సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలో కాంగ్రెస్ వర్గపోరు భగ్గుమన్నది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి, పీసీసీ నాయకుడు అద్దంకి దయాకర్ మధ్య కొంతకాలంగా ఉన్న వైరం ఇటీవల తారాస్థాయికి
కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో అమరులైన రైతు కుటుంబాలకు సీఎం కేసీఆర్ చేస్తున్న ఆర్థిక సాయాన్ని కాంగ్రెస్, బీజేపీ నేతలు విమర్శించడం పట్ల వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఆగ్రహం వ్�
యావత్ దేశం తెలంగాణవైపు చూస్తోంది రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్ కల్వకుర్తి రూరల్, మే 21 : దేశంలో బీజేపీ పాలనలో ఉన్న రాష్ర్టాలు పలు సమస్యలతో సతమతమవుతున్నా�
ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్ను డిమాండ్ చేస్తూ ఓబీసీ మహాసభ ఇచ్చిన మధ్యప్రదేశ్ రాష్ట్ర బంద్కు కాంగ్రెస్ మద్దతు తెలిపింది. రిజర్వేషన్లను 50 శాతానికి కుదిస్తూ స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ఓబీస�
Minister Niranjan reddy | రైతులకు సాయంపై కాంగ్రెస్, బీజేపీలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో పోరాడి అసువులుబాసిన రైతులకు అండగా నిలవాల్సిన అవసరముందని చెప్పారు.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లండన్ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తమ గొంతు నొక్కుతోందని మండిపడ్డారు. గతంలో ఎలాగ భారత దేశం వుండేదో.. ఆ దేశం కోసం తాము ప్రయత్నాలు చేస్తు�
నిన్నమొన్నటిదాకా కాంగ్రెస్తో పెద్దగా సంబంధం లేని వ్యక్తి ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షుడై రైతుల పేరు చెప్పుకొని రాజకీయం చేసేందుకు వస్తుండడంపై ‘హస్తం’ శ్రేణుల్లోనే విస్మయం నెలకొంది. సుమారు 60 ఏళ్లు దేశాన్న
తూర్పు లద్దాఖ్ ప్రాంతంలోని పాంగాంగ్లో చైనా అక్రమంగా వంతెన నిర్మిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ పేర్కొన్నారు. అయితే.. భారత్ రియాక్షన్ప�
హైదరాబాద్ : స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ నేతలు గాంధీజీ పేరును ఉపయోగించుకోవడం దుర్మార్గం అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ లోని ఎంజీ రోడ్లో గల గాంధీజీ విగ్రహాన్ని �
కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను 40 ఏండ్ల వయసున్న నేత ఎందుకు చేపట్టకూడదని ఆ పార్టీ సీనియర్ నేత పీ చిదంబరం ప్రశ్నించారు. జవహర్ లాల్ నెహ్రూ 40 ఏండ్ల వయసులోనే కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారని గు�
కాంగ్రెస్ నేత, పంజాబ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దూకు ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. 1988 లో జరిగిన రోడ్ రేజ్ కేసులో ఈ శిక్ష పడింది.గుర్నామ్ సింగ్ అనే వ్య�
గుజరాత్ కాంగ్రెస్ మాజీ నేత హార్ధిక్ పటేల్ పార్టీని వీడిన మరుసటి రోజే కాంగ్రెస్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అతిపెద్ద కులతత్వ పార్టీ అని నిప్పులు చెరిగారు. అహ్మదాబాద్లో గురువారం హార్ధిక