Kasba Peth | బీజేపీకి కంచుకోటగా ఉన్న అసెంబ్లీ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 28 ఏళ్లుగా కాషాయ పార్టీ గెలుస్తున్న మహారాష్ట్రలోని కస్బా పేట (Kasba Peth ) సీటును ఉప ఎన్నికలో హస్తగతం చేసుకుంది.
మూడు రాష్ట్రాల్లో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది. త్రిపుర (Tripura), నాగాలాండ్ (Nagaland)లో బీజేపీ, దాని మిత్రపక్షాలు మరోసారి అధికారాన్ని హస్తగతం చేసుకునే దిశగా సాగుతున్నాయి. అయితే మేఘాలయలో (Meghalaya) మాత్రం అధికార, ప్
త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల (Assembly elections results) కౌంటింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ ఓట్ల లెక్కింపుతో అధికారులు కౌంటింగ్ (Counting) ప్రక్రియ ప్రారంభించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలకేంద్రంలో బీఆర్ఎస్ నాయకులపై బుధవారం కాంగ్రెస్ నాయకులు జెండా కర్రలతో దాడిచేశారు. ఈ ఘటనలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సట్ల రవి, సోమనపల్లి సర్పంచ్ ఉద్దమారి మహేశ
తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్న ఫలాలను తామూ ఆస్వాదించాలని ఆరాటపడుతున్నది యావత్ దేశం. తెలంగాణ ప్రజల వలె సంతోషంగా జీవించే రోజులు తమకూ రావాలని దేశంలోని ప్రజలు పరితపిస్తున్నారు.
ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్ (Nagaland), మేఘాలయ (Meghalaya) అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) ప్రారంభమయ్యాయి. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ (Polling) కొనసాగనుంది.
East to west yatra | అరుణాచల్ ప్రదేశ్లోని పాసిఘాట్ నుంచి గుజరాత్లోని పోర్బందర్ వరకు రాహుల్ గాంధీ యాత్ర కొనసాగేలా రూట్ను రూపొందిస్తున్నట్లు జైరాం రమేష్ ఆదివారం తెలిపారు. ఈసారి తూర్పు నుంచి పడమర వరకు చేపట్టే య�
Priyanka Gandhi | కాంగ్రెస్ (Congress) పార్టీ 85వ ప్లీనరీ (Party Plenery) సమావేశాలు ఛత్తీస్గఢ్ (Chhattisgarh) రాజధాని రాయ్పూర్ ( Raipur) లో రెండో రోజు కొనసాగుతున్నాయి. అయితే ప్రియాంక సహా ఇతర అగ్రనేతను ఆహ్వానించేందుకు చేసిన ఏర్పాట్లు ప్రస్తుతం చ
ఏ రాజకీయ పార్టీలో గుర్తింపు రావాలన్నా ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ఏండ్ల తరబడి పార్టీలో జెండాలు మోస్తున్న తమకు గుర్తింపు రావడం లేదని దాదాపు అన్ని పార్టీలలో వాపోయేవారు ఉంటారు.
MLC Kavitha | దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తంచేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడుకోవడం ప్రజాస్వామ్యాని�