KTR | ఈ దేశంలో ప్రపంచంలోనే అత్యంత కుబేరులు ఉన్నారని.. అలాగే అత్యంత పేదరికం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 'ప్రపంచమే కుగ్రామం' అనే పేరుతో అమెరికా, ఐరోపాలో తెచ్చిన చట్టాలను ఇక్కడ తెస�
Harish Rao | రాష్ట్రంలో యూరియా కష్టాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి గారూ.. నిన్ననే మీరు పర్యటించిన నర్సంపేట నియోజకవర్గంలోని ఖానాపూర్ మండలం ధర్
మునిపల్లి మండల పరిధిలోని లింగంపల్లి గ్రామం బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ హయాంలోనే అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందని మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు కంరోద్దిన్ (బాబాపటేల్) అన్నారు. మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ�
హైదరాబాద్లోని వేలాది ఎకరాల భూములను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన హిల్ట్ పాలసీని తక్షణమే రద్దు చేయకుంటే తెలంగాణ ఉద్యమం తరహాలోనే మరో ఉద్యమం చేపడతామని బీఆర్ఎస్�
అభ్యర్థిని నిర్ణయించడంలో కాంగ్రెస్ స్థానిక నాయకుల నిర్వాకం బెడిసికొట్టింది. ధర్మచిట్టీతో నిర్ణయించడంతో వ్యతిరేకంగా వచ్చిన అభ్యర్థి దవాఖాన పాలైన ఘటన చోటుచేసుకున్నది.
పంచాయతీ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో, కేంద్రంలోని బీజేపీ పాలనా వైఫల్యాలపై ఆ పార్టీల సీనియర్ నాయకులు, కార్యకర్తలతో పాటు సాధారణ ప్రజలు తీవ్ర �
దామరచర్ల మండలం కల్లేపల్లి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి మాజీ ఎమ్మెల్యే నల్లమోత భాస్కర్రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. శుక్రవారం పట్టణంలో�
రెండేండ్ల పాలన పూర్తి చేసుకుంటున్న కాంగ్రెస్ నేతృత్వంలోని రేవంత్రెడ్డి ప్రభుత్వం భూతద్దం పెట్టి వెతికినా నల్లగొండ జిల్లాకు చేసిన పని ఒక్కటంటే ఒక్కటి కనిపించడం లేదు. జిల్లాకు ఎస్ఎల్బీసీ సొరంగ మార�
కేవలం రూ.50 లక్షలు చెల్లించి అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు చెందిన రూ.2 వేల కోట్ల ఆస్తులను కాంగ్రెస్ అగ్రనేతలు కొట్టేసిన నేషనల్ హెరాల్డ్ కేసులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్కు ఈవో
కన్నడనాట ప్రస్తుతం బ్రేక్ఫాస్ట్ రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి. కిస్సా కుర్సీకా అని వారం రోజుల వ్యవధిలోనే రెండు పర్యాయాలు వేడివేడిగా మసాలా దోశ తింటూ ముఖ్యమంత్రిగా ముందుకుసాగే విషయమై భేటీ కావడం దేశవ�
Bhadadri Kothagudem | టేకులపల్లి, డిసెంబర్ 5: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో ఎమ్మెల్యే తమ్ముడు రెచ్చిపోయాడు. నామినేషన్ వేయవద్దని బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిపై దాడికి దిగాడు. చుక్కలబోడు నామినేషన్ �
Gellu Srinivas Yadav | ఓఆర్ఆర్ పరిధిలోని పరిశ్రమల యజమానులతోని ఒప్పందం కుదుర్చుకొని రూ. 5 లక్షల కోట్ల విలువైన భూములను SRO ధరల్లో 30%కి మల్టీపుల్ జోన్ గా మార్చే హక్కు ఈ ప్రభుత్వానికి లేదని బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్ర�
‘దోని సప్పుడే గాని దొయ్యపారింది లేదు’ అనేది నానుడి. రాష్ట్ర సాగునీటిపారుదలశాఖ దుస్థితి అచ్చం అలానే ఉన్నది. ప్రభుత్వ పెద్దల ఆర్భాటపు ప్రకటనలు.. నిరంతర సమీక్షలు తప్ప ఆచరణలో భిన్నమైన పరిస్థితి నెలకొన్నది.