స్వీకరణలో దేశంలోనే అగ్రస్థానంలో బీజేపీ కొనసాగుతున్నది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ. 6,769.14 కోట్ల ఆదాయాన్ని బీజేపీ ప్రకటించింది. విరాళాల స్వీకరణలో జాతీయ పార్టీల్లో బీజేపీది నంబర్ ఒన్ స్థానం కాగా రూ. 918.28 కోట్లత�
రాష్ట్రంలో రేవంత్రెడ్డి హయాంలోనే మాదిగలకు మరింత మోసం జరుగుతున్నదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ధ్వజమెత్తారు. రాష్ట్రంలోనే అత్యధిక జనాభా ఉన్న మాదిగలకు రాజ్యసభ ఎన్నికల్లో ఒక్క
‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ (పీఆర్ఆర్డీ) మంత్రి సీతక అధికారులను ఆదేశించారు.
జిల్లా కేంద్రమైన సూర్యాపేట పట్టణంలో గత రెండు మూడు రోజులుగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై కాంగ్రెస్ దాష్టీకాలు పెరిగిపోతున్నాయి. వరుస దాడులతో రెండు రోజుల వ్యవధిలో నాలుగు సంఘటనలు జరిగాయి 9వ వార్డుకు �
కాంగ్రెస్ పార్టీ చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండటంలేదు. గత రెండున్నర ఏండ్లుగా రైతులను హస్తం ప్రభుత్వం మోసం చేస్తూనే ఉన్నది. 24గంటల విద్యుత్ ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న సర్కార్.. సరఫరాలో భా�
ప్రత్యక్ష రాజకీయాలకు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి గుడ్బై చెప్పారు. ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటానని, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మళ్లీ తనకు అవకాశం ఇస్తే మాత్రం కౌన్సిల్లో ఉంటానని తెలిపార�
అచ్చం న్యూస్ పేపర్లలో ప్రచురించినట్టే రాజకీయ పార్టీలు కొన్ని బోగస్ వార్తలు ప్రచారంలోకి తీసుకురావడం ఎక్కువైంది. కాబట్టి ఈ వార్త కూడా అలాంటిదే అనిపించి, ఆ వార్త గురించి ‘గ్రోక్' అనే కృత్రిమ మేధను అడిగి
ఇందిరమ్మ ఇళ్ల గిరిజన లబ్ధిదారులపై కాంగ్రెస్ నేతలు కక్ష కట్టారు. గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేశారన్న అనుమానంతో ఇళ్ల నిర్మాణాలను మధ్యలోనే నిలిపివేశారు. వారి ఇండ్లు కట్టొదంటూ తా�
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండున్నరేండ్ల నుంచి ఎక్కడి ఖాళీ స్థలం కనిపించినా కాజేస్తున్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో భూములకు ధరలు అమాంతం పెరగడంతో కాంగ్రెస్ నేతలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్ర�
కాంగ్రెస్లో మళ్లీ ముసలం పుట్టింది. ఆ ముసలానికి ముగ్గుపోసింది మాజీ ఎమ్మెల్సీ, మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి. కొమ్మాల శ్రీలక్ష్మీ నర్సింహస్వామి జాతర సాక్షిగా కొండా మురళి, ఆయన కూతురు సుస్మిత పటేల్ చ�
బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకులు దాడులు ఆపకపోతే పెద్దఎత్తున ఉద్యమిస్తామని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సూర్యాపేట పార్టీ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ హెచ్చరించారు. కాంగ్ర�