నేపాలీ కాంగ్రెస్ నాయకులు, ఎంపీ డాక్టర్ చంద్ర భండారి నివాసంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో భండారితోపాటు ఆయన తల్లి తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారిద్దరు కిర్తిపూర్లోని దవాఖానలో చికిత్స �
త్రిపురలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం నుంచే భారీ సంఖ్యలో ఓటర్లు పోలింగ్ స్టేషన్ల వద్ద బారులుతీరారు. సీఎం మాణిక్ సాహా అగర్తలాలో తన ఓటుహక్కు వినియోగించుకున్నారు.
త్రిపురలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమయింది. ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటలవరకు పోలింగ్ కొనసాగనుంది. మొత్తం 60 స్థానాల్లో 259 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వారిలో 20 మంది మహిళలున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రి, మాజీ డిప్యూటీ స్పీకర్ గుమ్మడి కుతూహలమ్మ (73) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. బుధవారం తెల్లవారుజామున తిరుపతిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కు
అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ప్రజలను ఆకట్టుకునేందుకు కర్నాటక కాంగ్రెస్ ప్రణాళికలు రూపొందించింది. ఫిబ్రవరి 16 నుంచి ఇంటింటి ప్రచారాన్ని చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది.
గుజరాత్కు చెందిన పారిశ్రామికవేత్త అదానీ కోసం ప్రధాని మోదీ పని చేశారని, ఇప్పుడు మోదీ కోసం పని చేసిన వారు గవర్నర్లగా నియమితులయ్యారంటూ కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ ఆదివారం ట్వీట్ చేశారు. ఇక ప్రజల కోసం ఎ�
‘ఇతరులు చేసిన పనులను తనవిగా చెప్పుకోవడం తప్పా మంథనికి చేసిందేంలేదు. కాంగ్రెస్ హాయాంలో నియోజకవర్గ ప్రజలకు ఒరిగిందేంలేదు. ఇక్కడి ఎమ్మెల్యేకు ఓట్లపై ఉన్న ప్రేమ ప్రజలపై లేదు’ అం టూ పెద్దపల్లి జడ్పీ చైర్మ�
త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొన్నది. ఇక్కడ పోటీని అటు అధికార బీజేపీ, ఇటు కాంగ్రెస్, వామపక్ష కూటమి సీరియస్గా తీసుకుంటున్నాయి. ఈ నెల 16న జరిగే ఎన్నికల్లో కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయాలన్న
బీఆర్ఎస్ పాలనలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. శనివారం మండలంలోని అల్వాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
నాగాలాండ్లో మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలనుంటున్న కాంగ్రెస్ పార్టీకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అకులుటో స్థానం నుంచి బరిలోకిదిగిన ఆ పార్టీ అభ్యర్థి ఖేకషే సుమీ త
రఘునాథపాలెం మండలం వీ వెంకటాయపాలెం గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లో చేరారు. సోమవారం నగరంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో వారికి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార�
గతాన్ని పునశ్చరణ చేస్తూ, వర్తమానాన్ని విశ్లేషిస్తూ, రేపటి తెలంగాణ భవిష్యత్తుకు దారులు చూపిస్తూ మంత్రి కేటీఆర్ శనివారం అసెంబ్లీలో చేసిన ప్రసంగం ఆద్యంతం అత్యద్భుతంగా సాగింది.
టీపీపీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవికి మార్కెట్ పోలీసులు 41 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చారు. తెలంగాణ గళం అనే ఫేస్బుక్ పేజీలో సీఎం, మంత్రి, ఎమ్మెల్సీని కించపర్చేలా ఫొటోలను పోస్టు చేశారని ఆదయ్యనగర్కు చెందిన బీఆ�
అదానీ గ్రూపు సంస్థల్లో పెట్టుబడులు పెట్టి తీవ్రంగా నష్టపోయిన ఎల్ఐసీ, ఎస్బీఐ కార్యాలయాల ఎదుట ఈ నెల 6న నిరసనలకు దిగనున్నట్టు కాంగ్రెస్ చేసిన ప్రకటనపై ఎల్ఐసీ ఉద్యోగ సంఘాల జాయింట్ ఫ్రంట్ భగ్గుమంటున్�