గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకోవడానికి ప్రణాళికలను రచించాలని జాయింట్ స్పెషల్ ఆపరేషన్స్ కమాండ్ (జేఎస్ఓసీ)ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించారు. ‘డైలీ మెయిల్' కథనం ప్రకారం, ఈ ఆదేశాలపై
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించేందుకు ప్రజలు కసితో ఉన్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో వనపర్తి మున్సిపాల్టీలోని 33 వార్డుల ముఖ్యనాయకులతో ఆ�
KTR | తెలంగాణలో బీజేపీ ఏనాటికి ప్రత్యామ్నాయం కాబోదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 24 నెలల కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలనకు, గత పదేండ్లలో జరిగిన అద్భుతమైన అభివృద్ధికి మధ్య తేడాను ప్రజలు
Congress | పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ నాయకుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. గోదావరిఖనిలో ఆదివారం జరిగిన ఇందిరమ్మ పట్టాల పంపిణీ సభలో ద్వితీయ శ్రేణి నాయకుల మధ్య ఘర్షణ జరిగింది.
కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు ఇంకా చల్లారడం లేదు. ముఖ్యంగా రామగుండం నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీలో విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరిగిన అధికారిక కార్యక్రమా
KTR | పదేళ్లు తెలంగాణపై ఇష్టంతో పనిచేశామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. 2014కు ముందు కరెంటు పరిస్థితి ఎలా ఉండేది.. కేసీఆర్ వచ్చాక ఎలా మారిందో గుర్తుతెచ్చుకోవాలని అన్నారు.
Harish Rao | సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పరిస్థితి చూస్తే జాలేస్తోందని హరీశ్రావు అన్నారు. ఐటీ మంత్రిని నేనే, సివిల్ ఏవియేషన్ మంత్రిని నేనే అని ఈ మధ్య చెప్పుకున్న కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఇ�
Harish Rao | తెలంగాణలో ఇప్పుడు థియేటర్ల కంటే.. సచివాలయంలోనే ఒక పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకులు హరీశ్రావు తెలిపారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా.. ఉంటే ఎవరి కంట్రోల�
కాంగ్రెస్ సర్కార్ అనాలోచిత నిర్ణయాలకు గిరిజన ప్రాంతాలు ఆగమయ్యే పరిస్థితి వస్తున్నది. శాస్త్రీయత లేకుండా, స్థానికులకు అన్యాయం చేస్తూ నీటిని తరలించే ప్రక్రియ జరుగుతున్నది.
ప్రజల మధ్యలో మత విధ్వేషాలు రెచ్చగొట్టే తీరును అరవింద్ మానుకోవాలని కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంభూపాల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరు�
Kaleshwaram | కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై కాంగ్రెస్ ఆడిన డ్రామాలు, చెప్పిన అబద్ధాలను పటాపంచలు చేస్తూ.. గోదావరి జలాలు ఎల్లంపల్లి నుంచి శ్రీరాంసాగర్ వైపు పరుగులు పెడుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులోని ఒక్కో పంప�
సికింద్రాబాద్ ప్రాంత ప్రజల అభిప్రాయాలను తెలుసుకోకుండా, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలను సంప్రదించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం నియంతృత్వ ధోరణికి నిదర్శనమని మాజీ మంత్రి తల�