న్యూఢిల్లీ: కాంగ్రెస్ అసంతృప్త నేతలతో కూడిన గ్రూప్ 23లో తన చాప్టర్ ముగిసిందని కపిల్ సిబల్ తెలిపారు. ఇక తాను కాంగ్రెస్ పార్టీకి చెందినవాడని కాదన్నారు. సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) మద్దతుతో రాజ్యసభకు బుధ
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. భారత విదేశాంగ శాఖ నుంచి పొలిటికల్ క్లియరెన్స్ రాకుండానే ఆయన లండన్ పర్యటనకు వెళ్లినట్లు తెలుస్తోంది. వి�
పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ గుడ్బై చెప్పడంపై కాంగ్రెస్ స్పందించింది. పార్టీ నుంచి నేతలు పోతుంటారు.. వస్తుంటారు.. ఎవర్నీ నిందించలేము అని పార్టీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కేసీ వేణుగోప�
కాంగ్రెస్లో వేగంగా వికెట్లు పడిపోతున్నాయి. కీలకమైన ప్లేయర్లు ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్బై చెప్పేస్తున్నారు. నిజానికి జీ 23 గ్రూప్ కాస్త చల్లబడిన తర్వాత కాంగ్రెస్లో ఇక అసమ్మతి, అసంతృప్తుల
కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ నిష్క్రమణ ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బని కాంగ్రెస్ మాజీ నేత, రాజకీయ విశ్లేషకులు సంజయ్ ఝా వ్యాఖ్యానించారు. కపిల్ సిబల్ గొప్ప న్యాయవాదే కాకుండా అసాధారణ పార�
కాంగ్రెస్కు భారీ షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నేత, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, పేరు మోసిన న్యాయవాది కపిల్ సిబల్ పార్టీకి హఠాత్తుగా రాజీనామా చేసేశారు. చేయడమే కాదు.. ఏమాత్రం ఆలస్యం �
కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. గ్రూప్ పాలి‘ట్రిక్స్'తో హస్తం పార్టీ బజారున పడుతోంది. తాజాగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మంగళవారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమం రచ్చరచ్చగా మారింది. నాయ�
లింగంపేట, మే 24: కాంగ్రెస్ నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమం రచ్చరచ్చగా మారింది. ఇరువర్గాలు కొట్టుకొని ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకొన్న ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకొన్నది. లింగంపేట మండల కా
‘60 ఏండ్లు పరిపాలన చేసినరు కాంగ్రెస్సోళ్లు.. ఇన్నాళ్లు పేదోళ్లు కనపడలేదా? కేసీఆర్ సారు దళితులకు పది లక్షలు ఇస్తుంటే ఓర్వలేక ఇయ్యాల వచ్చి మాయ మాటలు చెప్పాలనుకుంటున్నరు. చిన్న పోరడి కాన్నుండి ముసలోళ్ల దాక�
ఇటీవలే కాంగ్రెస్కి గుడ్ బై చెప్పిన హార్థిక్ పటేల్ మళ్లీ కాంగ్రెస్పై మండిపడ్డారు. హిందువుల మనోభావాలను కాంగ్రెస్ కించపరుస్తోందంటూ ఆరోపించారు. ఎప్పుడూ హిందువుల మనోభావాలను ఇబ్బందులకు గురి చ
కాంగ్రెస్ పార్టీలో చేరడం కుదరదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చెప్పిన కొన్ని రోజులకు కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. పీకే ప్రధాన అనుచరుడు, వ్యూహకర్త సునీల్ కనుగోలుకు కీలక బాధ్�
చింతన్ శిబిర్ చప్పగా సాగిందన్న విమర్శల నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ మరో కీలక అడుగు వేసింది. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని, టాస్క్ఫోర్స్ 2024 ను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మంగ�
కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హుకుం సింగ్ కరద కుమారుడు రోహితబ్ సింగ్ తాగిన మైకంలో ఓ వ్యాపారి కారును తన వాహనంతో ఢీకొట్టిన ఘటన మధ్యప్రదేశ్లోని సెహోర్లో వెలుగుచూసింది. రోహితబ్ సింగ్ వ్యాప�
రేవంత్ వ్యాఖ్యలపై జాజుల ఫైర్ హైదరాబాద్, మే23 (నమస్తే తెలంగాణ): ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడివా? లేదంటే కులసంఘం అధ్యక్షుడివా అంటూ ఎంపీ రేవంత్రెడ్డిపై రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ�
ఆయన భోజనం చేసిన ఇంటికి కల్యాణలక్ష్మి అక్కంపేటలో రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలే రచ్చబండ పేరుతో తప్పుదోవ పట్టించేయత్నం టీపీసీసీ చీఫ్కు పథకాలపై అవగాహనలేమి పారదర్శక పాలనకు కేరాఫ్ టీఆర్ఎస్ సర్కార్ పర