులు దవాఖాన పాలయ్యారు. కింగ్ కోఠి జిల్లా దవాఖానలో చేరిన ఆ చిన్నారులు కడుపునొప్పితో బాధపడ
GHMC | గ్రేటర్ విస్తరణ... అడ్డగోలుగా వార్డుల పునర్విభజన... పౌర సేవల్లో అనేక క్షేత్ర స్థాయి ఇబ్బందులు... సర్కారు సహా అధికార యంత్రాంగం వీటన్నింటినీ అటకె క్కించింది... ఇప్పుడు నూతనంగా ఏర్పాటైన జోన్లు, సర్కిళ్లలో కొ
Vem Narender Reddy | ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్రెడ్డి జన్మదిన వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకున్నది. మహబూబాబాద్ జిల్లా కేసము ద్రం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం వేడుకలు నిర్వహించారు. మహబూబాబా�
Nagarkurnool | అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు దిగజారుడు రాజకీయానికి పాల్పడ్డారు. నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలం పోల్కంపల్లి సర్పంచ్గా బీఆర్ఎస్ తరఫున కేటీఆర్ సేవా సమితి జిల్లా అధ్యక్షుడు సురేందర
Khammam | గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వచ్చి న ప్రతికూల ఫలితాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్లో కల్లోలం సృష్టిస్తున్నది. అధికారంలో ఉన్నా ఆశించిన స్థాయిలో విజయా లు రాకపోవడంతో హస్తం నేతలు కంగుతిన్నా రు. ఓటమికి సొ
వానకాలం సీజన్లో యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడ్డారు. ఒక్క బస్తా కోసం రోజుల తరబడి తిరిగారు. సకాలంలో దొరకక దిగుబడులు నష్టపోయారు. ప్రస్తుతం అలాంటి భయమే వెంటాడుతున్నది. వానకాలం మాదిరిగానే యాసంగిలోనూ యూర
Sarpanch | కాంగ్రెస్ పార్టీకి తాజా సర్పంచ్లు షాక్ ఇస్తున్నరు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ప్రత్యేకించి సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు, ఆయా నియోజకవర్గాల కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరుతో విసుగుచెందుతున్న సర్పంచ్ల�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నవాబుపేట మండలం వెంకటేశ్వర తండాకు చెందిన సుమారు 150 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆ�
Cesarean | బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో సిజేరియన్ కాన్పులు గణనీయంగా తగ్గితే, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో మళ్లీ పెరుగుతున్నాయి. కేసీఆర్ హయాంలో సిజేరియన్లు 50 శాతమే ఉండగా, ఇప్పుడు అవి 80 శాతానికి పెరిగాయి. కాంగ్రెస్�