Congress List | కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితాకు ఆ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ బ్రేక్ వేశారు. జాబితాలోని పేర్లపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆమె.. మార్పుచేర్పులు చేసి తీసుకురావాలని ఆదేశించినట్టు తెలిసింది. జాబితా�
దళితబంధు, రైతు బంధు పథకాలను ఎన్నికలను సాకుగా చూపి ఆపాలని కాంగ్రెస్ నేతలు సీఈసీకి ఫిర్యాదు చేయడాన్ని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి తీవ్రంగా ఖండించారు. గురువారం ఆయన నల్లగొండలోని తన నివాసంల�
కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీ అని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. రైతుబంధు నిలిపి వేయాలంటున్న వారికి ఓట్లు వేయొద్దని సూచించారు. గురువారం కామారెడ్డిలో స్పీకర్ మీడియాతో మాట్లాడారు. ప్రభు�
కాంగ్రెస్ రైతు, దళిత వ్యతిరేక పార్టీ అని మరోసారి రుజువైందని బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. గురువారం నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజక వర్గంలోని ఏర్గట్ల మండలం తాళ�
Jagadish Reddy | రైతుబంధును ఆపాలని కాంగ్రెస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేయడం దుర్మార్గమని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేటలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడ
రైతుబంధును ఆపాలని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడంతో కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీ అని మరోసారి రుజువైందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఆరోపించారు. ఈ చర్యను బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తు�
Rythu Bharosa | భూమి ఉండి సరిపోక ఇంకొంత కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసే వాళ్లు కౌలు రైతులు. ఇక్కడ పని అయ్యాక ఉపాధి కోసం వేరే పొలాల్లో పని చేస్తారు కాబట్టి వీరు రైతు కూలీలు కూడా. కాంగ్రెస్ లెక్క ప్రకారం ఒకే రైతు రైతు �
Etamatam | ఇచ్చేటోడు ఉంటే...చచ్చేటోడు లేచొస్తాడని సామెత. కాంగ్రెస్ సీనియర్ నేత ‘పెద్దలు జానారెడ్డి’ వాలకం చూస్తే అచ్చం అలాగే ఉంది. ఇటీవల ఢిల్లీ వెళ్లివచ్చాక జానన్న ైస్టెలే మారిపోయింది. రాబోయే ఎన్నికల్లో కాబో�
Telangana | ఒకటి శతాధిక వసంతాల పార్టీ, ఇంకోటి ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగి ఉన్నామని చెప్పుకొనే పార్టీ.. అదేలెండి కాంగ్రెస్, బీజేపీ! హస్తినలో తమదే హవా అనే ఈ పార్టీలు తెలంగాణ గల్లీలో బొక్కబోర్లా పడటం మామూల�
Bade Nagajyothi | ఎన్నికల సందర్భంగా ఎన్నో ఏళ్ల నుంచి నడుస్తున్న పథకాలను ఆపే కుట్రలను కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారని జడ్పీ చైర్పర్సన్, బీఆర్ఎస్ పార్టీ ములుగు ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి(Bade Nagajyothi )అన్నారు. �
‘దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు, కాంట్రాక్టర్.. వాడి పేరు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి.. అమిత్షా పక్కన చేరి కాంట్రాక్టులు, కమీషన్ల కోసం ఒప్పందం చేసుకున్నడు. అసలు వీడు మనిషేనా. అన్నం తినేటోడు.. అమ్మ మీద �
రైతుబంధు పథకానికి పాతరేసే ద్రోహం చేస్తున్న కాంగ్రెస్కు తెలంగాణ (Telangana) ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. రైతుబంధును (Rythu Bandhu) ఆపాలని లేఖలు రాస్తున్న కాంగ్రెస్ (Congress) తోకలు కట్ చేయడం �