MLA Padma Devender Reddy | మెదక్ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ముందుకెళ్తున్నారు. అంతేకాదు పేదల కష్ట, సుఖాల్లో పాలు పంచుకుంటూ అన్ని వర్గాల ప్రజల మన్ననలను పొందుతున్నారు. దీంతో వివ
Whip Sunitha Mahender Reddy | ఆలేరును అన్ని రంగాలలో అగ్రగామిలో నిలిపామని, పల్లెల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ఎనలేని కృషి చేస్తున్నారని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ సునీతా మహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం రాజపేట మండలంల�
ఎన్నికల షెడ్యూల్ విడుదల తేదీ సమీపిస్తున్నా కాంగ్రెస్, బీజేపీలు ఇంకా అభ్యర్థుల వేటలో సిగపట్లు పడుతున్నాయి. బీఆర్ఎస్ ఇప్పటికే 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించి, ప్రచారంలో దూసుకెళ్తున్నది.
కాంగ్రెస్ పార్టీలో టికెట్ల పంచాయితీ ఇప్పుడప్పుడే తేలేలా లేదు. తుది జాబితాలో అడ్డగోలు మార్పులు జరుగుతున్నాయని, పారాచ్యూట్ నేతలకే పెద్దపీట వేస్తున్నారని, కొన్నిచోట్ల సర్వేలను మేనేజ్ చేశారనే ఆరోపణలు �
రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీ లక్ష్యంగా బీఆర్ఎస్ అభ్యర్థులు దూసుకుపోతున్నారు. ఇప్పటికే అన్ని పార్టీల కంటే ముందుగానే సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించడం.. అభ్యర్థిత్వం ఖరారైన మరుసటి రోజు నుంచే క్ష
అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు అనే క అబద్ధాలు చెప్తున్నదని, అరచేతిలో వైకుంఠం చూపుతున్నదని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. కాంగ్రెస్ ఎన్ని ట్రిక్కు లు చేసినా ముఖ్యమంత్రి�
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను తెలంగాణ ప్రజలు తిరసరిస్తారని బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తేల్చిచెప్పారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలు ఇచ్చిందని, ఆ పార్టీ మాటలు
డ్రగ్స్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్పాల్సింగ్ ఖైరాను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం ఆయన నివాసంలో తనిఖీలు చేపట్టిన పోలీసులు.. అదుపులోకి తీసుకున్నారు. 2015లో ఎన్డీపీఎస్ చట్టం కింద సుఖ�
సీఎం కేసీఆర్ పాలనలో అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారని ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు.
ఎన్నికల్లో గెలిస్తే ఐదురోజుల్లో పసుపు బోర్డు తెస్తానని హామీ ఇచ్చిన ధర్మపురి అర్వింద్..ఇప్పుడు పసుపు బోర్డు ఎక్కడా? అని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ప్రశ్నించారు.
Minister Koppula | బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతున్నది. తాజాగా వెల్గటూర్ మండలం చెగ్యాం గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులు కానుగంటి రమేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రంగు నాగేష్, తదితరుల గురువా�
ఉద్యోగులకు వేతనాల విషయంలో ఏ రాష్ట్రమూ తెలంగాణ దరిదాపుల్లో కూడా లేదు. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ కంటే తెలంగాణలో అంగన్వాడీలకు వేతనాలు రెండు రెట్లు అధికంగా ఉన్నాయి. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో వేతనాలు ఎ�