బీఆర్ఎస్లోకి కాంగ్రెస్తోపాటు ఇతర పార్టీలు, సంఘాలకు చెందిన నాయకులు పెద్ద సంఖ్యలో చేరుతున్నారు. సోమవారం మంచిర్యాల, ఆసిఫాబాద్, నిజామాబాద్, సూర్యాపేట జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు భా రీగా బీఆర�
గణతంత్ర వేడుకల్లో కాంగ్రెస్ నాయకులు దుశ్చర్యకు ఒడిగట్టారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డిని టార్గెట్ చేస్తూ స్థానిక కాంగ్రెస్ నాయకులు దాడులకు ప్రయత్నించారు. మున్సిపల్ ఎ
మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందడమే లక్ష్యం గా కాంగ్రెస్ సర్కారు ముందుకెళ్తున్నది. పథకాలను తాయిలాల రూపంలో ఎర వేస్తూ ఓట్లను దండుకొంటున్నది. ఎన్నికలు ఉన్న దగ్గర మాత్రమే స్కీంలను అమలు చేస్తున్నది. ఇందుక�
Rahul Gandhi : ఢిల్లీలోని కర్తవ్యపథ్లో జరిగిన గణతంత్ర దినోత్సవ పెరేడ్లో ప్రొటోకాల్ అంశంపై రాజకీయ వివాదం మొదలైంది. కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఈ వేడుకల్లో మూడో వరుసలో సీటు కేటాయిం
KTR | కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోను సీఎం రేవంత్ రెడ్డి తుంగలో తొక్కుతున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అనేక అబద్ధాలు, అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్ర�
Telangana | కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సెలూన్లు, లాండ్రీలకు ఉచిత విద్యుత్తు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నది.
Singareni | సిరులవేణి సింగరేణిపై అటు కేంద్రం.. ఇటు రాష్ట్ర ప్రభుత్వం విషం చిమ్ముతున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేని నిబంధనలు పెడుతూ ఆ సంస్థను నిర్వీర్యం చేయడంతో పాటు ప్రైవేటీకరించే దిశగా అడుగులు వేస్తున్నాయి.
నిజామాబాద్ నగరంలో అభివృద్ధి ఐదేళ్లు వెనక్కు నెట్టవేయబడిందని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చారిత్రక నిజామాబాద్ ప్రా�
కాంగ్రెస్ ప్రజాపాలనలో నిజామాబాద్ నగరం అభివృద్ధిలో ఐదేండ్లు వెనక్కు నెట్టవేయబడిందని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా పేర్కొన్నారు.
‘కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూల్చుడే ఎరుక.. అభివృద్ధి పనులు చేసేందుకు చేతకాదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రారంభించిన వాటికే నేడు శంకుస్థాపనలు చేస్తున్నారు. ఆనాటి శిలాఫలకాలను కూల్చివేసి, నేడు కొత్త�
రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని బీఆర్ఎస్ఎల్పీ ఉప నేత తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం పీటీ వెంకటాపూర్ గ్రామ సర్పంచ్ దెబ్బెట భాస్కర్, వార్డు సభ్యులు వెంకటచారి, పెర
‘మళ్లీ, మళ్లీ చెబుతున్న, నేను బీఆర్ఎస్ టికెట్పైనే గెలిచాను.. వచ్చే నెలలో జరుగనున్న స్టేషన్ఘన్పూర్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ఓటర్లను ఓట్లు అడుగుతా’ అని స్టేషన్ఘన్పూ