వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ, బీటీ రోడ్ల పనులను ఆయన ప్రా�
గోధుమల ఎగుమతిపై కేంద్రం బ్యాన్ విధించింది. ఈ బ్యాన్పై కాంగ్రెస్ మండిపడింది. ఇది రైతు వ్యతిరేక నిర్ణయంగా అభివర్ణించింది. అధిక ఎగుమతి ధరల ప్రయోజనాలు రైతుకు అందకుండా పోతున్నాయని కాంగ్రెస్ ప
దేశ ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయ స్థితికి పడిపోయిందని కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం విమర్శించారు. ఆర్థిక విధానాలను వెంటనే మార్చాలని ఆయన సూచించారు. ప్రపంచ, దేశీయ పరిణామాలను లెక్కల�
ఓ వైపు చింతన్ శిబిర్ పేర.. పార్టీని రిపేర్ చేస్తున్న సమయంలోనే పంజాబ్లో కాంగ్రెస్కు ఝలక్ తగిలింది. పార్టీ సీనియర్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు సునీల్ జాఖడ్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించా�
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున కేంద్ర మాజీ మంత్రి కేవీ థామస్ను కాంగ్రెస్ పార్టీ గురువారం బహిష్కరించగా పార్టీ నిర్ణయంపై తనకు సమాచారం లేదని బహిష్కృత నేత పేర్కొన్నారు.
2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏను దీటుగా ఎదుర్కొనే కూటమిలో కాంగ్రెస్ కీలక పాత్ర పోషిస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత సచిన్ పైలట్ అన్నారు.
రాజద్రోహ సెక్షన్పై కేంద్ర న్యాయ శాఖా మంత్రి కిరణ్ రిజిజు చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం కౌంటర్ ఇచ్చారు. సుప్రీంకు లక్ష్మణ రేఖ గీసే అధికారం కేంద్రానికి లేదని చిదంబరం కౌంటర్
రాహుల్ గాంధీ నేపాల్ నైట్క్లబ్లో సందడి చేస్తున్న వీడియోను విడుదల చేసిన తర్వాత కాషాయ పార్టీ కాం గ్రెస్ పార్టీ లక్ష్యంగా మరో వీడియోను వెల్లడించింది. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నాగపూర్లో పా�
కాంగ్రెస్, బీజేపీతో రాష్ర్టానికి అన్యాయం : మంత్రి హరీశ్రావు టీఆర్ఎస్లో చేరిన పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకులు సంగారెడ్డి, మే 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రజల గుండెల్లోంచి పుట్టిన పార్టీ టీఆర్ఎస్ �
తెలంగాణ రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే మెతుకు సీమ ఉమ్మడి మెదక్ జిల్లాకు మేలు జరిగిందని, సీఎం కేసీఆర్ చలవతో ఎంతో అభివృద్ధి జరిగిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు అన్న�
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష పాత్ర పోషించడం కాంగ్రెస్తో అయ్యే పని కాదని ఆయన ఎద్దేవా చేశారు. చాలా సంవత్సరాల పాటు అధికారాన్ని అనుభవించిన కాం�