దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, అయితే వాటిపై కాంగ్రెస్ సీనియర్ నేతలకు ఏ మాత్రం ధ్యాస లేదని ఆ పార్టీ నేత హార్దిక్ పటేల్ ఆరోపించారు. గుజరాతీల సమస్యలను విన్నవించడానికి తాను ఎప్పుడు వెళ్లినా కాంగ్రెస్ ప
జాతి సంపద అమ్మటమే జాతీయ పార్టీల విధానమా? రోడ్డున పడుతున్న కార్మికులకు బీజేపీ సమాధానం చెప్పాలి దేశానికి మార్గనిర్దేశం చేసేది ప్రాంతీయ పార్టీలే: ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): ఎవరిని ఉద్ధ�
పాంగాంగ్ సరస్సుపై చైనా రెండో బ్రిడ్జిని నిర్మించిందనే వార్తలపై కాంగ్రెస్ ప్రభుత్వం మోదీ సర్కార్ లక్ష్యంగా విమర్శలు గుప్పించింది. జాతీయ భద్రత విషయంలో ప్రభుత్వం క్షమించరాని ఉల్లంఘనకు �
దేశ ఆర్థిక వ్యవస్థను విమర్శిస్తూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం ఓ ట్వీట్ చేశారు. శ్రీలంక ఆర్థిక వ్యవస్థతో భారత ఆర్థిక వ్యవస్థను పోలుస్తూ.. ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలు ఒకేలా కనిపిస్త�
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితుడు ఏజీ పెరారివాలన్కు ఊరట లభించింది. అతన్ని విడుదల చేయాలని ఇవాళ సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది.దీనిపై కాంగ్రెస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం
ఏ పార్టీలోనైనా కోటరీలు, గ్రూపులు, తగాదాలు, ఒకరిపై ఒకరు పైచేయి సాధించడాలు…. ఇవన్నీ సర్వ సాధారణం. కాంగ్రెస్లో ఈ పాలు ఎక్కువే. చాలా సంవత్సరాల పాటు కాంగ్రెస్లో సోనియా గాంధీ కోటరీ బలంగా నడిచిం
హైదరాబాద్: ప్రాంతీయ పార్టీలకు స్పష్టమైన ఎజెండా ఉందని టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇవాళ ఆమె ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. ప్రజల సంక్షేమం కోసం ప్రాంతీయ పార్టీలకు నిర్దిష్టమైన ఎజెండ�
‘కష్టపడి జనాన్ని పోగు చేశాం.. అయినా మమ్మల్ని వేదికపైకి పిలవకుండా అవమానించారు. మీ సోకు మీ కేనా?’ అని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సోమవారం గాంధీభవన్లో టీపీసీసీ విసృత స్థాయ
మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచేందుకు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ నానా పటోలె అన్నారు.
జైపూర్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి బీజేపీపై మండిపడ్డారు. ప్రజలను ఐక్యంగా ఉంచేందుకు తమ పార్టీ పని చేసిందని తెలిపారు. మరోవైపు బీజేపీ ప్రజల్లో విభజనలు సృష్టిస్తోందని విమర్శించారు. తాము పేదల కోసం
జైపూర్: గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2 నుంచి దేశ వ్యాప్త యాత్రను ప్రారంభిస్తామని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలిపారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ‘భారత్ జోడో యాత్ర’ నిర్వహిస్త
నీళ్లు, నిధులు, నియామకాలు.. ఇది తెలంగాణ ఉద్యమ నినాదం. స్వరాష్ట్ర లక్ష్యాల సాధనకు టీఆర్ఎస్ సర్కారు అహరహం శ్రమించింది. ఒక్కో అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టి క్రమంగా సాకారం చేసింది. ప్రణాళికలు రచించి తెలంగాణ