ముఖ్యమంత్రి పదవి కావాలంటే కాంగ్రెస్ అధిష్ఠానానికి రూ.500 కోట్లు చెల్లించాలంటూ పంజాబ్లో కాంగ్రెస్ నేత, ప్రముఖ క్రికెటర్ సిద్ధూ భార్య నవజోత్ కౌర్ సిద్దూ చేసిన ఆరోపణలను మరువక ముందే కేరళలోని త్రిసూర్
వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామ ఉపసర్పంచ్ బెజగం మహేష్, 10వ వార్డు సభ్యుడు బాణాల రాజు నియోజకవర్గ ఇన్చార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు సమక్షంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీనీ వీడి బీఆర్ఎస్ పార్టీలో చేర�
Sunke RaviShankar | సీఎం రేవంత్ రెడ్డి భాష మీద మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత సుంకె రవిశంకర్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి భాషను వింటే ముఖ్యమంత్రివా.. చిల్లరగానివా అని అనుకుంటున్నారని విమర్శించారు.
BRS | రాజన్న సిరిసిల్ల వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామ ఉపసర్పంచ్ బెజగం మహేశ్, పదో వార్డు సభ్యులు బాణాల రాజు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరారు. వారికి నియోజకవర్గ ఇంచార్జి చల్మెడ లక్ష్మీనరసింహ�
Devarakadra | మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో మద్యం షాపుల వద్ద పల్లి బఠానీలు అమ్మే దందా కోసం పర్మిట్ రూములను బంద్ చేసిన ఘటన మరువకముందే.. దేవరకద్ర నియోజకవర్గంలో ఏ కంగా ఎమ్మెల్యే పేరు చెప్పి వైన్షాపుల్లోనూ వాటా ఇ
Sarpanch | కొందరు కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు రియల్టర్ల చేతిలో కీలు బొమ్మలుగా మారినట్లు తెలుస్తున్నది. సర్పంచ్లుగా గెలిపించేందుకు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టామని, తాము చెప్పినట్లే వినాలంటూ బడా లీడర్లు, �
Congress | పంచాయతీ ఎన్నికల్లో దిమ్మతిరిగే తీర్పు రావడంతో కంగుతిన్న కాంగ్రెస్ నాయకులు.. బీఆర్ఎస్ మద్దతు, స్వతంత్ర సర్పంచుల వెంట పడుతున్నారు. అధికారంలో పార్టీలో చేరితేనే నిధులు వస్తాయని, గ్రామాలు అభివృద్ధి చ
Congress | కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరుపై సొంతపార్టీలోనే తిరుగుబాటు ముసలం పుట్టింది. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి తగ్గుతున్న ఆదరణకు ఇది సంకేతమని స్పష్టమవుతున్నది.
Sarpanch | గ్రామాల్లో కొత్త పాలక వర్గాలు కొలువుదీరి వారం కాకముందే రాష్ట్ర ప్రభుత్వం వారిని డమ్మీలుగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించింది. ప్రతి గ్రామంలో ‘ఇందిరమ్మ స్థాయీ సంఘాల’ పేరుతో కమిటీలను ఏర్పాటు చేసే
వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకోలేని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించాలని కాంగ్రెస్ తిరుగుబాటు నాయకులు డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగు అస్తవ్యస్తంగా మారింది. రైతులకు అందాల్సిన రాయితీలు, ప్రోత్సాహకాలు రెండేండ్లుగా నిలిచిపోయాయి. రైతులు ఉద్యానపంటలు సాగుచేయడానికి ఆసక్తి చూపడంలేదు. రాష్ట్రంలో 2014 నుంచి 2023 వరకు వ్య
బీఆర్ఎస్ హయాంలో పారిశ్రామికంగా ఎంతో వేగంగా ఎదిగిన తెలంగాణ గత రెండేండ్ల నుంచి తీవ్ర మందగమనంలో కొనసాగుతున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలోని పరిశ్రమల్లో స్తబ్ధత నెలకొనడమే కాక
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం అభాసుపాలవుతున్నది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం మొదట పల్లెల్లో ఇస్తామన్న చీరలు.. అందని ద్రాక్షగానే మారుతున�